తెలంగాణ కుంభమేళ..ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర . ఈ జాతర గత నెల 31 నుండి ఈ నెల 3వరకు జరిగిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఈ జాతరకు సుమారు కోటి మందికి పైగా దర్శించుకున్నారు.అయితే ఈ నెల 2 న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మరియు ముఖ్యమంత్రి కేసీఆర్ మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు.ఈ సందర్బంగా మేడారం జాతరపై ఉపరాష్ర్టపతి వెంకయ్య …
Read More »సంచలనం సృష్టిస్తున్న “జురాసిక్ వరల్డ్” న్యూ ట్రైలర్
చంద్రబాబుకు చివరి సర్వే కూడా ఝలక్.. టీడీపీ ఆస్థాన మీడియా సర్వేరిజల్ట్… టీడీపీకి –17, వైసీపీకి – 158
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నిజంగానే గ్రహణం పట్టిందా.. అంటే ఔననే అంటున్నారు రాజకీయ నిపుణులు. అసలు మ్యాటర్ లోకి వెళితే.. ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కిన తరుణంలో.. అంతకంటే హాట్గా సర్వే రిపోర్టులు అధికార టీడీపీకి షాక్లు ఇస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం బీజేపీ ఆస్థాన రిపబ్లిక్ మీడియా ప్లస్ ఒక ప్రముఖ ఏజెన్సీ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో టీడీపీ బోల్తా కొట్టగా.. తాజాగా చంద్రబాబు సీక్రెట్గా ఏపీ ఆక్టోపస్ …
Read More »నక్క తోక తొక్కిన అండర్-19 టీం ఇండియా కెప్టెన్ పృథ్వీ షా…
ఇటివల జరిగిన అండర్ 19 ఐసీసీ ప్రపంచ కప్ ఫైనల్ లో యువభారత్ ఆసీస్ పై ఘనవిజయం సాధించి నాలుగో సారి ప్రపంచ కప్ ను సొంతం చేసుకున్న సంగతి తెల్సిందే.ప్రపంచ కప్ ను గెలుచుకున్న టీం ఇండియా ఆటగాళ్ళకు ఒక్కొక్కరికి ముప్పై లక్షల రూపాయలు అందజేయనున్నట్లు ప్రకటించింది. తాజాగా అండర్ 19 టీం ఇండియా కెప్టెన్ అయిన పృథ్వి షాకు ముంబాయి క్రికెట్ అసోసియేషన్ ఇరవై ఐదు లక్షల …
Read More »బాబు సర్కారుకి బిగ్ షాకిచ్చిన దేశ అత్యున్నత న్యాయస్థానం ..
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ సర్కారుకి దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీం కోర్టు బిగ్ షాకిచ్చింది.ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో పుట్టపర్తి మండలంలో పెద్దకమ్మవారి పల్లి దగ్గర హంద్రినీవా కు సంబంధించి జరుగుతున్న తొమ్మిదో ఫ్యాకేజీ పనులను నిలిపేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది.తమను నిండా ముంచి పనులు కొనసాగిస్తున్నారు అని ఈ ప్రాంత రైతులు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.దీంతో …
Read More »తొలి మోడల్ రైతుబజార్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్
తెలంగాణ రాష్ట్రంలోనే అత్యాధునిక హంగులతో తొలి మోడల్ రైతుబజార్ భవనాన్ని సిద్దిపేటలో నిర్మించారు. కార్పొరేట్ కార్యాలయం తరహాలో నిర్మించిన ఈ భవనాన్ని ఇవాళ ( సోమవారం ) రాష్ట్ర భారీ నీటిపారుదల, మార్కెటింగ్శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రారంబించారు.ఈ సందర్బంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ..సిద్ధిపేటలోని పాత రైతు బజారు ఒకప్పుడు నూకసాని కుంట. ప్రజలకు, రైతులకు ఇద్దరికీ వసతులు కల్పించేలా అప్పటి ఎమ్మెల్యే, ఇప్పటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More »‘స్కార్ఫ్’ కట్టుకునే ట్రెండ్ ఎవరు సెట్ చేశారో తెలుసా ..?
ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ అమ్మాయిలు మొదలు పెళ్ళైన మహిళల వరకు తమ మొహాలకు స్కార్ఫ్ లేనిదీ బయటకు రారు.ఉదాహరణకు ఒక లవర్ తన లవర్ తో బైక్ మీద పోవాలన్నా ..లేదా ఎండకు మొహం పాడవ్వకుండా ఉండాలన్న కానీ స్కార్ఫ్ కట్టుకోవడం మనం గమనిస్తూనే ఉన్నాం.అయితే ఈవిధంగా ఫ్యాషన్ ఎవరు సెట్ చేశారో తెలుసా ..?. ఇటివల మరణించిన ఒకప్పటి స్టార్ హీరోయిన్ ,తన స్వరంతో నటనతో అభినయంతో …
Read More »వైసీపీలో చేరిక గురించి ఆలోచిస్తా..వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే…
ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో ,ఎంపీలలో కొంతమంది ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆశచూపించిన తాయిలాలకు లొంగి టీడీపీ కండువా కప్పుకున్న సంగతి తెల్సిందే.అందులోభాగంగా మొత్తం ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ,ముగ్గురు ఎంపీలు వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ కండువా కప్పుకున్నారు.అయితే ఈ నేపథ్యంలో వైసీపీ నుండి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలలో బాబు వ్యవహార శైలిలో వచ్చిన …
Read More »లగడపాటి సర్వేలో భూమా అఖిల ప్రియ గెలిసిందా..?..ఓడిపోయిందా…?
భూమా నాగిరెడ్డి ఫ్యామిలీ.. రాయలసీమ జిల్లాల్లో రాజకీయంగా బాగా పలుకుబడి కలిగిన కుటుంబాల్లో ఒకటి! 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ నుంచి భూమా నాగిరెడ్డి .. ఆయన భార్య శోభానాగిరెడ్డి గెలుపొందారు. అనంతరం రోడ్డు ప్రమాదంలో శోభానాగిరెడ్డి మరణించగా… ఆమె స్థానంలో కుమార్తె అఖిల ప్రియ పోటీ చేసి గెలుపొందారు… తరువాత భూమా కుటుంబంలో మరో దారుణం జరిగింది. గత ఎడాది (2017 ) మార్చి నెలలో భూమా …
Read More »వైసీపీ అధినేత సంచలన నిర్ణయం ..ప్రతి తెలుగోడు కాలర్ ఎగరేసే వార్త..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎనబై రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.దాదాపు రెండున్నర నెలలుగా చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.పాదయాత్రలో భాగంగా రైతులు,మహిళలు ,ఉద్యోగులు ,నిరుద్యోగులు ,వృద్ధులు జగన్మోహన్ రెడ్డిను కల్సి తమ బాధలను చెప్పుకుంటున్నారు.తాజాగా యావత్తు తెలుగు జాతి కాలర్ ఎగరేసుకునే సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. See Also:వైసీపీలో …
Read More »