గత నాలుగు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న టీడీపీ చేస్తున్న పాలన ఎలా ఉందో దేశానికే తెలిసిందని , రాక్షస పాలన జరుగుతుందని వైసీపీ నేతలు ఏన్నో సార్లు మీడియా ముందు చెప్పారు. ఇలాంటి పాలన ఉండకూడదని జగన్ పాదయాత్ర చేస్తున్నాడు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో త్వరలో మరో సంచలనానికి తెరలేవనుంది. అతి తొందరలోనే ప్రధానమంత్రి నరేంద్రమోది -ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మధ్య భేటీ జరిగే …
Read More »ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ అధికారాన్ని అబాసుపాలు చేస్తున్నారు..
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గత నాలుగు ఏండ్లుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ,ఎంపీలను తన పార్టీలోకి చేర్చుకుంటున్న సంగతి తెల్సిందే.ఇప్పటికే ముగ్గురు ఎంపీలను ,ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను పసుపు కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. See Also:బ్రేకింగ్ : 2019లో అధికారం ఎవ్వరిదో చెప్పిన లగడపాటి లేటెస్ట్ సర్వే..! అయితే పార్టీ ఫిరాయింపులపై ఆ …
Read More »మేడారంలో ఉపరాష్ట్రపతికి టీ సర్కార్ ఇవ్వనున్న ప్రత్యేక బహుమతి ఇదే
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నిన్న( బుధవారం ) ప్రారంభమైన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఈ జాతర రెండేన్లు కొక్కసారి రావడంతో భక్తులు భారీ గా తరలి వస్తున్నారు.నిన్నటి వరకు సుమారు 50లక్షల వరకు దర్శించునున్నారని సమాచారం.కాగా ఈ జాతరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది.ఈ నేపధ్యంలో రేపు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు,తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు.ఈ …
Read More »2019లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోతేరాజకీయ సన్యాసం తీసుకుంటా..కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ ఇవాళ గద్వాల జిల్లాలో పర్యటించారు . పర్యటనలో భాగంగా ఇవాళ రూ.14.98 కోట్లతో చేనేత పార్క్ కు ,రూ 26 కోట్లతో మున్సిపల్ శాఖ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోతే,కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకపోతే …
Read More »బాహుబలి పోస్టర్ని బీట్ చేసేలా జగన్ వదిలిన ఒకేఒక్క పోస్టర్
బ్రేకింగ్ : 2019లో అధికారం ఎవ్వరిదో చెప్పిన లగడపాటి లేటెస్ట్ సర్వే..!
ఎన్నికలు ఏవైనా..సర్వేల రారాజుగా పేరొందిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్..రాబోయే 2019 ఎన్నికల్లో గెలుపు పై తాజాగా ఓ రహస్య సర్వే చేశారు.ఆ సర్వే ఫలితాలు చూస్తే టీడీపీ అధినేత,ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా వున్నాయి.అయితే ఇప్పటికే రిపబ్లిక్ టీవీ నిర్వహించిన సర్వేలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారం చేపడుతుందనే విషయం తెలిసిందే.కాగా లగడపాటి నిర్వహించిన ఈ సర్వేలో కూడా …
Read More »వైసీపీ నుండి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు షాక్.. 2019లో మొత్తం ఓడిపోతున్నారా.?
సీఎం కేసీఆర్ మొదటి ప్రాధాన్యత రైతులకే..మంత్రి హరీష్ రావు
సీఎం కేసీఆర్ మొదటి ప్రాధాన్యత రైతులకేనని, దేశానికి అన్నం పెట్టే రైతన్నకు కరెంటు ఇవ్వమని మా నాయకుడు కేసీఆర్ మాకు చెప్పారని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తెలిపారు.ఇవాళ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని దౌల్తాబాద్ మండలంలోని గొడుగుపల్లి గ్రామంలో రూ.150లక్షల వ్యయంతో నిర్మించిన 33/11కేవీ సబ్ స్టేషన్ ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సబ్ స్టేషన్ ద్వారా …
Read More »వైయస్సార్ కుటుంబం చేసిన మూడో పాదయాత్ర ..పచ్పపార్టీ గుండెల్లో ఫిరంగులు
వైయస్సార్ ఆ పేరు వింటే పేదవాడి గుండెల్లో సంతోషం ఉప్పొంగుతుంది. కళ్లలో నీరు చిందుతుంది. నమస్తే అక్కయ్యా, నమస్తే చెల్లెమ్మా అంటూ ప్రతివారినీ ఆప్యాయంగా పిలిచిన తీరు గుర్తుకొస్తుంది. రాష్ట్రం ఒక దిక్కూ, తెన్నూ లేకుండా కసాయి పాలనలో కన్నీరు పెడుతుంటే ప్రతి ఒక్కరినీ పేరు పేరునా పలకరించడానికి అడుగులు కదిపారు వైయస్ రాజశేఖర్ రెడ్డి. ప్రతి గడపలోనూ కాలు పెట్టారు. వారి కష్టాలను విన్నారు. ప్రభుత్వం తీరుతో నష్టపోతూ, …
Read More »