Home / SLIDER (page 2028)

SLIDER

నా ప్రాణం పోయినా టీడీపీలోకి వెళ్లను…నా శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసినా వైసీపీనే

ఏపీలో వైసీపీ నేతలను వందల కొట్టు ఆశ చూపి టీడీపీలోకి చేర్చుకున్నారని ఎన్నో సార్లు ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై నిప్పులు చేరిగిన సంగతి తెలిసిందే… అయితే కొంత మంది వైసీపీ నాయకులు చంద్రబాబు ఎన్ని కొట్లు ఇచ్చిన జగన్ తోనే ఉంటాం అన్నారు. ఇక తాజాగా నా ప్రాణం పోయినా టీడీపీలోకి వెళ్లనని బల్లగుద్ది చెప్పాడు నూజివీడు ఎమ్మెల్యే మేకా …

Read More »

వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి.. విజ‌య‌మ్మ‌తో మాట్లాడిన చివ‌రి మాట‌లు ఇవే..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ మాజీ దివంగ‌త‌ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి స‌తీమ‌ణి.. వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల్లి అయిన వై ఎస్ విజ‌య‌మ్మ ప్రజల్లో రాజశేఖర్ రెడ్డి మీద అంత అభిమానం ఉందన్న విషయాన్ని కాంగ్రెస్‌ హైకమాండ్ కూడా గుర్తించలేకపోయిందన్నారు. ఓదార్పు యాత్ర కోసం అనుమతి ఇవ్వాలంటూ తాము సోనియా గాంధీని కలిస్తే… రాష్ట్రమంతా ఓదార్పు యాత్ర చేయడానికి వీల్లేదని ఆమె చెప్పారన్నారు. ఒక విగ్రహం పెట్టి.. అందరినీ …

Read More »

ఎన్నారైల మనసు గెలుచుకుంటున్న కేసీయార్

సౌజన్యం : ఇలపావులూరి మురళీమోహన్ రావు గారు నాలుగేళ్లక్రితం కేసీయార్ కు , నేటి కేసీయార్ కు తేడా ఎవరైనా గమనించారా? అధికారం చేబూనిన తొలిరోజుల్లో ప్రతిపక్షనాయకుల విమర్శలకు కొంచెం ఘాటుగా జవాబిచ్చేవారు ఆయన. గత కొద్దీ మాసాలుగా ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, వ్యక్తిగత దూషణలు చేసినా, కేసీయార్ అసలు సమాధానము ఇవ్వడం లేదు సరికదా… తన పార్టీవారిని కూడా ఇతర పార్టీల నాయకులను దూషించవద్దు, దుర్విమర్శలు చెయ్యవద్దు …

Read More »

సర్పంచ్ ఉప ఎన్నికల్లో విజయకేతనం ఎగురేసిన టీఆర్‌ఎస్

ఇవాళ రాష్ట్రంలోని పలు గ్రామాల్లో జరిగిన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ విజయదుందిబి మోగించింది.వివరాల్లోకి వెళ్తే..కొత్తగూడెం నియోజక వర్గంలోని సుజాత నగర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉప ఎన్నికల్లో 1126 ఓట్ల మెజారిటీతో టీఆర్‌ఎస్ గెలిచింది. ఇక.. అశ్వారావుపేట నియోజక వర్గం అన్నపురెడ్డిపల్లి పంచాయతీలో 381 ఓట్ల మెజారిటీతో టీఆర్‌ఎస్ అభ్యర్థి కీసరి చిట్టెమ్మ ఘన విజయం సాధించింది. మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండలం …

Read More »

వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర.. 75వ రోజు షెడ్యూల్ ఇదే

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర నేటికి శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం వద్ద 74వ రోజుకి 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో 75వ రోజు పాదయాత్ర షెడ్యూల్‌ ఖరారు అయింది. మంగళవారం ఉదయం ఆయన నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడ నుంచి సిద్ధయ్యకోన, పొక్కనదాల క్రాస్‌, ఊటకూరు, గిద్దలూరు …

Read More »

ఉత్తమ్ ,రేవంత్ రెడ్డిలకు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సవాల్..!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి మరియు ఇటీవలే తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీ లో చేరిన రేవంత్ రెడ్డి కి పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సవాల్ విసిరారు.వివరాల్లోకి వెళ్తే..ఇవాళ  టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మహాకూటమి కట్టే ప్లాన్‌లో కాంగ్రెస్ ఉన్నట్టు కనబడుతోందని అన్నారు. ఎన్ని కూటములు కట్టినా వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఘన …

Read More »

ఎమ్మెల్యే రోజాతో ఏం తీస్తావురా.. లుచ్ఛా నా-కొ*.. లం*కొ*.. ఆమెను ట‌చ్ చేస్తే.. తాట‌రేగిపోద్దిరో…!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ ఎమ్మెల్యే రోజ‌, జ‌న‌సేన అధినేత పవన్ కళ్యాణ్, ఫిదా మూవీ ఫేం గాయ‌త్రి గుప్తా.. ఈ ముగ్గురి పై డైరెక్ట‌ర్ అజ‌య్ కౌండిన్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎన్‌హెచ్‌47 బూత్ బంగ్లా మూవీ ఆడియో ఫంక్ష‌న్‌లో భాగంగా మాట్లాడిన కౌండిన్య ప‌వ‌న్ పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. ఆయ‌న మాట్లాడుతూ.. పిధా భామ‌ గాయత్రీ గుప్త అసలు అడో లేక మగో అర్ధం కావ‌డం …

Read More »

ప‌వ‌న్ ఫ్యాన్స్ ఎవ‌రైనా మాట్లాడితే గుడ్డలిప్పదీసి గొడ్డుకారం వేసి కొడతా.. డైరెక్టర్

‘ఎన్‌హెచ్ 47లో బూత్ బంగ్లా’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న అజయ్ కౌండిన్య తాజాగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి జ‌న‌సేనా అదినేత టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ పై వివాద‌స్ప‌దామైన వాఖ్య‌లు చేశారు. టాలీవుడ్ సినిమా ఫీల్డులో 2 లక్షలకు పైగా టెక్నీషియన్స్, పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద మనుషులు ఎందరో ఉన్నారు. చిత్రపురి కాలనీలో, కృష్ణా నగర్లో అవకాశాలు లేక తిండి తిప్పలు లేక చస్తున్నారు. ప్రశ్నించడానికి …

Read More »

చంద్ర‌బాబు మ‌ర్చిన‌ మెయిన్‌ పాయింట్ ప‌ట్టుకున్న జ‌గ‌న్‌.. ఇక టీడీపీని బ్లాక్ అయిన‌ట్టే..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నెల్లూరు జిల్లాలో త‌న‌ పాదయాత్రను కొన‌సాగిస్తున్నారు. ఇక పాద‌యాత్ర‌లో భాగంగా ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు గ‌త ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా చేసిన హామీల‌ను.. వాగ్దాన భంగాలను ప్రజలకు గుర్తు చేస్తూ అధికార పక్షం పై విమర్శల దాడిని ఉదృతం చేశారు. ముఖ్యంగా ఇప్పుడు నిరుద్యోగ భృతి అంశాన్ని ప్రజల్లోకి ఎక్కువగా తీసుకువెళుతూ గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు ప్రతి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat