వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీతో కల్సి పనిచేస్తామని తేల్చి చెప్పిన సంగతి తెల్సిందే .అయితే జగన్ ప్రస్తుతం చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలను హీటేక్కిస్తున్నాయి.అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో మిత్రపక్షాలైన టీడీపీ ,బీజేపీ పార్టీలకు చెందిన నేతలు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఏపీ అధికార పార్టీ …
Read More »పద్మావత్ జెన్యూన్ రివ్యూ.. బాహుబలిని కొట్టేసిందా..?
రివ్యూ : పద్మావత్ బ్యానర్ : వియాకామ్ 18 మోషన్ పిక్చర్స్,పారామౌంట్ పిక్చర్స్ తారాగణం : దీపికా పడుకొనె, రణవీర్ సింగ్, షాహిద్ కపూర్, కూర్పు : జయంత్ జధర్సం, అకివ్ అలీ, సంజయ్ లీలా భన్సాలి సంగీతం : సంజయ్ లీలా బన్సాలి ఛాయాగ్రహణం : సుదీప్ ఛటర్జీ నిర్మాణం : సంజయ్ లీలా భన్సాలి, సుధాన్షు వాట్స్, అజిత్ అంధరె రచన : సంజయ్ లీలా భన్సాలి, ప్రకాష్ …
Read More »వచ్చే నెల 2న మేడారానికి సీఎం కేసీఆర్..
ఆసియా ఖండంలోనే అతి పెద్ద జాతరైన మేడారం జాతరకు వచ్చేనెల 2న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లనున్నారు.అయితే అదే రోజు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కూడా మేడారానికి వచ్చే అవకాశం వుంది .ఈ నేపధ్యంలో ఈ నెల 31 నుండి ఫిబ్రవరి 3వరకు జరగనున్న సమ్మక ,సారలమ్మ జాతరకు సంబంధించిన ఏర్పాట్లన్నీపూర్తయ్యాయని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. మేడారం జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం …
Read More »ఏపీలో ప్రభావం కోల్పోతున్న టీడీపీ ..పుంజుకుంటున్న వైసీపీ ..?
ఏపీలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎవరికీ ఎన్ని ఓట్లు వస్తాయో అనే అంశం మీద ప్రముఖ ముస్లీం జ్యోతిష్యుడు నిర్వహించిన సర్వేలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి .ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీ ,ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ వచ్చే ఎన్నికల్లో ఎవరికీ ఎన్ని సీట్లు ..ఎక్కడ ఎన్ని స్థానాలు దక్కించుకుంటాయో సదరు ముస్లీం జ్యోతిష్యుడు నిర్వహించిన లేటెస్ట్ సర్వేలో తేలింది . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో …
Read More »గుజరాత్ కంటే మిన్నగా రహదారుల అభివృద్ధి..మంత్రి తుమ్మల
రూ.15 వేల కోట్ల నిధులతో రాష్ట్రంలో రహదారుల అభివృద్ధిని గుజరాత్ కంటే మిన్నగా చేసేందుకు చర్యలు చేపట్టామని రాష్ట్ర రోడ్లు ,భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు .రాష్ట్రంలోని రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా మార్చేందుకు చర్యలు చేపట్టామని..ఇందుకు కేంద్రప్రభుత్వం కూడా సూత్రప్రాయంగా అంగీకరించిందని అన్నారు. అయన మీడియాతో మాట్లాడుతూ… 135ఎల్ జాతీయ రహదారికి రంగసాయిపేట, కే సముద్రం, నెక్కొండ, మహబూబాబాద్లను అనుసంధానిస్తామన్నారు. అలాగే జయశంకర్ జిల్లా ఆంశాన్పల్లి …
Read More »ఆ నాడు 11 రోజులు అన్నం తినలేదు…నేడు జై తెలంగాణ ..పవన్ కళ్యాణ్ ను నమ్మలా..వద్దా
తెలంగాణ నుంచి తన రాజకీయ యాత్రను ప్రారంభించిన జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ మంగళవారం జైతెలంగాణ అంటూ నినదించారు. రెండోరోజు కరీంనగర్లో అభిమానులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ నేల తల్లికి ఆఖరిశ్వాస వరకు రుణపడి ఉంటానని అన్నారు. జైతెలంగాణ నినాదం వందేమాతరం అంతటి గొప్ప వాక్యమని అన్నారు. జై తెలంగాణ.. ఆ నినాదం నాకు అణువణువు పులకరింత ఇస్తుంది. వందేమాతరం ఎలాంటి పదమో, మంత్రమో.. జై …
Read More »బీజేపీతో వైసీపీ పొత్తు రాజకీయ వ్యభిచారమే ..టీడీపీ నేత వర్ల రామయ్య
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటివల మీడియాతో మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రజలకిచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేరిస్తే బీజేపీ పార్టీతో కల్సి పని చేయడానికి తాము సిద్ధమే అని ప్రకటించిన సంగతి తెల్సిందే.జగన్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఇటు టీడీపీ అటు బీజేపీ పార్టీకి చెందిన నేతల నుండి విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. …
Read More »అన్న చిరంజీవి చేయలేనిది.. తమ్ముడు కళ్యాణ్ వచ్చి ఏం చేస్తాడు..?
టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి చివరికి ఏం చేశాడో అందరికీ తెలిసిందే. అయితే తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ పెట్టి విరగదీస్తా, ప్రశ్నిస్తానని.. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి మద్దతిచ్చి చంద్రబాబు అడుగుజాడల్లో విజయవంతంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. నాలుగేళ్ళ క్రితమే పార్టీ పెట్టి.. ఆ ఎన్నికల్లో అసలు బరిలోకే దిగకుండా.. జనసేన పక్క పార్టీలకు మద్దతు ఇచ్చింది. పార్టీ పెట్టిన వెంటనే …
Read More »వైఎస్ జగన్కు ధీటుగా.. సైకిల్ యాత్ర చేస్తాడట..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజల్లో ఎంతో ఆదరణ పొందుతూ.. విజయవంతంగా కొనసాగుతోంది. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో తన పాదయాత్రను పూర్తి చేసుకున్న వైఎస్ జగన్ మంగళవారం తన పాదయాత్రతో నెల్లూరులోకి ఎంటరయ్యాడరు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే అనీల్ వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలికారు. ఇలా ప్రజల అండదండలతో.. ప్రజల …
Read More »బ్రేకింగ్ : వైసీపీలోకి కొణతాల రామకృష్ణ..
మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకి చేరేందుకు రడీ అయ్యారు . ఈ మేరకు అయన ఇవాళ విశాఖలోవిజయసాయిరెడ్డితో భేటి అయ్యారు.అయితే అధికారికంగా ఒకటి రెండు రోజుల్లో ఆయన ఈ మేరకు ప్రకటన చేయవచ్చుననే ప్రచారం సాగుతోంది.గతంలో ఆయన వైసీపీ నుంచి బయటకు వెళ్ళిన విషం తెలిసిందే…అయితే మొదటగా అయన తెలుగుదేశ పార్టీలో లేదా బిజెపిలో చేరుతారంటూ ప్రచారం సాగింది. ఆయన ఇప్పటి వరకు …
Read More »