Home / SLIDER (page 2047)

SLIDER

చలి జ్వరం.. అయినా పాదయాత్ర ఆగదన్నవైఎస్ జగన్

ఏపీలో ప్రజా సమస్యల కోసం వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర చిత్తూరు జిల్లాలో విజవంతంగా ముందుకు సాగుతున్నది. గత ఎడాది నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయి నుండి పాదయాత్ర చేస్తున్నాడు. గత 66 రోజులుగా పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం చలిజ్వరం, తలనొప్పితో బాధ పడుతున్నట్టు వైద్యులు తెలిపారు. విపరీతమైన దుమ్ము, ధూళితో ఎలర్జీ వచ్చింది. వారం రోజులుగా తుమ్ములు, జలుబు, తలనొప్పితో బాధ పడుతున్నారు. ఈ …

Read More »

వైసీపీలోకి నంద‌మూరి వార‌సుడు.. ముహూర్తం ఫిక్స్‌..!!

2014 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు బూట‌కు హామీల‌ను న‌మ్మి.. టీడీపీకి అధికారాన్ని క‌ట్ట‌బెట్టిన ప్ర‌జ‌లు.. తీరా తాము చంద్ర‌బాబును న‌మ్మి మ‌ళ్లీ మోస‌పోయామ‌ని గుర్తించ‌డంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. అంతేగాక గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై టీడీపీ స్వ‌ల్ప మెజార్టీతో, అమ‌లు కాని హామీల‌ను గుప్పించి గెలిచి అధికారాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సారి బూట‌క‌పు హామీలు గుప్పించే పార్టీపై …

Read More »

జగన్ పాదయాత్ర..నేటికి 900 కిలోమీటర్ల..!

వైసిపి అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర నేటికి 67వ రోజుకి చేరుకుంది. పాదయాత్రలో భాగంగా శ్రీకాళహస్తి నిజయోజకవర్గంలో జగన్ పర్యటిస్తున్నారు.అయితే వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రకు రోజు రోజుకు ఆదరణ పెరుగుతుంది. ఏపీలోని 13 జిల్లాలకు చెందిన వైసిపి అభిమానులు తమ నేత పాదయాత్రలో పాల్గొనడానికి పెద్ద సంఖ్యలో విచ్చేస్తున్నారు. వీరితో పాటు స్థానిక నియోజకవర్గాల వైసిపి క్యాడర్, పెద్ద సంఖ్యలో …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌పై మ‌న‌సు మార్చుకుంటున్న మీడియా..!!

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి తాను చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో నిత్యం ప్ర‌జ‌ల మ‌ధ్య‌నే ఉంటూ.. వారి హృద‌యాల‌ను దోచుకుంటున్నారు. చిన్నారుల నుంచి.. అక్కా చెల్లెమ్మ‌లు, వృద్ధులు, నిరుద్యోగులు, ఇలా అంద‌రినీ త‌న పాద‌యాత్ర‌లో చిరున‌వ్వుతో ప‌ల‌క‌రిస్తూ.. వారి స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకుంటున్నారు. అంతేగాక స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్ర‌ణాళిక‌బ‌ద్ద‌మైన చ‌ర్య‌లు తీసుకునేలా డైరీని కూడా రాస్తున్నారు వైఎస్ జ‌గ‌న్‌. ప్ర‌స్తుతం వైఎస్ …

Read More »

అర్ధరాత్రి కాళేశ్వరం పనులు పరిశీలించిన మంత్రి హరీశ్ రావు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను రాష్ట్ర భారీ నీటిపారుద శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు శనివారం అర్ధరాత్రి ఆకస్మికంగా పరిశీలించారు. పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండలం నందిమేడారం వద్దగల 6, 7 ప్యాకేజీ పనులను, కరీంనగర్ జిల్లా రామడుగులో 8వ ప్యాకేజీ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్బంగా ఏడో ప్యాకేజీ పనుల్లో వేగం పెంచాలని అధికారులను మంత్రి హరీష్ ఆదేశించారు. …

Read More »

కొండగట్టు నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయ యాత్ర

తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్ర౦మైన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం నుంచి తన రాజకీయ యాత్రను ప్రారంభించనున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. తన రాజకీయ పర్యటన ప్రణాళికను అక్కడే ప్రకటిస్తానని శనివారం (జనవరి-20)సాయంత్రం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. తమ కుటుంబానికి కొండగట్టు ఆంజనేయస్వామి ఇలవేల్పుగా చెప్పారు. అందుకే కొండగట్టు నుంచి తన నిరంతర రాజకీయ యాత్రను ప్రారంభించడానికి కారణమని తెలిపారు. 2009లో ఎన్నికల ప్రచార సమయంలో …

Read More »

మంత్రి కేటీఆర్ కు జ్యూరిచ్(Zurich) విమానాశ్రయంలో ఘన స్వాగతం

దావొస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో పాల్గొనేందుకు స్విజర్లాండ్ చేరుకున్న పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుకు జ్యూరిచ్ (Zurich) విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.విమానాశ్రయములో ప్రవాస భారతీయులు, తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నారై విభాగం నేతలు మంత్రి కేటీ రామారావు పూలగుచ్చాలతో స్వాగతం పలికారు. ఐదురోజుల పర్యటన నిమిత్తం తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం ఈ రోజు జ్యూరిచ్ నగరానికి చేరుకుంది. రేపు ఒకరోజు జ్యూరిచ్ …

Read More »

సిరిసిల్లాలో మెగా ప‌వ‌ర్ లూమ్ క్ల‌స్ట‌ర్..కేంద్ర‌మంత్రికి కేటీఆర్  లేఖ‌

టెక్స్‌టైల్ రంగం సమగ్రాభివృద్ధి కోసం సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కే.తారకరామారావు కోరారు. సిరిసిల్ల పవర్ లూమ్ సెక్టార్ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి కేంద్రం అండగా ఉండాలన్నారు. కాంప్ర‌హెన్సివ్ ప‌వ‌ర్‌లూం క్ల‌స్ట‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ స్కీం క్రింద సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర టెక్స్ టైల్ మంత్రి …

Read More »

ఇంట‌ర్వ్యూను కూడా త‌ప్పుప‌ట్టే స్థాయికి చేరిన కాంగ్రెస్..క‌ర్నె

ఇండియా టుడే కాంక్లేవ్ లో సీఎం కేసీఆర్ చెప్పిన ప్రతి మాట అక్షర సత్యమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. దేశం అబ్బురపడేలా సీఎం కేసీఆర్ మాట్లాడారని కర్నె ప్రభాకర్ కొనియాడారు. దీంతో, సీఎం కేసీఆర్ ప్రతిష్ట మరింత పెరిగిందన్న దుగ్ధతోనే కాంగ్రెస్ నేతలు పిచ్చి కూతలు కూస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆనందంతో ఉప్పొంగడాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని క‌ర్నె వ్యాఖ్యానించారు. దేశం అంతటికి తెలంగాణ …

Read More »

ప్రతిపక్షాలు కాదు వారు ప్రగతి విరోధకులు.. జ‌గ‌దీశ్ రెడ్డి

అడుగడుగున అభివృద్ధిని అడ్డుకుంటున్న వారు ప్రతిపక్షాలు కాదని, ముమ్మాటికీ వారు ప్రగతి విరోధకూలేనని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి విపక్ష కాంగ్రేస్ నేతలపై విరుచుక పడ్డారు. తెలంగాణ ప్రాంతానికి జీవగడ్డగా మారనున్న మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మాణం మొదలుకొని విద్యుత్ శాఖలో పని చేస్తున్న కాంట్రాక్ట్ సిబ్బందిని క్రమబద్దీకరించడం వరకు కేసులు వేసి అడ్డుకుంటున్న వారిని ప్రగతి విరోధకులుగా కాకుండా మరేమని సంబోధించాలో ప్రజలే తేల్చి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat