Home / SLIDER (page 2048)

SLIDER

కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతం..గవర్నర్ నరసింహన్

ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు పనులను తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పరిశీలించారు.పర్యటనలో భాగంగా అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతో పాటు కన్నెపల్లి పంప్‌హౌజ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్ వెనక పెద్ద టీమ్ వర్క్ వుంది..కాళేశ్వరం ప్రాజెక్ట్ నభూతో నభవిష్యత్ అన్నట్లుగా ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతమైన ప్రాజెక్టు అని కొనియాడారు. సమయం ప్రకారం పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ప్యాకేజీ …

Read More »

2019 ఎన్నికల్లో 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు షాక్…!

ఏపీలో టీడీపీకి 2019 ఎన్నికల్లో గెలవమని తెలిసిపోయిందా…దానికి తగ్గట్లు ప్లాన్ చేస్తున్నారా…ఎమ్మెల్యేల తీరుతో సీయం విసిగిపోయారా…వీటన్నింటికి సమాదానం అవును అనే సంకేతాలు కనుబడుతున్నాయి. ఇందులో బాగంగానే నారా చంద్రబాబు నాయుడు ఇప్పటి నుంచే 2019 ఎన్నికలకు కసరత్తు చేస్తున్నారు. పనితీరు బాగా లేని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు షాక్ ఇస్తున్నట్లు సమాచారం. దాదాపు 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడం లేదని ఆయన ఇప్పటికే బలమైన సంకేతాలను పంపినట్లు తెలుస్తోంది. …

Read More »

నీళ్ల దోపిడీకి ఏపీ సర్కారు మరో భారీ కుట్ర..!

దాదాపు 60సంవత్సరాల సమైక్యపాలనలో తెలంగాణ నీళ్లన్నీ దోచుకెళ్లిన ఏపీ సర్కారు .. ఇప్పుడు మరో భారీ కుట్రకు తెర లేపింది. తెలంగాణ రాష్ట్రంలో వరి పంట పండదంటూ విష ప్రచారం మొదలుపెట్టారు. వరి పంటకు ఏపీయే కేంద్రమంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. వరి పండని తెలంగాణకు నీళ్లెందుకంటూ కొత్త డ్రామా ఆడుతున్నారు.తెలంగాణ భూములు వరి పంటను సాగు చేయడానికి అనుకూలమైనవి కావు. పైగా వ్యవసాయ వాతావరణం కూడా అందుకు సహకరించదు. …

Read More »

దావోస్ కు బయలుదేరిన మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ జపాన్ పర్యటన విజయవంతంగా ముగిసింది. జపాన్ పర్యటన ముగించుకున్న మంత్రి కేటీఆర్ బృందం..ఇవాళ దావోస్ కు బయలుదేరింది. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా జపాన్ లో పర్యటించిన ఆయన పలువురు పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను గురించి వివరించారు. అటు ప్రపంచంలోనే జపాన్ ఒక అద్భుతమైన దేశంగా మంత్రి కేటీఆర్ అభివర్ణించారు. అణుబాంబు …

Read More »

మంత్రి జగదీష్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన టీడీపీ కార్యకర్తలు

కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులవుతున్న ప్రతిపక్షాల నేతలు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ మండల పరిధిలోని నర్సంపేట గ్రామంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి పర్యటించారు. గ్రామానికి చెందిన 40 మంది టీడీపీ కార్యకర్తలు, 40 ముదిరాజ్ కుటుంబాల సభ్యులు టీఆర్‌ఎస్‌లో చేరారు. మొత్తం 160 మందికి మంత్రి జగదీష్‌రెడ్డి టీఆర్‌ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. …

Read More »

ఈ చిన్నారి గురించి జ‌గ‌న్ ఏం చెప్పారంటే..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర 65 రోజులు పూర్తి చేసుకుని నేడు 66వ రోజు కొన‌సాగ‌నుంది. అయితే, క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం జిల్లాల్లో వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పూర్తి అయి ప్ర‌స్తుతం చిత్తూరు జిల్లాలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. నిత్యం ప్ర‌జ‌ల మ‌ధ్య‌నే ఉంటూ వారి స‌మ‌స్య‌ల‌ను వింటున్నారు జ‌గ‌న్‌. దీంతో ప్ర‌జ‌లు వైఎస్ …

Read More »

కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన గవర్నర్ నరసింహన్

తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ ఇవాళ ( శనివారం ) కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఉదయం 8.40గంటలకు కాళేశ్వరం ప్రాజెక్టు సమీపంలోని కన్నెపల్లి పంప్‌ హౌస్‌ దగ్గర ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ వద్దకు చేరుకున్న గవర్నర్‌… అక్కడ నుంచి ప్రత్యేక వాహన శ్రేణిలో కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని సతీమణితో కలసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కన్నెపల్లి పంప్‌ హౌస్‌కు చేరుకుని నిర్మాణ పనులను పరిశీలించారు. …

Read More »

ఏపీలో దారుణం-బీజేపీ నేత భార్య చీరను లాగిన టీడీపీ నేత

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి , టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో మహిళలపై టీడీపీ నేతలు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు.వివరాల్లోకి వెళితే నిన్న ( శుక్రవారం ) రాత్రి 7 గంటల సమయంలో టీడీపీ నేత హరిప్రసాద్‌ నాయుడు అనుచరుడు, పార్టీ  కార్యకర్త అయిన వెంకటకృష్ణమ నాయుడు బీజేపీ జిల్లా మజ్దూర్‌ మోర్చా అధ్యక్షుడు గుత్త ప్రభాకర నాయుడి భార్య హారిక చీరకొంగు పట్టుకొని లాగాడు.అయితే గత కొంత …

Read More »

పవన్ కళ్యాణ్ మూడో భార్య పడుకున్నాక ఏమి జరుగుతుందంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ మూడో భార్య ప‌డుకున్నాక ఏం జ‌రుగుతోందంటే..? ఈ విష‌యంపై నోరు విప్పారు సినీ క్రిటిక్ క‌త్తి మ‌హేష్‌. సినీ క్రిటిక్‌, బిగ్ బాస్‌(తెలుగు) మొద‌టి సీజ‌న్ పాటిస్పెంట్ క‌త్తి మ‌హేష్ మ‌రోసారి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డాడు. అయితే, ఇటీవ‌ల త‌న‌పై ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ దాడి చేశార‌ని, దీనిపై క‌త్తి మ‌హేష్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టి …

Read More »

SBI లో 8వేల ఉద్యోగాలు..!

భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ సంస్థ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(SBI)బ్యాంకు. బ్రాంచీల సంఖ్య మరియు పనిచేయు సిబ్బంది ప్రకారం చూస్తే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకు.అయితే ఈ సంస్థ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది.సంస్థలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 8వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను ప్రకటించింది. జూనియర్‌ అసోసియేట్స్‌(కస్టమర్‌ సపోర్ట్‌ అండ్‌ సేల్స్‌) విభాగంలోని పోస్టుల భర్తీకి ఈ ప్రకటన విడుదల చేసింది. పోస్టులు: ఆంధ్రప్రదేశ్‌లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat