తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అనూహ్య తీపికబురు అందించారు.రాష్ట్రంలోని ఐదు పురపాలికల్లో ఉచిత వైఫై సదుపాయం కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఐటీ శాఖ తరఫున నేడు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటికే విజయవంతంగా అమలు అవుతున్న హైదరాబాద్ ఫ్రీ వైఫైకి కొనసాగింపుగా…ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, రామగుండం పురపాలక ప్రాంతాల్లో ఈ ఉచిత వైఫై సేవలు అందించనున్నారు. …
Read More »గుడ్ న్యూస్..సీతారామ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి
తెలంగాణ మరో తీపికబురును అందుకుంది. సీతారామ ఎత్తిపోతల పథకం నిర్మాణంలో మరో ముందడుగు పడింది. ప్రాజెక్టు స్టేజ్-1కు అటవీ అనుమతి లభించింది. ప్రాజెక్టు ప్రతిపాదనలపై అటవీ, పర్యావరణ ప్రాంతీయ కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. 1531 హెక్టార్ల అటవీ భూములను ఇరిగేషన్ శాఖకు బదలాయించేందుకు అంగీకరించింది. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు జారీకానున్నాయి. అటవీ అనుమతి లభించడంపై మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం …
Read More »పవన్ ఆవేదన..పార్టీపై కుట్ర జరుగుతోంది
తన పార్టీ గురించి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తన పార్టీపై కుట్ర జరుగుతోందని వాపోయారు. ఈ మేరకు ఏకంగా అభిమానులకు లేఖ రాశారు. అంతేకాకుండా..వివాదాల్లోకి వెళ్లవద్దని కోరారు. ఈ మేరకు పవన్ లేఖను విడుదల ఆ పార్టీ ఉపాధ్యక్షుడు విడుదల చేశారు. ఇదే ఆ లేఖ సారాంశం. `జనసేన పార్టీ నాలుగేళ్లు కూడా నిండని పసి ప్రాయం. ఇటువంటి పసి బిడ్డను ఎదగనీయకుండా అనేక …
Read More »మరి కర్ణాటకలో ఎందుకు ఇవ్వడంలేదు.. మంత్రి హరీశ్
దేశంలో మిగులు విద్యుత్ ఉన్నందునే తెలంగాణలో 24 గంటల పాటు కరెంటు ఇస్తున్నారని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అవాస్తవాలు చెబుతున్నారని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రానికి వెళ్లి వాస్తవాలు పరిశీలించేందుకు ఉత్తమ్ రావాలని కోరారు. దేశంలో చాలినంత విద్యుత్ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కర్ణాటకలో ఎందుకు 24 గంటల విద్యుత్ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. దీనికి ఉత్తమ్ కుమార్ రెడ్డి …
Read More »జపాన్ పర్యటనలో కేటీఆర్..పలు ఒప్పందాలు
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్ర్రి కల్వకుంట్ల తారకరామారావు జపాన్ పర్యటన దిగ్విజయంగా సాగుతోంది. పర్యటనలో భాగంగా జపాన్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ బృందం భేటీ అయ్యింది. టోక్యో వేదికగా జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర పాలసీలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణలో పరిశ్రమలు నెలకొల్పేందుకు ఉన్న అవకాశాలను వివరించారు. అటు, జపాన్ ఎక్స్ టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రతినిధులతోనూ కేటీఆర్ చర్చించారు. అనంతరం… “తెలంగాణ స్టేట్, …
Read More »వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన కత్తి
సీనీ విమర్శకుడు కత్తి మహేష్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్సీ ,ఎస్టీ అట్రాసీటీ కేసు నమోదు చేశారు .నిన్న ( గురువారం ) రాత్రి జూబ్లిహిల్స్ నుండి కొండాపూర్ వెళ్ళుతున్న సమయంలో శిల్పారామం దగ్గర కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కత్తి మహేష్ పై కోడిగుడ్ల తో దాడి చేసిన విషయం తెలిసిందే.ఈ సందర్బంగా దాడికి పాల్పడిన నిందుతుల పై తగిన చర్యలు …
Read More »2019 ఎన్నికల్లో టీడీపీ రాదు కాబట్టి…నరేంద్ర మోదీ వైఎస్ జగన్ తో దోస్తీ
2019 సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా ఉన్న పార్లమెంట్ స్థానాల్లో రిపబ్లికన్ టీవీ, ఓ సర్వే నిర్వహించాయి. దీని ప్రకారం 2019లో మళ్లీ ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. ఇక ఏపీలో వైసీపీకి, తెలంగాణలో టీఆర్ఎస్కి, తమిళనాడులో రజనీకి ఆధిక్యం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ-బీజేపీ కూటమికి 12 పార్లమెంట్ స్థానాలు దక్కుతాయట.. అంటే గత ఎన్నికలతో పోలిస్తే 5 స్థానాలు తగ్గుతాయని …
Read More »మీతో కల్సి ఉన్న మాకు క్షోభని మిగిలిచ్చాయి . బాబుకు సామాన్యుడు లేఖ..
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం పార్క్ హయత్ లో చేసిన వ్యాఖ్యలు నన్ను చాలా బాధించాయి అని అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సు సందర్భంగా వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే .బాబు మాట్లాడిన ఈ వ్యాఖ్యలపై తెలంగాణ సోషల్ మీడియాకి చెందిన ఒక నెటిజన్ బాబు మీకు బాధ కల్గిస్తే మీతో అరవై ఏండ్లు కల్సి ఉండటం వలన ..మీరు దోచుకోవడం వలన …
Read More »వైసీపీ భారీ మెజారిటీతో గెలుస్తోంది అని లేటెస్ట్ సర్వేలో వెల్లడి…కారణాలు ఇవే…!
ప్రముఖ తెలుగు టాప్ టెన్ న్యూస్ ఛానెళ్ళతో పాటుగా మరో నాలుగు ,ఐదు ఛానల్స్ మొత్తం పద్నాలుగు ఛానల్స్ ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడి కన్నుసైగలో పని చేస్తాయి అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేతలు చేస్తోన్న ప్రధాన విమర్శ .రాష్ట్రంలో ప్రతిపక్షాలు విమర్శించే విధంగానే ఆ న్యూస్ ఛానల్స్ వార్తలను చంద్రబాబు తప్పు చేస్తే కప్పి పెట్టి …
Read More »చంద్రబాబు షాకింగ్ కామెంట్స్….
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిన్న గురువారం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో పార్క్ హయత్ లో జరిగిన ఇండియా టుడే 2018 కాంక్లేవ్ సౌత్ సదస్సుకు ముఖ్యాతిధిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రముఖ సీనియర్ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయి అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ క్రమంలో రాజ్ దీప్ మాట్లాడుతూ హైదరాబాద్ మహానగర అభివృద్ధి గురించి సంధించిన …
Read More »