Home / SLIDER (page 2050)

SLIDER

తెలంగాణ‌కు గుజరాతీ పాఠాలు ఏం అక్క‌ర్లేదు…

గుజరాత్ రాష్ట్ర ఎమ్మెల్యే జిగ్నేశ్‌మేవాని కాంగ్రెస్ పార్టీ ఏజెంట్‌లాగా మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ నేత‌, ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ పిడమర్తి రవి విమర్శించారు. గురువారం తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై జిగ్నేశ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. జిగ్నేశ్‌కు సీఎం కేసీఆర్‌ను విమర్శించేస్థాయి లేదని చెప్పారు. దళిత ఉద్యమాన్ని తాకట్టుపెట్టి ఎమ్మెల్యే అయ్యావంటూ మేవానిపై విమర్శలు గుప్పించారు.తెలంగాణలో పోలీస్ రాజ్యం నడుస్తోందన్న గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని వ్యాఖ్యలను …

Read More »

బాబు ఆ పని చేస్తే సీఎం నుండి దిగిపోవడం ఖాయం -టీడీపీ నేతలు షాకింగ్ కామెంట్స్ ..

ఇక రాజకీయనాయకుల గురించి చెప్పనవసరంలేదు. నామినేషన్ వేసేప్పటినుండి పదవీకాలం అయిపోయే వరకు సెంటిమెంట్లకు కేరాఫ్ అడ్రెస్స్ గా ఉంటారు. ఇప్పుడు చంద్రబాబునాయుడు చేసిన పని తీవ్ర చర్చలకు దారితీస్తుంది.నిన్న బుధవారం విశాఖపట్నం పర్యటనలో భాగంగా సిరిపురం జంక్షన్‌లోని సుమారు 10 కోట్ల రూపాయలతో కొత్తగా నిర్మించిన గురజాడ కళాక్షేత్రాన్ని చంద్రబాబు ప్రారంభించాలి. విశాఖ చేరుకున్న బాబు మొదట మహిళా పారిశ్రామికవేత్తల సదస్సును ప్రారంభించారు. ఆ తరువాత గురజాడ కళాక్షేత్రం వద్దకు …

Read More »

సభ్య సమాజం తల దించుకునే సంఘటన ..నిండు గర్భిణికి తోడుగా వస్తే ..?

ప్రస్తుత సమాజంలో ఆడవారికి ఎక్కడ కూడా రక్షణ లేకుండా పోతుంది.ఇంట బయట ఎక్కడ చూసిన కానీ మహిళలపై అత్యాచారాలు ,లైంగిక దాడులు ,హత్యలు జరుగుతూనే ఉన్నాయి .దేశ వ్యాప్తంగా నిమిషానికి ఇద్దరో ముగ్గురు మహిళలపై ఇలాంటి దాడులు జరుగుతున్నాయి అనే అంశం అందర్నీ తీవ్ర కలవరానికి గురిచేస్తుంది.చట్టాలు ఎన్ని మారిన ..పోలీసు వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉన్న కానీ ఇలాంటి దారుణాలను అరికట్టలేకపోతున్నారు . అయితే తాజాగా కర్ణాటక రాష్ట్రంలో …

Read More »

బాబు ఘోర పరాజయం ..జగన్ ఘనవిజయం…

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత అరవై ఐదు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .పాదయాత్రలో భాగంగా జగన్ ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి సొంత జిల్లా చిత్తూరులో పాదయాత్ర నిర్వహిస్తున్నారు .జగన్ నిర్వహిస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుండి విశేష ఆదరణ …

Read More »

గ‌ల్ఫ్ కార్మికులు..ఉద్య‌మ‌కారుల‌కు కేసీఆర్ తీపిక‌బురు…

తెలంగాణ ఉద్య‌మ‌కారులు, పొట్ట చేత ప‌ట్టుకొని విదేశాల‌కు వెళ్లిన వారికి తెలంగాణ సీఎం కేసీఆర్ తీపిక‌బురు తెలిపారు. తెలంగాణ ఎన్నారై పాలసీని రూపొందిస్తున్నామని, త్వరలోనే అది అమలులోకి వస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఎన్నారై పాలసీతో గల్ఫ్‌ బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. 1969 తెలంగాణ ఉద్యమకారులను త్వరలోనే సమున్నతంగా గౌరవించుకుంటామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇప్పటికే కొంతమందికి సహాయం చేశామన్నారు. హైదరాబాద్ లో జలదృశ్యం పక్కన 1969 ఉద్యమ …

Read More »

వారస‌త్వంపై కేసీఆర్ క్లారిటీ…బాబుకు పంచ్ ..

కుటుంబ పాల‌న‌పై, త‌న‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ సంద‌ర్భంగా గులాబీ ద‌ళ‌ప‌తి ఇచ్చిన క్లారిటీ ప‌రోక్షంగా ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఉద్దేశించిన‌ట్లుగా ఉంద‌ని ప‌లువురు అంటున్నారు. ఇంట‌కీ ఏం జ‌రిగిందంటే హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో జరిగిన ఇండియా టుడే సౌత్ కాంక్లేవ్ లో ‘ఛాలెంజ్ ఆఫ్ చేంజ్: యంగ్ స్టేట్, న్యూ యాస్పిరేషన్స్’ అంశంపై …

Read More »

జపాన్‌లో కేటీఆర్‌…తెలంగాణ‌ను ప్ర‌శంసించిన సుజుకీ చైర్మ‌న్‌…

జపాన్ పర్యటనలో భాగంగా పరిశ్రమల శాఖ మంత్రి కే తార‌క రామారావు బృందం రెండోరోజు పలువురు ప్రముఖ పెట్టుబడిదారులు, జపాన్ లోని షిజుఒక రాష్ట్ర పరిపాలనాధికారులను కలిసారు. ఉదయం మంత్రి కే తార‌క‌రామారావు సుజుకి మెటార్స్ కార్పోరేషన్ చైర్మన్ ఒసాము సుజికితో సమావేశం అయ్యారు. తెలంగాణ రాష్ర్టం అటోమోబైల్ రంగాన్ని అత్యంత ప్రాధాన్యత రంగా పరిగణిస్తుందని, ఈ రంగంలో రాష్ర్టంలో ఉన్న పెట్టుబడులను మంత్రి సుజుకి చైర్మన్ కు వివరించారు. ముఖ్యంగా …

Read More »

మూడున్న‌రేళ్ల‌లో తెలంగాణ ఎలా అభివృద్ధి చెందింది..సీఎం మాట‌ల్లోనే…

తెలంగాణ ఖ్యాతి ద‌శ‌దిశ‌లా వ్యాపించేందుకు తాము ప్ర‌ణాళిక‌లు వేస్తున్న‌ట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. మూడున్న‌రేళ్ల కాలంలో ఇందుకు త‌గిన రీతిలో ప్ర‌ణాళిక‌లు వేసిన‌ట్లు వివ‌రించారు. పార్క్ హయత్‌లో ఇండియాటుడే సౌత్‌కాన్‌క్లేవ్ 2018 జరగింది. ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. రాజ్‌దీప్ సర్‌దేశాయ్ అడిగిన ప్రశ్నలకు సీఎం సమాధానం ఇచ్చారు. గ్రామాల అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందినట్లన్న సిద్ధాంతంతో పనిచేస్తున్నామ‌న్నారు. రాష్ట్రంలో 50 లక్షల గొర్రెల సంపదను సృష్టించాం. …

Read More »

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌..కొత్త స‌చివాల‌యం..సీఎం కేసీఆర్ క్లారిటీ …

తెలంగాణ నూత‌న స‌చివాల‌యం నిర్మాణం స‌హా ప్ర‌గ‌తిభ‌వ‌న్‌పై విమ‌ర్శ‌లు చేస్తున్న వారికి తెలంగాణ సీఎం కేసీఆర్ విస్ప‌ష్ట క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ మిగులు రాష్ట్రం అన్నారు. త్వరలోనే దేశంలో ధనిక రాష్ట్రాలలో ఒకటిగా తెలంగాణ ఉంటుందన్నారు. దేశ సంస్కృతీ సాంప్రదాయాలకు అద్దంపట్టే నగరం తెలంగాణ రాజధాని హైదరాబాద్ అని చెప్పారు. ఇలాంటి రాష్ర్టానికి త‌గిన రీతిలో స‌చివాలంయ ఉండాల‌ని ప‌లువురు ఆకాంక్షించార‌ని దానికి త‌గిన‌ట్లుగా తాము ముందుకు సాగుతున్నామ‌న్నారు. ప్రగతి …

Read More »

టీఆర్ఎస్‌లో టీడీపీ విలీనంపై డిప్యూటీ సీఎం కడియం స్పంద‌న

తెలంగాణ రాష్ట్రంలో టీడీపీకి గౌరవం దక్కాలంటే పార్టీని టీఆర్‌ఎస్ పార్టీలో విలీనం చేయాలని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్య‌ల‌కు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పందించారు. టీడీపీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలన్న మోత్కుపల్లి నర్సింహ్ములు వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని తెలిపారు. నాడు తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం టీడీపీలో చేరాం..నేడు తెలంగాణ ఆత్మగౌరవం కోసం టీఆర్ఎస్ లో పనిచేస్తున్నాం. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat