తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీపై ఇతర పార్టీలకు చెందిన విమర్శకులకు గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ సూపర్ క్లారిటీ ఇచ్చారు. వారసత్వ రాజకీయాలు, బీజేపీతో పొత్తు, కాంగ్రెస్తో సంబంధాల విషయంలో స్పష్టంగా స్పందించారు. హైదరాబాద్లోని పార్క్ హయత్లో జరిగిన ఇండియాటుడే సౌత్ కాంక్లేవ్ 2018 కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులంతా పదవుల్లో ఉన్నారని పలువురు విమర్శలు చేస్తున్న విషయాన్ని జర్నలిస్ట్ ప్రస్తావించగా…వారసత్వంపై …
Read More »ఒక్క షరతుతో సీఎం కేసీఆర్ రిప్లై…
దేశానికి రాజధానిగా తెలంగాణ..కొద్దికాలంగా జాతీయ మీడియాలో జరుగుతున్న ప్రచారం…ఈ విషయంలో అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ విషయంలో సూపర్ క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్ లోని ఇండియా టుడే కాంక్లేవ్ లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రముఖ జర్నలిస్టు రాజ్దీప్ సర్దేశాయ్తో సీఎం కేసీఆర్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ను చేయాలనే ప్రతిపాదనలపై ఏమని అంటారని రాజ్దీప్ ప్రశ్నించగా…దేశానికి …
Read More »తెలంగాణను ఏపీలో కలపకముందే ధనిక రాష్ట్రం ..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో పార్క్ హయత్ లో జరిగిన ఇండియా టుడే సౌత్ కాన్ క్లేవ్ -2018 సదస్సులో పాల్గొన్నారు .ఈ సదస్సులో ప్రముఖ సీనియర్ జర్నలిస్టు రాజ్ దీప్ సర్ద్ దేశాయ్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు .ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో కానీ ఇంకా ఏ విషయంలో అయిన సరే ఎప్పటికి …
Read More »ఆడదాని శరీరం అంటే నాకు…
కాంట్రవర్సిటీకా బాప్ క్రియేటీవ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నుండి వస్తున్న తాజా సంచలనం గాడ్ సెక్స్ అండ్ ట్రూత్. ఈ షార్ట్ ఫిల్మ్లో ప్రముఖ అమెరికన్ పోర్న్ స్టార్ మియా మాల్కోవా నటించగా.. తాజాగా విడుదలైన జీఎస్టీ ట్రైలర్ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. దీంతో వర్మ చెక్కిన ఈ కళాత్మక నగ్న లఘు చిత్రం చెలరేగతున్న రచ్చ పై చర్చా కార్యక్రమం నిర్వహించిన ఓ టీవీ …
Read More »ప్రభాస్ నా జీవితంలో అందరి కంటే చాలా ప్రత్యేకం -అనుష్క…
అనుష్క శెట్టి-బాహుబలి ప్రభాస్ అంటే టక్కున వచ్చే ఆలోచన వీరిద్దరూ గత కొన్ని ఏండ్లుగా ప్రేమలో మునిగితేలుతున్నారు.రేపో మాపో పెళ్లి చేస్కోబోతున్నారు .ఇరువురి ఇంట్లో ఆల్రెడీ పెద్దలు ఒప్పేసుకున్నారు .పెళ్ళికి తగ్గ ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి .ఇక మూడు ముళ్ళతో వారిద్దరూ ఒక్కటే తరువాయి అని వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి . ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీ దగ్గర నుండి బాలీవుడ్ ఇండస్ట్రీ వరకు సినీ విమర్శకులు ,విశ్లేషకులతో సహా …
Read More »చాలా మందికి తెలియని నిజాన్ని బయట ప్రపంచానికి చెప్పిన సీనియర్ జర్నలిస్ట్
“”నేను ఢిల్లీ లో ఉద్యోగం చేసేవాడిని ;; సంక్రాంతి పండుగకి సికింద్రాబాద్ ఇంటికి వచ్చా ;;;”” “”జనవరి 17 న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామా రావు గారింటికి (రోడ్ నంబర్ 13 , బంజారా హిల్స్ ) వెళ్ళా ;; ఆయన్ని, లక్ష్మి పార్వతిని కలసి చాలా గంటలు గడిపా ;;”” “”ఎంతైనా మహా నటుడు కదా ;; ఆయన హృదయంలో తీవ్ర …
Read More »మియా మాల్కోవాతో సెక్స్ చేశారా.. అని లైవ్లోఅమ్మాయి అడిగితే వర్మ ..?
మిస్టర్ జీనియస్ సెన్షేషన్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజా షార్ట్ ఫిల్మ్ జీఎస్టీ పై వివాదాలు చెలరేగడంతో న్యూస్ చానళ్ళు డిబేట్ల మీద డిబేట్లు నిర్వహిస్తున్నారు. ఇక ఆ చర్చలో కొంతమంది అమ్మాయిలు పాల్గొనగా.. వర్మతో పాటు కత్తి మహేష్ కూడా పాల్గొన్నారు. అయితే ఆ చర్చలో భాగంగా ఒక అమ్మాయి.. పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో సెక్స్లో పాల్గొన్నారా అని ప్రశ్నించగా.. వర్మ తనదైన స్టైల్లో స్పందించారు. …
Read More »శృంగార తారల సాక్షిగా.. కత్తి మహేష్కు షాక్ ఇచ్చిన పూనమ్ కౌర్….
ప్రముఖ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మని వార్తల్లో నిలిపిన షార్ట్ ఫిల్మ్ గాడ్ సెక్స్ అండ్ ట్రూత్. ప్రముఖ పోర్న్ స్టార్ మియా మాల్కోవా నటించిన ఈ లఘుచిత్రం ట్రైలర్ను ఆర్జీవీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ట్రైలర్ పై ప్రముఖ క్రిటిక్ స్పందిస్తూ.. మియా రూపం, గొంతు, వర్మ్ షాక్ వాల్యూతోపాటు.. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి నేపథ్య సంగీతం ఒక ఎపిక్ విలువను …
Read More »టీడీపీని టీఆర్ఎస్లో కలపడం బెస్ట్- మోత్కుపల్లి
అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద తెలంగాణ తెలుగుదేశం సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఏపీ సీఎం, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో టీడీపీని తెరాసలో విలీనం చేస్తే గౌరవప్రదంగా ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ వర్దంతి సందర్భంగా …
Read More »చంద్రబాబుకు వైఎస్సార్ కు మధ్య ఉన్న తేడా ఇదే ..?
అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డ్ట్ ,ప్రస్తుత నవ్యాంధ్ర ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మధ్య ఉన్న తేడాను వైఎస్సార్ తనయుడు ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలో నిర్వహిస్తున్న పాదయాత్రలో వివరించారు .పాదయాత్రలో భాగంగా జిల్లాలో బీసీలతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ప్రస్తుత …
Read More »