తెలంగాణలో టీడీపీ ఓ సరికొత్త కార్యక్రమం మొదలెట్టనున్నది. ఇందులో భాగంగా రేపటి నుంచి ఇంటింటికి టీడీపీ కార్యక్రమం చేపడుతామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. రేపు ఉదయం సోమవారం నాడు 10గంటలకు టీడీపీ అధినేత .. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు. టీడీపీకి పూర్వవైభవం తీసుకురావడానికి ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తామని వివరించారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా …
Read More »KAVITHA: ముంబయి వెళ్లిన ఎమ్మెల్సీ కవిత
KAVITHA: పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముంబయి వెళ్లిన ఎమ్మెల్సీ కవితను……భారాస ముంబయి యూనిట్ నాయకులు స్వాగతం పలికారు. అంతేకాకుండా ఎయిర్ పోర్టు సమీపంలోని ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మహారాష్ట్రలో కూడా అమలు చేయాలంటూ ఆ రాష్ట్ర ప్రజలు కోరుతున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మహారాష్ట్ర అభివృద్ధికి భారాస కీలక పాత్ర పోషిస్తోందని కవిత స్పష్టం చేశారు. తెలంగాణ, మహారాష్ట్ర పక్క …
Read More »HARISH RAO:మార్కెట్ కమిటీ నూతన ఛైర్మన్, పాలకవర్గం ప్రమాణస్వీకారంలో పాల్గొన్న హరీశ్ రావు
HARISH RAO: సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన ఛైర్మన్, పాలకవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. దేశ ప్రజలంతా కేసీఆర్ వైపు చూస్తున్నారని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. ప్రజల కోసమే భారాస, కేసీఆర్ ప్రతి అడుగు వేస్తారని మంత్రి తెలిపారు. రాబోయే ఎన్నికల్లో భారాస తప్పక విజయం సాధిస్తుందని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. కాంగ్రెస్, భాజపా నేతలు …
Read More »MINISTER VEMULA: ప్రధానికి దమ్ముంటే అదానీపై విచారణ జరిపించాలి: వేముల
MINISTER VEMULA: ప్రధాని మోదీ నిజంగా సత్యవంతుడైతే అదానీపై సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు. బాల్కొండ నియోజకవర్గంలోని భాజపా, కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలకు చెందిన సుమారు 500 మంది…..మంత్రి సమక్షంలో భారాస తీర్థం పుచ్చుకున్నారు. దేశంలో మోదీ అవినీతి పాలనకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే పోరాటం చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ కు మద్దతుగా ప్రతి ఒక్కరూ నిలవాలని పిలుపునిచ్చారు. మోదీ పాలనలో …
Read More »BUGGANA: చంద్రబాబుకు తప్పుడు ప్రచారం చేయడం తప్ప మరోకటి తెలీదు: బుగ్గన
BUGGANA: చంద్రబాబుకు తప్పుడు ప్రచారం చేయడం తప్ప….మరోకటి లేదని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 2019 నుంచి క్రైం రేటు తగ్గిందని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడా దాడులు లేవని అన్నారు. అక్రమ కేసులు కూడా నమోదు కాలేదని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారం చేయడం తప్ప మరో పని చేతకాదని …
Read More »KOPPULA: గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులను ప్రారంభించిన కొప్పుల
KOPPULA: జగిత్యాల జిల్లాలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులను మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. పెగడపల్లి నుంచి మల్యాల వరకు 20 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న డబుల్ రోడ్డు పనులు, నరసింహునిపేటలో 15 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న పనులను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో రాజకీయ నేతలు, పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. అన్ని వర్గాల అభివృద్ధికి …
Read More »AVINASHREDDI: వాస్తవాలు రావాలంటే మీడియా బాధ్యతగా వ్యవహరించాలి: అవినాష్ రెడ్డి
AVINASHREDDI: వాస్తవాలు రావాలంటే మీడియా బాధ్యతగా వ్యవహరించాలని ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. సీబీఐ విచారణ ఏకపక్షంగా జరుగుతోందని మండిపడ్డారు. ఒక వ్యక్తే లక్ష్యంగా జరుగుతున్నాయని అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానించారు వివేకా నందరెడ్డి చనిపోయనరోజు మార్చురీ దగ్గర ఏం మాట్లాడానో…..ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నానని అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. చివరకు విజయమ్మ దగ్గరకు వెళ్లిన…. బెదిరించి వచ్చానని చెప్పడం దారుణమని అన్నారు. నేను తెల్లవారుజామున 3 గంటలకు ఫోన్ …
Read More »గ్రీన్ఇండియా చాలెంజ్ లో గ్లోబల్ బ్యూటీ ట్రెసర్
తెలంగాణ రాష్ట్ర అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్ లో మొక్కలు నాటిన గ్లోబల్ బ్యూటీ ట్రెసర్ 2023 విన్నర్స్ మరియు రన్నర్స్ డైరెక్టర్ సుహాసిని పాడ్యం, రుషీనా 2nd విన్నర్ మిస్టర్స్ ఇండియా, దేవి దేవికల మిస్ ఇండియా విన్నర్, ఆకాంక్ష బేల్వాన్షి mrs ఇండియా విన్నర్, mrs బిందు భరత్ అవార్డు గ్రహిత. …
Read More »సీనియర్ సిటీజన్లు,పెన్షనర్లకు తెలంగాణ సర్కారు భరోసా.
సీనియర్ సిటీజన్స్ కు,పెన్షనర్స్ కు సర్కారు భరోసా కల్పిస్తున్నదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్ అన్నారు.శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజన్స్,తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ల జిల్లా ప్రతినిధులు ఆ అసోసియేషన్స్ రాష్ట్ర కార్యదర్శి ,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ను కలిసి అసోసియేషన్స్ భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలం,నిధులు మంజూరు చేయాలని కోరారు. వయో వృద్ధుల సంరక్షణ …
Read More »దాదా బయోపిక్ లో హీరోగా స్టార్ హీరో
టీమిండియా మాజీ కెప్టెన్.. బీసీసీఐ అధ్యక్షుడు.. స్టార్ క్రికెటర్.. లెజండ్రీ సౌరవ్ గంగూలీ బయోపిక్ తెరకెక్కించేందుకు సన్నాహాలు ఊపందుకున్నాయి. ఈ చిత్రంలో గంగూలీ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించబోతున్నారు. ఈ విషయాన్ని గంగూలీ స్వయంగా వెల్లడించినట్లు బాలీవుడ్ మీడియా పేర్కొంది. గత నాలుగేండ్లుగా ఈ క్రికెటర్ బయోపిక్ గురించి చర్చలు జరుగుతున్నాయి. పాండమిక్ వల్ల ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు ఆలస్యమవుతూ వచ్చింది. ఇక ఈ పనులు వేగవంతం …
Read More »