టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మరోసారి వైఎస్ జగన్పై విమర్శల వర్షం కురిపించారు. కాగా, నిన్న విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ఎంతో కష్టపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. నాడు వైఎస్ రాజవేఖర్రెడ్డి సహా 40 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు మీద అనేక ఆరోపణలు చేశారని, ఆ ఆరోపణల్లో ఏ ఒక్క కమిటీ కూడా …
Read More »ఆ ఇద్దరూ తోడు దొంగలే – ‘కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు’
సినీ క్రిటిక్, బిగ్ బాస్(తెలుగు) మొదటి సీజన్ పాటిస్పెంట్ కత్తి మహేష్ మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై విరుచుకుపడ్డాడు. ఇప్పటి వరకు టీవీ ఛానెళ్లల్లో, ఫేస్బుక్లో కామెంట్లు పెడుతూ.. తీవ్రమైన పదజాలంతో పవన్పై విమర్శలు గుప్పించే కత్తి మహేష్ ఆదివారం మొదటిసారిగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇందుకు భాగ్యనగర పరిధిలోగల సోమజిగూడా ప్రెస్ క్లబ్ వేదికైంది. ఇదే క్రమంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కల్యాణ్పై …
Read More »డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిన రావు పద్మా
గ్రేటర్ వరంగల్ 44 డివిజన్ ఉప ఎన్నిక ప్రచారం నిన్న సాయంత్రం వరకు ముగిసిన విషయం తెలిసిందే..ఈ క్రమంలో రాత్రి 11 గంటల సమయంలో బీజేపీ అభ్యర్థి తరపున డబ్బులు పంచుతూ బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ మరియు అభ్యర్థి సంతోష్ రెడ్డి పోలిస్ లకు చిక్కారు.వారివద్ద ఒక జీప్ మరియు ఎర్టిగా కార్ (TS03ER6636 ) సుమారు ౩లక్షలు వరకు దొరికాయి . అయితే పోలీసులు రాకను …
Read More »పూనమ్ కౌర్పై.. ఆరో ప్రశ్నకు సమాధానం దొరికేసింది..!!
సినీ క్రిటిక్, బిగ్ బాస్(తెలుగు) మొదటి సీజన్ పాటిస్పెంట్ కత్తి మహేష్ మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై విరుచుకుపడ్డాడు. ఇప్పటి వరకు టీవీ ఛానెళ్లల్లో, ఫేస్బుక్లో కామెంట్లు పెడుతూ.. తీవ్రమైన పదజాలంతో పవన్పై విమర్శలు గుప్పించే కత్తి మహేష్ ఆదివారం మొదటిసారిగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇందుకు భాగ్యనగర పరిధిలోగల సోమజిగూడా ప్రెస్ క్లబ్ వేదికైంది. ఇకపోతే.. ఎప్పుడూ పవన్ వర్సెస్ కత్తి మహేష్ లా సాగే …
Read More »నా రక్షణ బాధ్యత కేసీఆర్దే.. కత్తి మహేష్
సినీ క్రిటిక్, బిగ్ బాస్(తెలుగు) మొదటి సీజన్ పాటిస్పెంట్ కత్తి మహేష్ మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై విరుచుకుపడ్డాడు. ఇప్పటి వరకు టీవీ ఛానెళ్లల్లో, ఫేస్బుక్లో కామెంట్లు పెడుతూ.. తీవ్రమైన పదజాలంతో పవన్పై విమర్శలు గుప్పించే కత్తి మహేష్ ఆదివారం మొదటిసారిగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇందుకు భాగ్యనగర పరిధిలోగల సోమజిగూడా ప్రెస్ క్లబ్ వేదికైంది. మీడియా సమావేశంలో మీ రక్షణ బాధ్యతపై పోలీసులు ఏమైనా చర్యలు …
Read More »గులాబీ జెండా కప్పుకున్నది ప్రజల కోసం, కార్మికుల కోసం..ఎంపీ కవిత
గుండెలపై గులాబీ జెండా కప్పుకున్నమంటేనే ప్రజల కోసం, కార్మికుల కోసం పనిచేస్తామని ప్రతిజ్ఞ చేసినట్లని నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం (టీఆర్వికెఎస్) కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో వివిధ విద్యుత్ సంఘాల్లో వివిధ హోదాల్లో ఉన్న నాయకులు టీఆర్వీకేఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ఎంపి కవిత మాట్లాడారు. టీఆర్వీకేఎస్ అంటేనే బాధ్యత అన్నారు. విద్యుత్ ఉద్యోగులపై టీఆర్వీకెస్, …
Read More »ప్రజాసంకల్పయాత్ర..56వ రోజు షెడ్యూల్ ఇదే
ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా 56వ రోజు షెడ్యూల్ విడుదల అయింది. చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు నియోజక వర్గంలో వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగనుంది. ఈ క్రమంలో 56వ రోజు పాదయాత్ర షెడ్యూల్ను వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. …
Read More »రేవంత్కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన మంత్రి లక్ష్మారెడ్డి
తన విద్యార్హతల విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి మరోమారు స్పందించారు. ఇప్పటికే తన కాలేజ్, సర్టిఫికెట్ గురించి స్పష్టత ఇచ్చానని పేర్కొంటూ అయినప్పటికీ కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తే మంచిదని పేర్కొంటూ…ఆరోపణలు చేసే వారే పది మంది జర్నలిస్టుల ను సెలెక్ట్ చేస్తే గుల్బర్గా యూనివర్సిటీకి తీసుకు వెళ్లేందుకు సిద్ధమని …
Read More »కేసీఆర్ అంటే కొత్త నిర్వచనం చెప్పిన మంత్రి కేటీఆర్
కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే సంగతి తెలిసిందే. అయితే ఈ పదానికి మంత్రి కేటీఆర్ కొత్త నిర్వచనం చెప్పారు. తెలంగాణలో ప్రధాన నగరమైన కరీంనగర్లో చేపట్టే అభివృద్ధికి ఈ పేరును పథకానికి కేసీఆర్ (కరీంనగర్ సిటీ రినోవేషన్) అని పేరుపెట్టారు. రూ.250 కోట్లతో చేపట్టబోయే పనులు రేపు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. మౌళిక సదుపాయలు మెరుగుపర్చడంతో భాగంగా పెద్ద ఎత్తున నిధులు ఖర్చుస్తున్నట్లు తెలిపారు. కాగా, ఐటీని రాష్ట్రంలోని …
Read More »కాంగ్రెస్కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన మంత్రి కేటీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ మరోమారు కాంగ్రెస్ తీరును బట్టబయలు చేశారు. ఓ నెటిజన్ చేసిన ట్వీట్కు స్పందిస్తూ కాంగ్రెస్ తీరును ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వం 24 గంటల విద్యుత్ ఇవ్వడాన్ని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ తమ ఘనతగా ప్రచారం చేసుకోవడాన్ని పురస్కరిస్తూ ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్కు ట్వీట్ చేశారు. `తెలంగాణ ఏర్పడిన మొదటి ఏడాది పెద్ద ఎత్తున విద్యుత్ …
Read More »