Home / SLIDER (page 2071)

SLIDER

నడిరోడ్డున పడ్డ జబర్దస్త్ యాంకర్ ..!

ప్రముఖ తెలుగు ఛానల్ ఈటీవీలో ప్రసారమై జబర్దస్త్ కార్యక్రమంతో ఫుల్ పాపులర్ అయ్యాడు శాంతి స్వరూప్ .అయితే తను ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాను అని ఆయన తెలిపాడు .ఒక ప్రముఖ మీడియా ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ జబర్దస్త్ కార్యక్రమానికి ముందు తను ఎన్నో కష్టాలు పడ్డాను అని ఆయన తెలిపారు . ఒకానొక సమయంలో తను ఉంటున్న రూమ్ కి కూడా రెంట్ కట్టుకోలేని …

Read More »

కాంగ్రెస్ నేత‌లు ఆగం చేయ‌డంలో పీహెచ్‌డీ చేశారు..మంత్రి కేటీఆర్‌

రాష్ట్ర కాంగ్రెస్ నేత‌ల‌పై మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. రాష్ట్రంలో శాసనసభ లో ప్రశ్నలు అడిగితే సాధారణంగా ప్రభుత్వం పారిపోతుందని… కానీ తెలంగాణ‌లో విచిత్రంగా ప్రతిపక్ష నాయకులు పారిపోయార‌ని ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికలలో బాన్స్ వాడ నియోజకవర్గం నుండి టీడీపీ త‌ర‌ఫున‌ పోటీ చేసిన భోజ్యా నాయక్, గాంధారి మాజీ  మార్కెట్ కమిటీ చైర్మన్ తాన్ సింగ్(కాంగ్రెస్ పార్టీ)తో పాటు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున …

Read More »

రికార్డు స్థాయిలో మార్కెటు సెన్సెక్స్‌ …

కొత్త ఏడాది మొదటి నెల మొదటి వారాంతంలో దేశీయ మార్కెటు సూచీలు అదరగొట్టాయి. కొత్త రికార్డు్ల్లో స్థిరపడ్డాయి. ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ సానుకూల పరిణామాలతో పాటు దేశీయ సంస్థల్లో కొనుగోళ్లు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరచడంతో మార్కెటు సెన్సెక్స్‌ మళ్లీ 34వేల మార్క్‌ను దాటింది .. నిఫ్టీ కూడా సరికొత్త జీవనకాల గరిష్ఠానికి చేరుకుంది.కొనుగోళ్ల అండతో ఈ ఉదయం 100 పాయింట్లకు పైగా లాభంతో సెన్సెక్స్‌ ఉత్సాహంగా ట్రేడింగ్‌ను ఆరంభించింది. బ్యాంకింగ్‌, …

Read More »

టీడీపీ నేతల దెబ్బకు యువకుడు ఆత్మహత్యాయత్నం..

ఏపీలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల అరాచకాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నయి .గత నాలుగు ఏండ్లుగా టీడీపీ సర్కారు చేస్తున్న పలు అవినీతి అక్రమాలపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ శ్రేణులు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పోరాడుతున్న సంగతి తెల్సిందే . తాజాగా రాష్ట్రంలో అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలానికి చెందిన కృష్ణాపురం గ్రామ వ్యక్తి సత్యనారాయణ బుధవారం రాత్రి ఆత్మహత్య …

Read More »

కేసీఆర్.. నెంబర్ వన్ సీఎం..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. దేశంలోనే నెంబర్ వన్ సీఎం అని మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డి అన్నారు . రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఎల్బీనగర్ సాహెబ్‌నగర్‌లో మంచినీటి రిజర్వాయర్‌ను మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంబించారు .ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎంపీ మల్లారెడ్డి ప్రసంగించారు. దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్, సీఎం కేసీఆర్ నెంబర్ వన్ అని మల్లారెడ్డి చెప్పారు. ఇంతలోనే మంత్రి కేటీఆర్ …

Read More »

ఎల్బీనగర్ గడ్డను సీఎం కేసీఆర్ ఎప్పటికీ మరిచిపోరు..మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఇవాళ పలు అభివ్రద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేసారు. దీనిలో భాగంగా ఎల్బీనగర్ సాహెబ్‌నగర్‌లో మంచినీటి రిజర్వాయర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.. ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ..హైదరాబాద్ మహానగరంలో నీటి ఎద్దడి తీర్చేందుకు రూ. 2 వేల కోట్లతో తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. …

Read More »

మంత్రి ఘంటా షాకింగ్ డెసిషన్ ..ఇబ్బందుల్లో చంద్రబాబు ..

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుని తన మంత్రి వర్గానికి చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు ఇబ్బందుల్లో పెట్టె సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు .గత కొంతకాలంగా మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి ప్రముఖ స్టార్ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీలోకి చేరతారు .లేదు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో చేరతారు . లేదు కేంద్రంలో …

Read More »

పవన్ ఫ్యాన్స్ పై మహేష్ సంచలన వ్యాఖ్యలు…

టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరియు ప్రముఖ సినీ క్రిటిక్ కత్తి మహేష్ మధ్య గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా వార్ కొనసాగుతూ వస్తున్న సంగతి తెల్సిందే .ఈ వివాదంపై పెద్ద దుమారమే కొనసాగుతుంది.తాజాగా కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటిపై సంచలన వ్యాఖ్యలు చేశారు . ఈ సందర్భంగా మహేష్ సోషల్ …

Read More »

జగన్ కేసులో న్యాయస్థానం..ఆ కేసును కొట్టివేస్తూ ఆదేశాలు జారీ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిను అడ్డుపెట్టుకొని లక్ష కోట్లను వెనకేసినట్లు అప్పటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ ,ప్రస్తుత నవ్యాంధ్ర రాష్ట్ర అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణ .ఇదే విషయం గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారం హైదరాబాద్ మహానగరంలోని నాంపల్లి సీబీఐ కోర్టుకు …

Read More »

పోలీసు కస్టడీకి కోర్టు నో చెప్పడానికి కారణం ఇదే ..?

ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో తన ఆఫీస్ లో సంస్థలో పనిచేస్తోన్న ఒక మహిళ ఉద్యోగిని లైంగికంగా వేధిస్తున్నారు అని ఒక యువతి పక్క ఆధారాలతో పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెల్సిందే .అంతే కాదు ఏకంగా ఈ వ్యవహారం గురించి ఇరవై వీడియోలు మీడియాకు రీలీజ్ కూడా చేసింది సదరు బాధితురాలు . అయితే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat