టీడీపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి సుజనా చౌదరికి పార్లమెంటు సాక్షిగా అనూహ్యమైన షాక్ తగిలింది. అందులోనూ సాక్షాత్తు లోక్ సభ స్పీకర్ ద్వారా కావడం గమనార్హం. పార్లమెంటు సంప్రదాయాల ప్రకారం టీఆర్ఎస్ పార్టీ ఎంపీ ప్రసంగిస్తుంటే..దానికి అడ్డుపడటంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సుజనాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే… ప్రత్యేక హైకోర్టు అంశంపై బుధవారం టీఆర్ఎస్ ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తంచేస్తూ లోక్సభను అడ్డుకోవడం తో కేంద్ర ప్రభుత్వం …
Read More »బాబుకు బీపీ పెంచే ప్రకటన చేసిన పురందేశ్వరి..!
ఇటీవలి కాలంలో గతంలో కంటే దూకుడు పెంచి ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు బీపీ పెంచేలా కామెంట్లు చేస్తున్న మాజీ కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జాతీయ నాయకురాలు దగ్గుబాటి పురందీశ్వరి మరోమారు అదే తరహా వ్యాఖ్యలు చేశారు. కొద్దికాలం కిందరటి వరకు ఏపీ సర్కారు తీరును, ప్రచార ఆర్భాటాన్ని, ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు ప్రభుత్వం వైఖరిని తీవ్రంగా తప్పుపట్టిన …
Read More »చంద్రబాబుకి షాక్ ….. డిప్యూటీ సిఎం రాజీనామాకు సింద్దం… ?
ఏపీలో రాజకీయం వెడెక్కుతుంది. ఒక ప్రతి పక్షనేత వైఎస్ జగన్ పాదయాత్రతో ప్రజల్లో మార్పు తేస్తున్నాడని, టీడీపీ నేతల్లో గుండెల్లో గుబులు మొదలైందని వైసీపీ నేతలు అంటున్నారు. ఒక వైపు వందల కొట్లు ఆశ చూపి ఎమ్మెల్యేలను కొంటున్న చంద్రబాబు తన ఎమ్మెల్యేలను మాత్రం అవమానిస్తున్నాడని టీడీపీ నేతలు అంటున్నారు. తాజాగా తనకు జరిగిన అవమానానికి డిప్యూటీ సిఎం రాజీనామాకు సిద్ధపడినట్లు సమాచారం. పోలీసు శాఖకు సంబంధించిన ఫొరెన్సిక్ ల్యాబ్కు …
Read More »విద్యార్ధినులకు అండగా టీఆర్ఎస్ సర్కారు…
తెలంగాణ రాష్ట్రంలో కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాలు ,విద్యాశాఖ గురుకులాలు ,మోడల్ స్కూల్ హాస్టళ్ళలో చదువుకునే బాలికలకు నిత్యావసర కిట్లను అందజేయాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది .అందులో భాగంగా వారికవసరమై వాటితో పాటుగా సబ్బులు ,ఆయిల్ ,బొట్టు,డేటాల్ ,దువ్వెన,పౌడర్ వంటి ఇలా పలురకాల నిత్యావసర వస్తువులున్న కిట్లను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది . మొత్తం మూడు నెలలకు సరిపడా ఈ కిట్లను రూ.రెండు వందల తొంబై …
Read More »ఎంసెట్ షెడ్యూల్ విడుదల..!
వచ్చే విద్యాసంవత్సరం కోసం వివిధ కోర్సులకు నిర్వహించే ప్రవేశ పరీక్షల తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యా మండల విడుదల చేసింది.అన్ని ప్రవేశ పరీక్షలను అన్ లైన్ లో నిర్వహించాలని మండలి నిర్ణయి౦చింది.మే 2 నుంచి 5 వరకు ఎంసెట్ అన్ లైన్ పరీక్షలు జరగనున్నాయి . మే 9న ఈసెట్, మే 17న ఐసెట్, మే 20న పీఈసెట్. మే 25న లాసెట్, మే 25న పీజీఈసెట్, మే 26న …
Read More »నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ న్యూ ఇయర్ గిఫ్ట్ …
తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువతకు అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సంవత్సర కానుక ప్రకటించనున్నారు .ఇప్పటికే ఈ నెల ముప్పై ఒకటో తారీఖున అర్ధరాత్రి 12 .01 గంటలకు రైతన్నలకు ఇరవై నాలుగు గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ప్రకటించి వారిజీవితాల్లో వెలుగులు నింపబోతున్న సీఎం కేసీఆర్ కొత్త ఏడాది కానుకగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు . ఇప్పటికే టీఎస్పీఎస్సీ ద్వార ముప్పై …
Read More »కరెంటు గోస తీరడం సంతోషకరం.. సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు డిసెంబర్ 31 అర్ధరాత్రి 12:01 గంటలకు నిరంతర సరఫరాను ప్రారంభించి.. రైతాంగానికి నూతన సంవత్సర కానుక అందించబోతున్నారు.24 గంటల విద్యుత్ సరఫరాపై నవంబర్ 6 నుంచి 20వ తేదీ వరకు 15 రోజులపాటు చేసిన ప్రయోగం విజయవంతమైన విషయం తెలిసిందే.మొత్తంగా వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తో తెలంగాణ …
Read More »దావుడా.! ఎన్టీఆర్ పేరును పవర్ స్టార్ కొట్టేశాడట..!!
అవును, మీరు చదివింది నిజమే. ఎన్టీఆర్ పేరును పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొట్టేశాడట. అయితే, ఎన్టీఆర్ పేరును పవర్ స్టార్ కొట్టేసిన మాట వాస్తవమే కానీ… పూర్తి పేరును కాదట.. సగం పేరునేనట. అయినా.. ఎన్టీఆర్లోని సగం పేరును కొట్టేయాల్సిన అవసరం పవర్స్టార్ పవన్ కల్యాణ్కు ఎందుకు వచ్చింది. అనేగా మీ డౌట్. అయితే. ఈ మేటర్ చదవాల్సిందే. ప్రస్తుతం టాలీవుడ్లో మెగా హీరోలు, నందమూరి హీరోల మధ్య …
Read More »నేడు గొల్ల, కురుమల సంక్షేమ భవనాల శంకుస్థాపన
సంక్షేమ రంగంలో తెలంగాణ దుసుకపోతుంది.అన్ని వర్గాలకు అభివ్రద్ది ఫలాలు అందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది.దేశంలోనే ఎక్కడా లేని విధంగా గొర్రెల పంపిణి , చేపల పంపిణిలాంటి కులవృత్తులను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గొల్ల, కురుమల భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు .దీని కోసం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని కోకాపేట్ లో పది ఎకరాల స్థలాన్ని కేటాయించారు.ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేకర్ రావు గొల్ల, కురుమల సంక్షేమ భవనాల …
Read More »నాన్నలాగే మీరూ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి లాగే మీరూ ముఖ్యమంత్రిగా చిత్తూరు జిల్లాలో పర్యటించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మాజీ ఎమ్మెల్యే కలిచెర్ల ప్రభాకర్రెడ్డి వైకాపా అధినేత జగన్ మోహన్రెడ్డిని కోరారు. కాగా, గురువారం చిత్తూరు జిల్లాలో జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రవేశించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పాదయాత్రలో పాల్గొన్న కలిచెర్ల ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ.. తాను పార్టీ మారుతున్నానని అధికార పార్టీ వారు లేనిపోని మాటలు …
Read More »