ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా ‘భరత్ అనే నేను’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే .ఈ సినిమాలో సూపర్ స్టార్ కి జోడిగా కైరా అద్వాని నటిస్తుంది . ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షెడ్యుల్ హైదరాబాద్ మహానగరం లో పూర్తయింది.కాగా కొన్ని ముఖ్యమైన పాత్రలకు సంబంధించి సన్నివేశాలను కారైకుడి లో చిత్రీకరించనున్నారు..ఈ నేపధ్యంలో ఈ సినిమాకు సంబంధించి …
Read More »కేసీఆర్ కు ఫిదా అయిన తనికెళ్ల భరణి
ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభావంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే..ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా నిన్న సాయంత్రం హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో జరిగిన తెలంగాణలో భాషా వికాసంపై జరిగిన సదస్సుకు సినీ నటుడు, కవి, రచయిత తనికెళ్ల భరణి విశిష్ట అతిథిగా హాజరయ్యారు.ఈ క్రమంలో ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభ వేదికపై తన ఆదిగురువుకు సాష్టాంగ ప్రణామం చేసిన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సంస్కారానికి …
Read More »మంత్రి హరీష్ పిలుపుతో ఊరు ఊరంతా కదిలి చరిత్ర సృష్టించింది.
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల ,మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పిలుపుతో ఊరు ఊరంతా కదిలింది .అంతే కాకుండా యావత్తు రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచింది .ఇంతకూ అసలు విషయం ఏమిటి అని ఆలోచిస్తున్నారా ..?.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే వ్యవసాయ రంగానికి టీఆర్ఎస్ సర్కారు తొమ్మిది గంటల కరెంటు ఇస్తున్న సంగతి తెల్సిందే . ఆ తర్వాత ఏడాదిన్నర తిరక్కముందే రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ …
Read More »కేటీఆర్ కితాబుకు ఫిదా అయిన ప్రగతినగర్ వాసులు
రాష్ట్ర ఐటీ,పురపాలకశాఖమంత్రి కల్వకుంట్ల తారాకరామారావు ప్రసంగానికి బాచుపల్లి మండల పరిధిలోని ప్రగతినగర్ ప్రజలు ఫిదా అయ్యారు. శనివారం కొంపల్లిలోని పీఎస్ఆర్ గార్డెన్లో మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన హమార షహర్ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ గ్రేటర్ పరిధిలో ఉత్పన్నమవుతున్న సమస్యల పరిష్కారానికి రాజకీయనాయకులు, అధికారులను మాత్రమే బాధ్యులను చేయకుండా పౌరులు సైతం బాధ్యాతయుతంగా వ్యవహారిస్తే ఆయా కాలనీలు, బస్తీలు సమస్యలు లేని ప్రాంతాలుగా ఆదర్శవంతంగా రూపొందుతాయని తెలిపారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా …
Read More »టాలీవుడ్ మ్యూజిక్ రాక్ స్టార్.. DSP చాప్టర్ క్లోజ్ అయినట్టేనా..?
టాలీవుడ్లో ఒక దశాబ్దం నుండి మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ హవానే నడిచింది. ఇతను చిన్న హీరోల దగ్గర నుండి పెద్ద పెద్ద హీరోలకి తన మ్యూజిక్ అందించి అందరినీ తన వైపు తిప్పుకున్నాడు. తన మ్యూజిక్తో మేజిక్ చేసిన దేవి.. కమర్షియల్గా కూడా సక్సెస్ అందుకున్నాడు. ఇతనికి ఇప్పటికి ఫాన్స్ ఉన్నారు. కమర్షియల్ సినిమాలకు డిఫరెంట్ మ్యూజిక్ అందించగల సత్తా వున్న మ్యూజిక్ డైరెక్టర్. అయితే ఈ …
Read More »ఎన్టీఆర్ ఆల్రౌండ్ షో.. బిగ్ బాస్ షోకు గూగుల్ ఎన్నో స్థానం ఇచ్చిందో తెలుసా..?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్గా స్టార్ మాలో చేసిన బిగ్ బాస్ రియాలిటీ షో ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో తెలిసిందే. ఈ షో ప్రారంభానికి ముందు చాలా కామెంట్లు వచ్చినా సరే ఫైనల్గా షో సూపర్ సక్సెస్ అయ్యింది. ఇక ఇయర్ ఎండింగ్లో ఈ ఇయర్ గూగుల్ అత్యధికంగా వెతికిన ప్రోగ్రాం లలో బిగ్ బాస్ తెలుగుకు ఆరో స్థానం దక్కించుకుంది. గూగుల్ సెర్చింగ్లో తెలుగు టీవీ …
Read More »బండ్ల గణేష్.. రోజా కాళ్ళు పట్టుకుంటాడట.. కండిషన్ మాత్రం ఇదే..!
వైసీపీ ఎమ్మెల్యే రోజా సినీ నిర్మాత బండ్ల గణేష్ మధ్య వివాదం పెద్ద అగ్గి రాజేస్తోంది. ఓ ప్రముఖ టీవీ ఛానల్ వేదికగా సాగిన కార్యక్రమంలో ఇద్దరు పరస్పర పదజాలంతో ధూషించుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో బండ్ల గణేష్, రోజా ల వివాదం హాట్ టాపిక్గా మారింది. ఈ క్రమంలో వైసీపీకి చెందిన కొందరు మహిళా నాయకులు బండ్ల గణేష్ పైన పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి అతనిని …
Read More »టాలీవుడ్ బ్రేకింగ్ న్యూస్.. రంగస్థలం రీషూట్ కహానీ ఇదే..!
టాలీవుడ్ క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ చెక్కుతున్న రంగస్థలం సినిమాకు సంబంధించి ఓ బ్రేకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఈ చిత్రంతో మెగా హీరో రామ్ చరణ్.. అక్కినేని వారి కోడలు సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రంగస్థలం సినిమా నుంచి రావు రమేష్ ను తప్పించి.. ఆ స్థానంలో వెంటనే ప్రకాష్ రాజ్ ను తీసుకున్నారనే న్యూస్ ఒకటి బయటికి వచ్చింది. అయితే రంగస్థలం …
Read More »జగన్ ఒక్క సైగ చేస్తే చాలు.. అధికార టీడీపీ మొత్తం..?
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి జగన్ పాదయాత్రను పక్కదారి పట్టించడానికి అధికార టీడీపీ గుంటనక్క పనులు చేస్తున్నారు. దీంతో జగన్తో సహా వైసీపీ నేతలందరూ.. టీడీపీ బ్యాచ్ పుంగి బజాయిస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా వైసీపీ ఎమ్మెల్చే రోజా చంద్రబాబు బ్యాచ్ మొత్తానికి దిమ్మతిరిగే కౌంటర్ వేశారు. రోజా మాట్లాడుతూ జగన్ కనుక ఒక్క సైగ చేస్తే.. టీడీపీ మొత్తం ఖాళీ అయిపోతుందని చెప్పి …
Read More »టీడీపీ మంత్రుల మొత్తం.. జాతకాలు తేల్చేసిన బ్రేకింగ్ సర్వే..!
ఏపీ రాజకీయాలకు సంబంధించి ఓ అంగ్ల పత్రిక కథనం కలకలం రేపడమే కాకుండా రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. ఆ పత్రికలో రాసిన దాని ప్రకారం చూస్తే ఏపీలో జరుగనున్న వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పరిస్థితి అత్యంత ఘోరంగా ఉందో అని చంద్రబాబు సర్వేలో తేలింది. ఇటీవల సీఎం నిర్వహించిన సర్వే ప్రకారం ఏకంగా 80 మంది ఎమ్మెల్యేలు తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. అంటే కేవలం …
Read More »