Home / SLIDER (page 2112)

SLIDER

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ నిజ‌స్వ‌రూపం తెల్సుకొని.. ఓ భ‌క్తురాలు సంచ‌ల‌న నిర్ణ‌యం..!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏపీలో ప‌ర్య‌టించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌శ్నించడానికే పార్టీ పెట్టామ‌న్న ప‌వ‌న్ తాజాగా విశాఖ‌, పోల‌వ‌రం, విజ‌య‌వాడ‌ల్లో మాట్లాడుతూ.. లౌక్యం లేకుండానే కామెంట్లు చేశాడు. రాజ‌కీయాల్లో ఉన్న‌వారు. రాజ‌కీయాలు చేయాల‌నుకున్న‌వారు.. లౌక్యంతోనే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది త‌ప్ప‌.. మ‌రొకరిని కాపాడే ప‌రిస్థితి ఉండ‌దు. అయితే ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల్లో మాత్రం ఏమాత్రం లౌక్యం క‌నిపించ‌డం లేదు. 2014 ఎన్నిక‌ల్లో కేంద్ర‌లో బీజేపీకి, రాష్ట్రంలో టీడీపీకి మ‌ద్ద‌తు …

Read More »

హైద‌రాబాద్‌లో మోనో రైలు..మంత్రి కేటీఆర్ వెల్ల‌డి

విశ్వ‌న‌గ‌రంగా ఎదుగుతున్న హైదరాబాద్ ఖాతాలో మ‌రో ప్ర‌త్యేక‌త చేర‌నుంది. పాస్ట్ గ్రోయింగ్ సిటీలో మోనోరైలును ప్ర‌వేశ‌పెట్టేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖామంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు వెల్ల‌డించారు. ప్ర‌ఖ్యాత రియ‌ల్ ఎస్టేట్ సేవ‌ల సంస్థ సీబీఆర్ఈ కార్యాల‌యాన్ని ప్రారంభించిన సంద‌ర్భంగా మంత్రికేటీఆర్ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ ప్ర‌జ‌ల‌కు మెట్రో అందుబాటులోకి వచ్చేసిందని… ఇప్పుడు హైదరాబాద్ మెట్రో లేకుండా లైఫ్‌ లేదని అన్నారు. హైదరాబాద్ తో పోల్చితే 1,2 లక్షల …

Read More »

ఉగాది నాటికి ఇంటింటికీ నల్లనీరు ఇస్తాం.. మంత్రి తుమ్మల

వచ్చే ఉగాది నాటికి మిషన్ భగీరథ పనులు పూర్తిచేసి ఇంటింటికీ నల్లనీరు ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరావు తెలిపారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం తిప్పారెడ్డిగూడెం గ్రామపంచాయతీ శివారు రాకాశితండ వద్ద ఆకేరుపై రూ.16కోట్ల వ్యయంతో నిర్మించనున్న చెక్‌డ్యాం కం బ్రిడ్జీ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ.. గ్రామాల్లో రోడ్ల నిర్మాణాలు జరిగి మెరుగైన రవాణా వ్యవస్థ ఏర్పడినప్పుడే వెనకబడిన గ్రామాలు సైతం …

Read More »

పవన్‌ కల్యాణ్‌పై వైఎస్‌ జగన్‌ పంచులు..!

ప్రజసంకల్ప యాత్రలో భాగంగా వైసీపీ అధినేత , ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం కూడేరులో కార్యకర్తలు , అభిమానులు ఘనస్వాగతం పలికారు.పెద్దసంఖ్యలో తరలివచ్చిన ప్రజలు వైఎస్‌ జగన్‌కు అడుగడుగునా నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. వ్యవస్థలో విశ్వసనీయత రావాలన్నా, రాజకీయాలు మారాలన్నా.. అబద్ధాలు చెప్తూ , మోసాలు చేసే చంద్రబాబు పాలన …

Read More »

ప్రజాసంకల్పయాత్ర.. 32వ రోజు షెడ్యూల్‌ ఇదే

వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర 32వ రోజు షెడ్యూల్‌ను వైఎస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ శనివారం విడుదల చేశారు. సోమవారం ఉదయం 8 గంటలకు ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం నుంచి వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ప్రారంభం అవుతుంది.

Read More »

ఎమ్మెల్యే రమేష్ సమక్షంలో టీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు ..

తెలంగాణ రాష్ట్రంలో వర్ధన్నపేట అసెంబ్లీ నియోజక వర్గంలో ప్రతిపక్ష పార్టీలు అయిన టీడీపీ ,కాంగ్రెస్ ,బీజేపీ పార్టీలకు చెందిన నేతలు ఒకరి తర్వాత ఒకరు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు .గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న అభివృద్ధి …అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బంగారు తెలంగాణ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించడానికి ముందుకు వస్తున్నారు . అంతే కాకుండా స్థానిక అధికార …

Read More »

రేవంత్ కు మంత్రి హరీష్ కౌంటర్

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేత ,ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి శనివారం ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పుట్టిన రోజు వేడుకలు సందర్భంగా గాంధీభవన్లో మాట్లాడుతూ “టీఆర్ఎస్ పార్టీ నాలుగు ఏండ్లు ఏమి చేయలేదు .అంత కాంగ్రెస్ పార్టీనే చేసింది .దేశానికి స్వాతంత్రం తెచ్చింది .తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది .నాగార్జున సాగర్ ప్రాజెక్టును కట్టింది అని ఇలా కాంగ్రెస్ చేసిన పనులను ఆయన ఏకరువు పెట్టారు .వీటిపై రాష్ట్ర భారీ …

Read More »

భద్రాది -కొత్తగూడెంజిల్లాలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు ..

తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు అయిన టీడీపీ ,కాంగ్రెస్ ,బీజేపీ పార్టీల నుండి అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు గత నాలుగు ఏండ్లుగా చేస్తున్న పలు ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై మాజీ ఎమ్మెల్యేల దగ్గర నుండి కింది స్థాయి సామాన్య కార్యకర్త వరకు అందరు గులాబీ కండువా కప్పుకోవడానికి ముందుకు వస్తున్నారు .ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని …

Read More »

పదేళ్ళ తర్వాత టీంఇండియా చెత్త రికార్డు ..

మూడు వన్డేల సిరిస్ లో భాగంగా టీంఇండియా ,శ్రీలంక ల మధ్య మొదటి వన్డే అహ్మదాబాద్ లోని ధర్మశాల మైదానంలో జరిగింది .ముందు బ్యాటింగ్ చేసిన టీంఇండియా కేవలం 112పరుగులకే కుప్పకూలింది .తర్వాత ఇన్నింగ్స్ మొదలెట్టిన లంక విజయం సాధించింది .లంక కేవలం మూడు వికట్లను కోల్పోయి ఇరవై ఓవర్లలో 114 పరుగులు చేసింది .దాదాపు పదేండ్ల తర్వాత టీంఇండియా చెత్త రికార్డును సొంతం చేసుకుంది .ఈ క్రమంలో మొదట …

Read More »

కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తే రాజీనామా చేస్తా -బాబుకు ఎమ్మెల్యే వార్నింగ్

ఏపీ అధికార పార్టీ టీడీపీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు కాపు సెగ అప్పుడే తగిలింది .ఇటివల జరిగిన ఏపీ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు,కాపులను బీసీల్లో చేరుస్తూ బిల్లును ఆమోదించిన సంగతి తెల్సిందే .అయితే గత నాలుగు ఏండ్లు కాపు రిజర్వేషన్లకు దూరంగా ఉంటూ వచ్చి మరో ఏడాదిలోనే ఎన్నికలు రానున్న నేపథ్యంలో రిజర్వేషన్లు కల్పిస్తామని ముందుకు రావడం పై రాష్ట్ర …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat