ఎమ్మెల్యే చెరువు కబ్జా నిజమే అంటూ ఓ పత్రిక లో వచ్చిన వార్త లో ఎలాంటి నిజం లేదని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చెరువు కబ్జాను నిర్దారించడానికి ప్రభుత్వం ఎలాంటి కమిటీ వేయలేదని స్పష్టం చేశారు. జనగామ చెరువు సుందరీకరణకు ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందని తెలిపారు. ఆఖిల క్షం కమిటీ సూచన మేరకే స్థానికుల …
Read More »వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలుగు తప్పనిసరి
వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలుగు భాషను తప్పనిసరి సబ్జెక్టుగా మొదటి తరగతి నుంచి ఇంటర్ వరకు అమలు చేయడం కోసం కావల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. అన్ని స్థాయిల్లో విద్యార్థులకు ఇబ్బంది కలగని రీతిలో తెలుగు భాషను తప్పనిసరిగా అమలు చేసేలా తెలుగు భాషను ఆసక్తికర సబ్జెక్టుగా, స్కోరింగ్ సబ్జెక్టుగా కూడా అభివృద్ధి చేయాలని సూచించారు. తెలుగు …
Read More »వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర.. 15వరోజు షెడ్యూల్ ఇదే
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కర్నూలు జిల్లాలో విజయవంతంగా సాగుతోంది. 15వ రోజు బుధవారం ఉదయం 8 గంటలకు డోన్ నియోజకవర్గం బేతంచర్ల మండలం కొలుములుపల్లి నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగించనున్నారు. ఉదయం 9.30 గంటలకు ముద్దవరం చేరుకొని పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. ఉదయం 11 గంటలకు వైఎస్ జగన్ వెంకటగిరి చేరుకుంటారు. అక్కడి నుంచి నడక కొనసాగిస్తూ మధ్యాహ్నం 12 …
Read More »వాయుకాలుష్యం తగ్గించేందుకు ప్రణాళికలు…జపాన్ అధికారులతో మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ర్టాన్ని అన్నిరంగాలలో ముందుకు తీసుకుపోయేందుకు, అభివృద్ధి- సంక్షేమం అజెండాతో ముందుకు సాగుతున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు. రాష్ర్టంలోని వాయు కాలుష్యం తగ్గించేందుకు ప్రభుత్వం దీర్ఘకాలిక వ్యూహంతో ముందుకు పోతున్నదని వివరించారు. ఈరోజు మెట్రో రైలు భవన్లో జపాన్ ప్రతినిధి బృందంతో మంత్రి సమావేశం అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం నూతన టెక్నాలజీలను అందిపుచ్చుకునేందుకు ఎప్పుడు ముందు వరుసలో ఉంటుందని తెలిపిన మంత్రి, వాయు …
Read More »అఖిల ప్రియని ఆడేసుకుంటున్న బాబు.. కొడుకు..!
ఏపీలో శోఖాన్ని నింపిన కృష్ణా బోటు ప్రమాదం.. ప్రభుత్వశాఖల నిర్లక్ష్యంతోనే పడవ ప్రమాదంలో 22 మంది మృతిచెందారని సీఎం చంద్రబాబు అన్నారు. గతంలో శాఖాపరమైన వైఫల్యాలకు మంత్రులు రాజీనామా చేసేవారని.. మరి తాజా ఘటనకు బాధ్యత వహించాల్సిందే అని అఖిలప్రియను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడంతో ఆమె కంగుతిన్నారు. అంతేకాదు సహచర మంత్రులు, అధికారుల సమక్షంలో చంద్రబాబు సూచనలు చేయడం హాట్ టాఫిక్గా మారింది. ఘటనకు నైతిక బాధ్యత తీసుకోవాలని.. అవసరమైతే …
Read More »అయ్యా లోకేషా.. అది జగన్ కష్టం.. నీ యబ్బ కష్టం కాదు..!
ఏపీలో ఆధార్, ఓటర్ కార్డులు లేనివారు నంది అవార్డులను విమర్శిస్తున్నారంటూ చంద్రబాబు తనయుడు లోకేశ్ చేసిన వ్యాఖ్యల పై.. సినీ నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి తీవ్రంగా స్పందించారు. లోకేశ్ నంది అవార్డులు నీ అబ్బ సొమ్మా.. గత ప్రభుత్వాలను చంద్రబాబు విమర్శించలేదా… అప్పుడు నీ బాబును ఎవరైనా నాన్ లోకల్ అన్నారా.. నంది అవార్డులు విమర్శిస్తే నాన్ లోకల్ అంటారా.. నంది అవార్డుల వివాదం మరింత పెద్దది …
Read More »ఆధునిక సాగుతో అధిక లాభాలు.. మంత్రి మహేందర్రెడ్డి
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సాగుచేస్తే అధిక లాభాలు పొందవచ్చని రాష్ట్ర మంత్రి మహేందర్రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని చన్వెల్లిలో పాలీహౌజ్ రైతుల అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు పోచారం శ్రీనివాస్రెడ్డి, మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య, ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి, వ్యవసాయశాఖ కమిషనర్ పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. రైతు బిడ్డగా సీఎం కేసీఆర్ రాష్ట్ర రైతాంగం సంక్షేమం కోసం పాటుపడుతున్నారని తెలిపారు. …
Read More »లోకేష్ ఆధార్ని.. చింపినంత పని చేసిన పోసాని..!
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల పై సినీ నటుడు పోసాని కృష్ణమురళి తీవ్రంగా స్పందించాడు. ఈ సందర్భంగా ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యల పై అయితే పోసాని విరుచుకు పడ్డారు. ఏపీలో ఆధార్, ఓటర్ కార్డులు లేనివారు నంది అవార్డులను విమర్శలు చేస్తున్నారంటూ లోకేశ్ చేసిన వ్యాఖ్యల పై పోసాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పుత్రరత్నం లోకేస్ చేసిన వ్యాఖ్యలతో తాము తెలుగు …
Read More »తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త
తెలంగాణలోని ఉద్యోగార్థులకు మరో తీపికబురు. రాష్ట్రంలోని 79 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ కలిపి మొత్తం 1,133 పోస్టులను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఆర్థికశాఖ సెక్రటరీ ఎన్ శివశంకర్ 1,133 పోస్టులను మంజూరు చేస్తూ 170 నంబరు జీవోను జారీచేశారు. 781 జూనియర్ లెక్చరర్ పోస్టులు, 43 ప్రిన్సిపాల్ పోస్టులు, 78 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు, 78 లైబ్రేరియన్ …
Read More »అమ్మనా లోకేషూ.. ప్రాంతీయ వాదాలు రెచ్చగొడుతున్నావా..?
తెలుగు ప్రముఖ రచయిత, దర్శకులు, నటులు.. పోసాని కృష్ణ మురళి ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేష్ పై చేసిన విరుచుకుపడ్డారు. కొద్ది రోజుల క్రితం ఏపీ సర్కార్ ప్రకటించిన నంది అవార్డుల పై రగడ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా నంది రగడ పై స్పందిస్తూ.. ఆంధ్ర ప్రదేశ్లో ఆధార్, ఓటర్ కార్డులు లేనివారు నంది అవార్డులను విమర్శిస్తున్నారంటూ లోకేష్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో మీడియా ముందుకు …
Read More »