Home / SLIDER (page 2147)

SLIDER

నువ్వు మంత్రి కావ‌డం మా ఖ‌ర్మ‌.. లోకేష్ పై విరుచుకు ప‌డిన పోసాని..!

ఏపీ స‌ర్కార్ ప్ర‌క‌టించి నంది అవార్డుల ర‌గ‌డ చిలికి చిలికి గాలి వాన‌లి మారుతోంది. 2014,15,16 సంవ‌త్స‌రాల‌కు గాను ఒకేసారి నంది అవార్డులు ప్ర‌క‌టించ‌డం.. ఇందులో కొంత‌మందికి అవార్డులు రావ‌డంపై మ‌రికొంద‌రు త‌మ అసంతృప్తిని బాహాటంగానే వెళ్ల‌గ‌క్కుతున్నారు. అదే స‌మ‌యంలో ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. వీటి పై సీఎం చంద్ర‌బాబుతో పాటు త‌న‌యుడు మంత్రి నారా లోకేష్ కూడా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. నాన్ రెసిడెంట్ ఆంధ్రా వాళ్లు మాత్ర‌మే …

Read More »

నువ్వు నీ బాబు కేసీఆర్ ని చూసి నేర్చుకోండి..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార టీడీపీ ప్రభుత్వం 2014, 2015, 2016 కుగానూ నంది అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అవార్డుల ఎంపిక సక్రమంగా లేదంటూ కొందరు, తమకు అన్యాయం జరిగిందని మరికొందరు, మమ్మల్ని గుర్తించలేదని ఇంకొందరు బాహటంగానే విమర్శిస్తున్నారు. తాజాగా తనకు వచ్చిన నంది అవార్డును తీసుకోబోనని ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి అన్నారు.ఈ నేపధ్యంలో అయన మంత్రి నారా లోకేష్ పై పోసాని మండిపడ్డారు …

Read More »

క‌మ్మ‌నైన నందిని.. కాలుతో త‌న్నిన పోసాని..!

తెలుగు సినీ పరిశ్రమకు సంబందించి ప్ర‌తిష్టాత్మ‌క నంది అవార్డుల‌ను ఎప్పుడైతే ఏపీ స‌ర్కార్ ప్ర‌క‌టించిందో.. అప్ప‌టి నుండి సినీ రాజ‌కీయ వ‌ర్గాల్లో పెద్ద దుమారమే రేగుతుంది. అయితే నంది ర‌గ‌డ పై చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ స్పందించారు. నంది అవార్డుల విషయంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వారంతా ఎన్ఆర్ఏలు అంటూ వ్యాఖ్యానించారు. ఎన్ఆర్ఏ అంటే.. నాన్‌రెసిడెంట్ ఆంధ్రాస్ అన్న మాట. ఆంధ్రాలో ఆధార్‌ కార్డూ, ఓటు లేనివాళ్లే హైదరాబాద్‌లో కూర్చొని …

Read More »

ఆ వార్తలు వాస్తవం కాదు..నారా లోకేష్

ఆంద్రప్రదేశ్ పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ మంత్రి భుమా అఖిలప్రియ పై రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ ప్రశంసలు జల్లు కురిపించారు… మంగళవారం ఆయన అమరావతిలో మీడియా ప్రతినిధుల చిట్‌చాట్‌లోమాట్లాడారు .ఈ క్రమమలో అయన మాట్లాడుతూ… అఖిల ప్రియ చాలా సమర్థవంతంగా పని చేస్తున్నారంటూ కితాబిచ్చారు. సోషల్ మీడియా సమ్మిట్, బెలూన్ ఫెస్టివల్ లను నిర్వహించడంతో పాటు, వివిధ కార్యక్రమాలతో పర్యాటక రంగాన్ని అఖిలప్రియ ప్రోత్సహించారని అన్నారు …

Read More »

జగన్ పాదయాత్ర దెబ్బ‌కి.. అడ్డంగా దొరికిన చంద్ర‌బాబు..!

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు 40 ఇయ‌ర్స్ అనుభ‌వానికి చుక్క‌లు చూపిస్తున్నారు వైసీపీ అధినేత జ‌గ‌న్. ఇప్ప‌టికే జ‌గ‌న్ ప్రారంభించిన పాద‌యాత్ర సూప‌ర్ డూప‌ర్ హిట్ కావ‌డం.. రోజు రోజుకూ వేల సంఖ్య‌లో జ‌నం త‌ర‌లి రావడం.. జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో భాగంగా నిర్వ‌హిస్తున్న స‌భ‌ల్లో చంద్ర‌బాబు పాల‌న‌ను ఎండ‌గ‌ట్ట‌డంతో టీడీపీ బ్యాచ్ మింగ‌లేక కక్క‌లేక ఉన్నారు. దీంతో టీడీపీ నేత‌లు ఒక్కొక‌రుగా బ‌య‌ట‌కు వ‌చ్చి .. జగన్ మీద …

Read More »

మంత్రి పదవి పై.. కొడాలి నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి మంత్రి ప‌దవి పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను మంత్రి పదవి ఆశించడం లేదని.. వైసీపీ అదికారంలోకి వస్తే జగన్ ముఖ్యమంత్రి అవుతారని.., ఆయన వాహనంలో వెనుక సీటు ఉంటే చాలని ఆయన అన్నారు. జగన్ తనను సోదర సమానంగా చూసుకుంటున్నారని అన్నారు. తను ఎన్నటికి జగన్ తోనే ఉంటానని స్పష్టం చేశారు. వైఎస్‌ జగన్‌ తన తండ్రి చూపించిన దారిలో నడుస్తూ అబద్ధాలు …

Read More »

ఆ స్కూల్‌పై మంత్రి కడియం ఆగ్రహం..?

షూ వేసుకురాలేదని తరగతి గదిలోకి అనుమతించకుండా బయటే నిలబెట్టి తోటి విద్యార్థులు ముందు తన కుమారుడిని మానసికంగా వేధించారంటూ శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యంపై విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కడియం ఆగ్రహం వ్యక్తం చేసారు . ఘటనపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. విచారణ నివేదిక ఆధారంగా దోషులపై కఠిన …

Read More »

రాజ‌కీయ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం.. చంద్రబాబుకు పంచ ప్ర‌శ్న‌లు..?

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ న‌టుడు శివాజీ వేసిన ప్ర‌శ్న‌లు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల మేనిఫెస్టోలో చంద్ర‌బాబు పొందు ప‌ర్చిన అంశాల‌ను.. అధికారంలోకి వ‌చ్చాక టీడీపీ స‌ర్కార్ పూర్తిగా విశ్మ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఆ విష‌యాల‌న్నిటి పై వైసీపీ ప్ర‌శ్నిస్తూనే ఉంది. అయితే తాజాగా సినీ న‌టుడు శివాజి చంద్ర‌బాబు గారికి వేసిన ఐదు ప్ర‌శ్న‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ …

Read More »

ఓ తోటలో టీడీపీ నేతలు అమ్మాయిలతో అర్థనగ్న దుస్తులతో…ఎక్కడో తెలుసా

అదికారంలో ఉంటే టీడీపీ నేతలు ఏమైనా చేస్తారు. ఏపీలో జరిగే ప్రతి నేరంలో టీడీపీ నేతలు తప్పకుండా ఉంటారు అని వైసీపీ నాయకులు చేబుతున్నారు. తాజాగా ఉంగుటూరు నియోజకవర్గం ఆశ్లీల నృత్యాలకు అడ్డాగా మారింది. జాతర జరిగినా, జన్మదిన వేడుకలు జరిగినా అశ్లీల నృత్యాలు జరగడం ఆనవాయితీగా మారిపోయింది. తాజాగా భీమడోలు మండలంలోని కురెళ్లగూడెం రెవెన్యూ పరిధిలోని అంబర్‌పేటలోని ఓ తోటలో తెలుగు తమ్ముళ్లు అమ్మాయిలతో కలిసి అశ్లీల నృత్యాలు …

Read More »

న‌గ‌రంలో మంత్రి కేటీఆర్ సుడిగాలి ప‌ర్య‌ట‌న‌…సిటీ సెంట్ర‌ల్ లైబ్ర‌రీకి రూ.5 కోట్లు

జీహెచ్ఎంసీలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించేందుకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి బయలుదేరిన మంత్రి కేటీ రామారావు ఈ సంద‌ర్భంగా న‌గ‌రంలో సుడిగాలి ప‌ర్య‌ట‌న నిర్వ‌హించారు. స‌హ‌చ‌ర మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యేలు, మేయర్, జీహెచ్ఎంసీ అధికారులతో క‌లిసి ముషీరాబాద్, నారాయణగూడలోని పలు ప్రాంతాలను సందర్శించిన‌ మంత్రి బృందం ఈ సంద‌ర్భంగా ప‌లు స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. బన్సీలాలపేటలోజీహెచ్ఎంసీ నిర్మించిన మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ ను మంత్రి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat