Home / SLIDER (page 2151)

SLIDER

టీఆర్ఎస్ లోకి టీడీపీ ఎమ్మెల్యే ..?.నిజమేనా ..?

తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం అయిన ఎన్టీఆర్ భవన్ కు తాళం వేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయా ..?.గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన పదిహేను మంది ఎమ్మెల్యేలలో పన్నెండు మంది ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు .టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ నియోజక వర్గ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి టీడీపీ పదవులకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు .ప్రస్తుతం టీడీపీ పార్టీకి …

Read More »

గ‌మ్మునుండ‌వ‌మ్మ జీవిత‌మ్మ‌.. గుణశేఖర్ ఫైర్‌..!

ఏపీ స‌ర్కార్ ప్రకటించిన నంది అవార్డుల మీద వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా గుణశేఖర్ తన మనసులో ఉన్న బాధను మీడియాతో పంచుకున్నాడు. నంది అవార్డుల జ్యూరీ చైర్మన్ జీవిత మాట్లాడిన మాటలు తనకు బాధ కలిగించాయని, బాహుబలి చిత్రం తరువాతైనా తమ రుద్రమను పరిగణలోకి తీసుకోకపోవడం అన్యాయమని ఆయన అన్నారు. జీవిత, ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశంసించి అవార్డులు ఎంతో నిష్పక్షపాతంగా ఇచ్చారని చెప్పిందని గుణశేఖర్ గుర్తు చేశారు. రాజ‌కీయ …

Read More »

టీడీపీ సర్కారు తప్పు చేసింది -నిర్మాత అశ్వనీదత్ ..

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గత మూడు ఏండ్లుగా అంటే 2014 ,2015 ,2016 కుగాను అత్యుత్తమ చిత్రాలకు నంది అవార్డులను ప్రకటించింది .ఎప్పుడు అయితే బాబు సర్కారు నంది అవార్డులను ప్రకటించిందో అప్పటి నుండి ఇంట బయట విమర్శల పర్వం కురుస్తుంది .నంది అవార్డులు కేవలం టీడీపీ పార్టీకి మద్దతుగా ఉన్నవారికి ఇచ్చారు . అవి నంది అవార్డులు కాదు సైకిల్ అవార్డులు అని ..పచ్చ అవార్డులు అని ఇలా …

Read More »

ట్రంప్ కూతురు ఇవాంకా.. సన్నిలియోన్ ఒక‌టేనా..?

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ సెట‌ర్లు విదేశాల‌ను తాకింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్ పై ద వర్మ కామెంట్లు చేశారు. త్వరలో ఇవాంకా జీఈఎస్‌ (గ్లోబల్‌ ఎంట్రప్రెన్యూర్స్‌ సమిట్‌) నిమిత్తం హైదరాబాద్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో వర్మ ఆమెపై ఫేస్‌బుక్‌లో కామెంట్స్‌చేస్తూ.. ఆమెను బాలీవుడ్‌ నటి సన్నీలియోనీతో పోల్చారు. నాకు రాజకీయాలపై ఎలాంటి జ్ఞానం, అవగాహన లేదు. ఇవాంకా హైదరాబాద్‌లో ఎందుకు …

Read More »

వెలుగులోకి వచ్చిన టీడీపీ నేత బినామీ అక్రమాస్తులు -అక్షరాల 500 కోట్లు …

ఏపీ లో గత మూడున్నర ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు పలు అక్రమాలకు ,అవినీతికి పాల్పడుతున్నారు .దాదాపు రెండున్నర లక్షల కోట్ల అవినీతికి ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెలుగుతమ్ముళ్ళు పాల్పడ్డారు అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఏకంగా బుక్ నే విడుదల చేశారు .తాజాగా రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో డిప్యూటీ సర్వే ఇన్ స్పెక్టర్ గేదెల లక్ష్మీ గణేశ్వరరావు ఆస్తులపై శనివారం …

Read More »

శిల్పా బ్రదర్స్ కు బాబు సర్కారు బిగ్ షాక్ ..

శిల్పా బ్రదర్స్ అంటే రాష్ట్రంలో కర్నూలు జిల్లా రాజకీయాల్లో తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదేమో .అంతగా జిల్లా రాజకీయాల్లో ,రాయలసీమ ప్రాంత రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు .ఇటీవల జరిగిన నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో శిల్పా బ్రదర్స్ లో ఒకరైన శిల్పా చక్రపాణి రెడ్డి వైసీపీ తరపున పోటి చేసి అధికార టీడీపీ పార్టీ అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డికి గట్టి పోటిచ్చారు . తాజాగా …

Read More »

నాగార్జున సోద‌రి.. క్రిమినల్ కేసు..?

టాలీవుడ్ న‌టుడు అక్కినేని నాగార్జున సోదరి నాగసుశీల తన వ్యాపార భాగస్వామిపై క్రిమినల్ కేసు పెట్టారు. నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావు వ్యాపారంలో తనను మోసం చేశాడని, తనకు తెలీకుండా ఆస్తులు అమ్మేశాడని నాగసుశీల నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేసింది. ఈ కేసును దర్యాప్తు చేయవలసిందిగా కోర్టు పోలీసులను ఆదేశించింది. ఇక గత కొన్ని సంవత్సరాలుగా చింతలపూడి శ్రీనివాసరావు భాగస్వామ్యంతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహించామని, అయితే తనకు తెలీకుండా భూములను …

Read More »

ఏపీ రాజ‌ధాని భూముల్లో.. టీడీపీ ఎమ్మెల్యే గేదెలు ప‌డ్డాయ్‌..!

ఆంద్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు.. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి కోసం వేలాది ఎక‌రాల పంట భూముల‌ను తీసుకున్నారు. రాజ‌ధాని సేక‌ర‌ణ‌కు గుంటూరు జిల్లాలో సేక‌రించిన భూముల‌న్ని కూడా ప‌చ్చని పంట పొలాల‌తో క‌ళ‌క‌ళ‌లాడేవే. ఈ భూముల్లో యేడాదికి మూడు పంట‌లు పండేవి. రాజ‌ధానికి భూముల సేక‌ర‌ణ విష‌యంలో ఎన్నో అభ్యంత‌రాలు వ‌చ్చినా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం రెండేళ్లలోనే ప్రపంచం గ‌ర్వించ‌ద‌గ్గ రాజ‌ధానిని నిర్మిస్తామ‌ని చెప్పారు. అయితే వాస్తవానికి ఇప్పట‌కీ …

Read More »

దర్శకుడు సంచలన నిర్ణయం.. సినీ చరిత్ర లోనే ఫ‌స్ట్ టైమ్..!

సందీప్‌కిషన్‌, మెహ్రిన్ కౌర్‌లు జంట‌గా నా పేరు శివ డైరెక్ట‌ర్ సుశీంద్రన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం c/o సూర్య. ఈ చిత్రం తాజాగా నవంబ‌ర్ 10న రిలీజ్ అయ్యింది. అయితే ఈ మూవీ అనుకున్న స్థాయిలో ఆడకపోవడంతో చిత్రం నిడివి తగ్గించారు దర్శకుడు సుశీంద్రన్‌. ఇందులో భాగంగా హీరోయిన్ కి సంబంధించిన 20 నిమిషాల సన్నివేశాలను తొలగించారు. అయినప్పటికీ మూవీకి స్పందన రాలేదు. దీంతో ఈ మూవీని శుక్రవారం నుంచి …

Read More »

చీప్ ట్రిక్ ప్లే చేసిన బాబు..మండిప‌డ్డ శిల్ప‌

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌భుత్వం చ‌ర్య వివాదాస్ప‌దంగా మారింది. కర్నూలు జిల్లాలో పలువురు నేతలకు గన్ మెన్లను ఏపీ ప్రభుత్వం తొలగించింది. ముఖ్యంగా వైసీపీ నేతలైన శిల్పా మోహన్ రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డిలకు గన్ మెన్లను పూర్తిగా తొలగించింది. అలాగే టీడీపీ నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిలకు గన్ మెన్లను తగ్గించింది. శిల్పా సోదరులు ఇటీవలే టీడీపీకి గుడ్ బై …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat