ఇవాళ ( నవంబర్ 14) న పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టిన రోజును మనం బాలల దినోత్సవం జరుపుకుంటాం. రాష్ట్రంలోని పాఠశాలల్లో ఈ దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకున్నారు. పిల్లలు తమ ఫ్యాన్సీ డ్రస్సులతో అందరి చూపు వారిపై ఉండేలా చేశారు. ఓ చిన్నారి మంత్రి కేటీఆర్లా డ్రస్ వేసి ఆయన దృష్టిని ఆకర్షించింది. ఫ్యాన్సీ డ్రస్సు ఈవెంట్లో చిన్నారులు రకరకాల దుస్తులతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలు …
Read More »ఆ ఘనత అనురాగ్శర్మకే దక్కుతుంది..సీఎం కేసీఆర్
డీజీపీగా పదవీ విరమణ చేసిన అనురాగ్శర్మకు ప్రగతిభవన్లో ప్రభుత్వం తరపున ఘనంగా విడ్కోలు పలికారు. అనురాగ్శర్మను సీఎం కేసీఆర్ సన్మారించారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందనే అపోహలను, దుష్ప్రచారాలను పటాపంచలు చేసినం. తెలంగాణను సహనశీల రాష్ట్రంగా ఆవిష్కరించిన ఘనత పోలీసు శాఖకు, మూడున్నరేళ్లపాటు డీజీపీగా పనిచేసి పోలీసులకు నాయకత్వం వహించిన అనురాగ్శర్మకు దక్కుతుందని కొనియాడారు. శాంతిభద్రతల పరిరక్షణ, పోలీసింగ్ కొత్త …
Read More »స్వచ్చతలో పెద్దపల్లి జిల్లా రికార్డు ..
తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లా మరో ఘనతను సొంతం చేసుకుంది .ఈ నేపథ్యంలో జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తిచేసుకున్న స్వచ్చ జిల్లా జాబితాలో చోటు సంపాదించుకుంది .ఈ విషయాన్నీ రేపు బుధవారం 15వ తారీఖున ప్రకటించనున్నారు .స్వచ్చ భారత్ మిషన్ లో భాగంగా జిల్లాలో వివధ దశల్లో మొత్తం ఒక లక్ష ముప్పై మూడు వేల ఎనిమిది వందల అరవై ఒక్కటి మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తిచేశారు . మొత్తం …
Read More »తెలుగు సినిమా..2016 నంది విజేతలు వీరే..!
ఏపీ ప్రభుత్వం తెలుగు చలన చిత్ర రంగంలో ప్రతిభ కనబర్చిన వారికి ఏటా ఇచ్చే నంది అవార్డులను ప్రకటించింది. 2014.., 2015..,2016 సంవత్సరాలకు గానూ నంది అవార్డులను, ఎన్టీఆర్ జాతీయ అవార్డును, బీఎన్రెడ్డి నేషనల్ అవార్డులను, రఘుపతి వెంకయ్య, నాగిరెడ్డి, చక్రపాణి అవార్డులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. # 2016 నంది అవార్డు విజేతలు.. 2016 ఉత్తమ చిత్రం- పెళ్లిచూపులు 2016 ఉత్తమ నటుడు- జూనియర్ ఎన్టీఆర్ 2016 ద్వితీయ …
Read More »తెలుగు సినిమా..2015 నంది విజేతలు వీరే..!
ఏపీ ప్రభుత్వం తెలుగు చలన చిత్ర రంగంలో ప్రతిభ కనబర్చిన వారికి ఏటా ఇచ్చే నంది అవార్డులను ప్రకటించింది. 2014.., 2015..,2016 సంవత్సరాలకు గానూ నంది అవార్డులను, ఎన్టీఆర్ జాతీయ అవార్డును, బీఎన్రెడ్డి నేషనల్ అవార్డులను, రఘుపతి వెంకయ్య, నాగిరెడ్డి, చక్రపాణి అవార్డులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. # 2015 నంది అవార్డు విజేతలు 2015 ఉత్తమ చిత్రం- బాహుబలి(బిగినింగ్) 2015 ఉత్తమ నటుడు- మహేష్బాబు(శ్రీమంతుడు) 2015 ఉత్తమ కుటుంబ …
Read More »స్వచ్ఛ సర్వేక్షన్ 2018 ర్యాంకుల్లో నంబర్వన్ నిలవాలి.. కేటీఆర్
స్వచ్ఛ సర్వేక్షన్ 2018 ర్యాంకుల్లో తెలంగాణ పట్టణాలను అగ్రస్థానంలో నిలపాలని మంత్రి కేటీ రామారావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సారి స్వచ్చసర్వేక్షణ్ ర్యాంకుల్లో అగ్రస్థానం పొందేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఇందుకోసం అన్ని మున్సిపల్ కమిషనర్లు, చైర్మన్లతో కలిపి ప్రత్యేకంగా అవగాహాన సదస్సు ఏర్పాటు చేయాన్నారు. ఈ సందర్భంగా అకాడమిక్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా రూపొందించిన స్వచ్ఛ సర్వేక్షన్ 2018 సీడీని మంత్రి కేటీఆర్ ఈరోజు …
Read More »రాష్ట్రంలో మరో 40 కొత్త మున్సిపాలిటీలు.. మంత్రి కేటీఆర్
రాష్ట్రంలోని పురపాలక సంస్థలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు. రాష్ర్టంలోని పురపాలక సంస్ధల్లోని అభివృద్ది కార్యక్రమాలపైన జిల్లా కలెక్టర్లతో ఈరోజు మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రానున్న రోజుల్లో పట్టణాల అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపైన మంత్రి పలు అదేశాలు జారీ చేశారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలను మరింత మెరుగ్గా అందించేందుకు, పరిపాలన …
Read More »తెలుగు సినిమా.. 2014 నంది విజేతలు వీరే..!
ఏపీ ప్రభుత్వం తెలుగు చలన చిత్ర రంగంలో ప్రతిభ కనబర్చిన వారికి ఏటా ఇచ్చే నంది అవార్డులను ప్రకటించింది. 2014.., 2015..,2016 సంవత్సరాలకు గానూ నంది అవార్డులను, ఎన్టీఆర్ జాతీయ అవార్డును, బీఎన్రెడ్డి నేషనల్ అవార్డులను, రఘుపతి వెంకయ్య, నాగిరెడ్డి, చక్రపాణి అవార్డులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. # 2014 నంది అవార్డు విజేతలు 2014 ఉత్తమ చిత్రం- లెజెండ్ 2014 ఉత్తమ నటుడు- బాలకృష్ణ (లెజెండ్) 2014 ఉత్తమ …
Read More »అన్నపూర్ణ స్టూడియో.. అగ్నిప్రమాదానికి అసలు కారణం ఇదే..!
అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ అగ్నిప్రమాదం ఫై హీరో నాగార్జున స్పందించారు. షూటింగ్ స్పాట్లో ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాల వలన షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు మొదలయ్యాయని.. ప్రమాద తీవ్రత తక్కువగానే ఉన్న సమయంలో అక్కడున్నవారంతా సురక్షితంగా బయటకు వచ్చేసారని చెప్పారు. మంటలు క్రమంగా పెద్దవి కావడంతో అక్కడున్న మనం చిత్రానికి సంబంధించిన సెట్ పూర్తిగా ధ్వంసం అయ్యిందని చెప్పారు. ఇక నాన్నగారి గుర్తుగా …
Read More »50 ఏళ్లు పాలించిన వారే..నీతులు చెప్పడం సిగ్గుచేటు..కేటీఆర్
రాష్ర్టాన్ని యాభై ఏళ్ల పరిపాలించిన వారు మౌళిక సదుపాయాలు బాగాలేవని తమకు చెప్పడం నీతులు చెప్పడం చిత్రంగా ఉందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. బంజారాహిల్స్ లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ సర్కిల్ వద్ద పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ప్రశాసన్ నగర్ – తట్టీఖాన వరకు 900ఎంఎం డయా నీటి పైపులైన్, కళింగ ఫంక్షన్ హాల్ – రోడ్ నెంబర్ 12 కమాన్ వరకు 450 …
Read More »