ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో నిన్న జరిగిన పడవ బోల్తా ఘటనపై తెలంగాణ రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. Shocked to learn about the tragic boat accident in Krishna dist, A.P. Heartfelt condolences to the bereaved families? …
Read More »ఏపీలో ఆగ్రిగోల్డ్ ను మించిన భారీ కుంభ కోణం -మంత్రి అచ్చెన్నాయుడు అనుచరుడి హస్తం ..
ఏపీలో మరో భారీ కుంభ కోణం వెలుగులోకి వచ్చింది .ఇప్పటికే గత మూడున్నర ఏండ్లుగా టీడీపీ సర్కారు అవినీతి అక్రమాల గురించి ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్న తరుణంలో తాజాగా తెలుగు తమ్ముళ్ళ భారీ స్కాం బయటపడింది .అందులో భాగంగా రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే వెలుగులోకి వచ్చిన అగ్రిగోల్ద్ ను మించిన భారీ కుంభ కోణం ఇది . అయితే ఈ భారీ కుంభ కోణంలో సాక్షాత్తు అధికార పార్టీ …
Read More »బోటు ప్రమాదంలో సీపీఐ నారాయణ సోదరి మృతిcpi narayana
సీపీఐ నేత నారాయణ కుటుంబంలో విషాదం అలముకుంది. నిన్న విజయవాడ శివార్లలోని ఇబ్రహీపట్నం పవిత్ర సంగమం వద్ద జరిగిన బోటు ప్రమాదంలో ఆయన సోదరి మృతి చెందారు. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి బోటులో ప్రయాణించారు. సంగమం వద్ద జరిగిన ప్రమాదంలో ఆమె మరణించగా, ఆమె కోడలు, మనవరాలు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు నిన్నటి నుంచి అక్కడే ఉన్నారు. ఈరోజు ఉదయం నారాయణ భార్య, పలువురు …
Read More »టీఆర్ఎస్ లో చేరిన వెయ్యి కుటుంబాలు ..
తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ లోకి భారీగా వలసల పర్వం కొనసాగుతుంది .అందులో భాగంగా గత మూడున్నర ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై సామాన్య ప్రజానీకం దగ్గర నుండి పలువురు నేతల వరకు గులాబీ గూటికి చేరుతున్నారు . ఈ నేపథ్యంలో రాష్ట్రంలో భద్రాది -కొత్తగూడెం జిల్లాలో అశ్వాపురం ,బూర్గంపాడు మండలాల్లో వెయ్యి కుటుంబాలు టీఆర్ఎస్ …
Read More »అందులో సీఎం కేసీఆర్ రికార్డు -ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ..
తెలంగాణ రాష్ట్ర సీఎం ,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు కురిపించారు .ఆయన మీడియాతో మాట్లాడుతూ “ముఖ్యమంత్రి కేసీఆర్ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండను ముఖ్యమంత్రిగా రికార్డును సృష్టించారు అని ఆయన అన్నారు .అయితే గత మూడున్నర ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారు అని ఆయన విమర్శించారు .రానున్న ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి …
Read More »ఎక్కడో నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు జగన్ ..
వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో గత మూడున్నర ఏండ్లుగా టీడీపీ సర్కారు కొనసాగిస్తున్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ..ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను తెలుసుకోవడానికి ..టీడీపీ నేతల అవినీతి అక్రమాలపై క్షేత్రస్థాయిలో ఎండగట్టడానికి ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి విదితమే .అందులో భాగంగా జగన్ వైఎస్సార్ కడప జిల్లాలో ఆరు రోజులుగా పాదయాత్ర చేస్తున్నారు . జగన్ పాదయాత్రలో భాగంగా అన్ని …
Read More »సినిమావాళ్ళు రాజకీయాల్లోకి వస్తే దేశం సర్వనాశనం …
టాలీవుడ్ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సినిమా వాళ్ళ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు .కర్ణాటక రాష్ట్రంలో బెంగుళూరు లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు .ఆయన మాట్లాడుతూ సినిమావాళ్ళు రాజకీయాల్లోకి వస్తే దేశం సర్వనాశనం అవుతుంది .అందుకే తాను పాలిటిక్స్ కు దూరంగా ఉన్నాను అని అన్నారు . సినిమావాళ్ళకు కులాలకు ,మతాలకు ,పార్టీలకు అతీతంగా అభిమానులు ఉంటారు .అలాంటప్పుడు సినిమావాళ్ళు రాజకీయాల్లోకి …
Read More »జగన్ ను కదిలించిన పాప..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఆరు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి విదితమే .పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కడప జిల్లాలో పాదయాత్రను నిర్వహిస్తున్నారు .జగన్ పాదయాత్రకు యువత ,నిరుద్యోగ యువత ,మహిళలు ,వృద్ధులు ,విద్యార్ధిని విద్యార్ధుల నుండి అశేష ఆదరణ లభిస్తుంది . దారి పొడవున ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు …
Read More »డిసెంబర్ 9 నుండి సీఎం కేసీఆర్ కు నిద్ర లేకుండా చేస్తా ..
తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ నేత కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై విమర్శల పర్వం కురిపించారు .ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే నెల డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ కు నిద్రలేకుండా చేస్తా అని అన్నాడు .గత మూడున్నర ఏండ్లుగా టీఆర్ఎస్ పార్టీ మాటలతో ప్రజలను మభ్యపెడుతుంది అని ఆయన ఎద్దేవా …
Read More »రేవంత్కు కాంగ్రెస్లో జరిగిన తొలి అవమానం ఇదే
తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో తన సత్తా చాటుకోవాలని కలలు కన్న కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఆదిలోనే షాక్ల పరంపర ఎదురువుతోంది. ఇప్పటికే కాంగ్రెస్పార్టీలో వ్యక్తిగత పాదయాత్రలకు అనుమతులు ఉండవని, తనకూ, మల్లు భట్టి విక్రమార్కకు ఇవ్వనట్టే, రేవంత్రెడ్డికి కూడా పాదయాత్ర చేసుకునేందుకు అనుమతి ఉండదని సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పి రేవంత్ గాలి తీసేసిన సంగతి మరువక ముందే.. ఆ పార్టీ అధిష్టానమే …
Read More »