తెలుగు సినీ చరిత్రలో ఉన్న పరిపూర్ణమైన హీరోయిన్లలో అనుష్క ఉంటారనడంలో సంధేహం లేదు. ఎందుకంటే ఆమే నటించిన చిత్రాలే అందుకు ఉదాహరణ. అరుధంతిలో జేజెమ్మ, వేధంలో సరోజ, రుద్రమదేవి లీడ్ క్యారెక్టర్, బాహుబలిలో దేవసేన, తజాగా చేస్తున్న భాగమతి ఇలాంటి చిత్రాలతో అనుష్క నెంబర్ వన్ హీరోయన్ల జాబితాలో నిలిచింది. ఇక అనుష్కకి ఎన్ని హిట్స్ ఉన్నాయో.. ఆమె పై గాసిప్స్ కూడా అన్నే ఉన్నాయి. టాలీవుడ్ హీరోయిన్లు అందరిలో …
Read More »బ్రేక్ తర్వాత.. జనంలోకి వచ్చిన జగన్..!
జగన్ పాదయాత్రకు శుక్రవారం బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. గురువారం తన పాదయాత్రను ముగించుకున్న జగన్ సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సి ఉండటంతో చిన్న విరామిచ్చిన సంగతి తెలిసిందే. శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరైన జగన్ తిరుగుముఖం పట్టారు. శనివారం యధావిధిగా జగన్ తన పాదయాత్రను కొనసాగించనున్నారు. ఇక జగన్ చేపట్టిన పాదయాత్ర ఏడు నెలల పాటు కొనసాగనుంది. అయితే ప్రతి శుక్రవారం తన పాదయాత్రకి బ్రేక్ తప్పనిసరి అయ్యింది. …
Read More »ఐటీ హబ్గా కరీంనగర్..!
ఇప్పటి వరకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు మాత్రమే పరిమితమైన ఐటీరంగాన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించేందుకు దిశగా రాష్ట్ర సర్కారు ముందుకు కదులుతున్నది. ఎక్కడి విద్యార్థులకు అక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంలో భాగంగా ఐటీ పరిశ్రమలను జిల్లాలకు విస్తరిస్తున్నది. ఈ నేపథ్యంలో కరీంనగర్ లో రూ.25 కోట్లతో జీ+5 అంతస్తులతో భవనాన్ని నిర్మించేందుకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిజైన్లు సిద్ధం చేయగా, సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి …
Read More »బైక్పై వెళ్లి ఆకస్మికంగా పరిశీలించిన మంత్రి తుమ్మల
రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం ఉదయం మోటార్ సైకిల్ పై వెళ్లి అభివృద్ధి పనులను ఆకస్మికంగా పరిశీలించారు. ఖమ్మం నగరంలోని రహదారులు, వంతెనల నిర్మాణం, పారిశుధ్యం పనులను మంత్రి పరిశీలించారు. లకారం ట్యాంక్ బండ్ నుంచి ధంసలాపురం వరకు బైక్ను నడుపుకుంటూ వెళ్లి పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా విలేకరులతో మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ చొరవతో ఖమ్మం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నదని అన్నారు.రైతు …
Read More »ప్రధాని చేతులమీదుగా..28నే మెట్రో ప్రారంభం..కేంద్రం నుంచి సమాచారం
హైదరాబాద్ మెట్రోరైలు పరుగులు పెట్టేందుకు సిద్దమైంది.ఈ నెల 28వ తేదీనే ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన సంకేతాలు కేంద్ర ప్రభుత్వం నుంచి అందాయి. ఈ విషయాన్ని హైదరాబాద్ మెట్రోరైలుకు చెందిన ముఖ్య అధికారి ఒకరు వెల్లడించారు. ప్రారంభోత్సవానికి సిద్ధమైన నేపథ్యంలో నాగోల్ నుంచి మియాపూర్ వరకు పనులను యుద్ధప్రాతిపాదికన చేపట్టి,రాత్రింబవళ్లు పనిచేసి పూర్తిచేసినట్లు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతులమీదుగా ప్రాజెక్టు …
Read More »వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు 60 నుంచి 70 సీట్లు..
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 50 సీట్లు వస్తాయని, కొంచెం బాగా కష్టపడితే 60 నుంచి 70 సీట్ల వచ్చే చాన్స్ ఉందని నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు . ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ … తమ పార్టీలో పాదయాత్రలకు అనుమతి ఇవ్వరని.. గతంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి చేస్తానంటే గులాంనబి ఆజాద్ ఒప్పుకోలేదన్నారు. తాను, భట్టి విక్రమార్క కూడా పాదయాత్ర చేస్తానన్నా …
Read More »ఐదోరోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఐదోరోజు షెడ్యూల్ విడుదల అయింది. శనివారం ఉదయం తొమ్మిది గంటలకు ఆయన ప్రొద్దుటూరు బైపాస్ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. పాదయాత్ర షెడ్యూల్ వివరాలు… ఉదయం 11 గంటలకు పొట్లదుర్తి మధ్యాహ్నం 1.30 గంటలకు-ప్రొద్దుటూరు శివారు అయ్యప్పగుడి దగ్గర భోజన విరామం మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి పాదయాత్ర ప్రారంభం …
Read More »తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ఆఫీసర్గా సామ ఫణీంద్ర..
విజయవంతమైన పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందిన తెలంగాణ బిడ్డ, ప్రముఖ ఆన్లైన్ టికెటింగ్ సంస్థ రెడ్ బస్ కో ఫౌండర్ సామ ఫణీంద్రకు తెలంగాణ ప్రభుత్వం విశేష గుర్తింపు కల్పించింది. రాష్ట్ర చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్గా సామ ఫణీంద్రను నియమించింది. ఈరోజు సచివాలయంలో మంత్రి కేటీఆర్ను ఆయనకు నియామక పత్రం అందించారు. క్షేత్రస్థాయిలో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పాఠశాలలు, ఉన్నత విద్యాసంస్థలు, గ్రామీణ …
Read More »ప్రభాస్ నిజంగానే.. అనుష్క కోసం అంత ఖర్చుచేశాడా..?
టాలీవుడ్ హీరోయిన్ అనుష్క పుట్టినరోజు సందర్భంగా.. డార్లింగ్ ప్రభాస్ బి ఎం డబ్ల్యూ కారు బహుమతిగా ఇచ్చాడనే వార్త సినీ సర్కిల్స్లో బలంగా వినిపిస్తోంది. ప్రభాస్ – అనుష్క లు మంచి ఫ్రెండ్స్ అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అంతకుమించి వారిద్దరి మధ్య అనుబంధం ఉందని కూడా పుంఖాను పుంఖాలుగా వార్తలు వచ్చాయి. గత నెలలో ప్రభాస్ పుట్టినరోజు రాగా అనుష్క ఖరీదైన న్యూ బ్రాండ్ వాచ్ బహుమతిగా …
Read More »అసెంబ్లీకు వైసీపీ గైర్హాజరుతో టీడీపీ సభ్యుల భజన ఎక్కువైంది-బీజేపీ ఎమ్మెల్యే ..
ఏపీ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రతిపక్ష వైసీపీ పార్టీకి చెందిన సభ్యులు రాకుండానే ఈ రోజు ప్రారంభం అయ్యాయి .అయితే ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన సభ్యులు రాకపోవడంతో బోర్ కొడుతోందని, నిద్ర వస్తోందని టీడీపీ పార్టీ మిత్రపక్షమైన బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ప్రధాన ప్రతిపక్షం సభలో లేనప్పుడు కనీసం బీజేపీకైనా ఎక్కువగా మాట్లాడే అవకాశం ఇస్తారని భావించాము. కానీ స్పీకర్ తమను …
Read More »