కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. జీఎస్టీపై స్పందిస్తూ.. ఇదో గందరగోళమైన పన్ను విధానమంటూ అభివర్ణించారు. అంతేకాదు ఇటీవల ప్యారడైజ్ పేపర్స్లో వెలుగు చూసిన ప్రతి ఒక్కరిపై విచారణ జరిపించాలని యశ్వంత్ సిన్హా డిమాండ్ చేశారు. ఇక అంతటితో ఆగకుండా వీరిని 15 రోజుల్లోగా విచారించాలని అన్నారు. ఈ పేపర్లలో ఆయన కుమారుడు, కేంద్ర మంత్రి జయంత్ సిన్హా పేరు …
Read More »రాజమౌళి ఎందుకు స్పందిచలేదు..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరో సినిమా విడుదల అయినా.. డైరెక్టర్ రాజమౌళి సోషల్ మీడియాలో ఏ సినిమానైనా పొగిడాడంటే.. ఆసినిమాకి విపరీతమైన క్రేజ్ వచ్చేస్తుందని ఆయా సినిమాల డైరెక్టర్స్, నటీనటులు గాలిలో తేలిపోతుంటారు. అయితే ఒకప్పుడు రాజమౌళి చేసిన ట్వీట్స్ చూసి సినిమాకెళ్లిన ప్రేక్షకుడు థియేటర్ నుండి తృప్తిగా బయటకి వచ్చేవాడు. అయితే ఇటీవల రాజమౌళి ఆయన సన్నిహితుల కోసం సినిమా విజయం సాధించినా సాధించకపోయినా కూడా సినిమా సూపర్ …
Read More »జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం
జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. 28 శాతం పన్ను పరిధిలో కేవలం 50 వస్తువులనే ఉంచాలని నిర్ణయించింది.గువాహటిలో జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.227 వస్తువులు ఇంత వరకు 28 శాతం శ్లాబ్లో ఉండేవి. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయంతో వాటి సంఖ్య 50 కి తగ్గింది. 177 వస్తువులు 18 శాతం శ్లాబ్లోకి మారనున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న చాలా మంది వ్యాపారులకు ఉపశమనం …
Read More »ఏపీ ప్రజలకు.. జగన్ సంచలన విఙ్నప్తి..!
వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలో తనపై అధికార పార్టీ చేస్తున్న ఆరోపణలకు, విమర్శలకు ధీటుగా సమాధానం ఇస్తూ వస్తున్నారు. అందుకే ప్రతి విమర్శకూ ఆయన ప్రజలకు వివరణ ఇస్తున్నారు. వైఎస్ జగన్ పై ప్రధాన ఆరోపణ వైసీపీని అధికారంలోకి తెస్తే రాజధానిని అమరావతి నుంచి మారుస్తారన్నది. ఇది ఎప్పటి నుంచో టీడీపీ, ఎల్లోమీడియాలు విపరీతంగా ప్రచారం చేస్తున్నాయి. జగన్ ముఖ్యమంత్రి అయితే రాజధానిని రాయలసీమ ప్రాంతానికి తరలించుకు …
Read More »C/O సూర్యకి కేరాఫ్ ఉందా.?.లేదా ..?.దరువు రివ్యూ ..!
రివ్యూ : c/o సూర్య బ్యానర్ : లక్ష్మీ నరసింహ ఎంటర్ ట్రైన్ మెంట్ తారాగణం :సందీప్కిషన్,మెహరీన్,సత్య, హరీష్ ఉత్తమన్,ప్రవీణ్,అప్పుకుట్టి.. సంగీతం: డి.ఇమ్మాన్ ఛాయాగ్రహణం: జె.లక్ష్మణ్ కుమార్ కూర్పు: ఎం.యు.కాశీవిశ్వనాథం పాటలు: రామజోగయ్య శాస్త్రి,శ్రీమణి సమర్పణ: శంకర్ చిగురుపాటి నిర్మాత: చక్రి చిగురుపాటి కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుసీంద్రన్ విడుదల 10 .11.2017 ప్రస్తుత సమాజంలో మధ్య తరగతి జీవితాల్ని తెరపైకి తీసుకురావడంలో దర్శకుడు సుసీంద్రన్ కి ఒక ప్రత్యేకమైన శైలి …
Read More »డిటెక్టివ్ హిట్టా .ఫట్టా ..దరువు రివ్యూ..
రివ్యూ : డిటెక్టివ్ బ్యానర్ : విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ తారాగణం: విశాల్,ప్రసన్న,కె.భాగ్యరాజ్,ఆండ్రియా,అను ఇమ్మాన్యుయేల్,విజయ్ రాయ్, సిమ్రన్. సంగీతం : అరోల్ కోరెల్లి ఛాయాగ్రహణం : వి.కోదండ రామరాజు కూర్పు: ఎన్. అరుణ్కుమార్ ఛాయాగ్రహణం: కార్తీక్ వెంకట్రామన్ నిర్మాత: విశాల్ కథ, కథనం, దర్శకత్వం: మిస్కిన్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో రికార్డ్ల వర్షం కురిపించిన ‘పందెంకోడి’లాంటి సినిమాలతో ఇక్కడి ప్రేక్షకుల్లో గుర్తింపు దక్కించుకొన్నాడు ప్రముఖ హీరో విశాల్. నాటి నుండి …
Read More »సినిమా రివ్యూ : ఒక్కడు మిగిలాడు
రివ్యూ : ఒక్కడు మిగిలాడు బ్యానర్ : పద్మజ ఫిల్మ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తారాగణం : మంచు మనోజ్, రెజీనా, అనిషా ఆంబ్రోస్, జెన్నీఫర్, సుహాసిని, మిలింద్ గునాజి తదితరులు కూర్పు : కార్తీక శ్రీనివాస్ కళ: పీఎస్ వర్మ సంగీతం : శివ నందిగామ ఛాయాగ్రహణం : వి.కోదండ రామరాజు నిర్మాతలు : ఎస్.ఎన్.రెడ్డి, లక్ష్మీకాంత్ స్క్రీన్ప్లే : గోపీ మోహన్ కథ, దర్శకత్వం : అజయ్ …
Read More »సాయి పల్లవి చేసిన పనికి సిగ్గుపడిన.. నాని..!
టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని మరో డిఫరెంట్ ఆండ్ యూత్ఫుల్ స్టోరీతో మరోసారి బాక్సాఫీస్ను కుమ్మేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పుటికే ఈ ఏడాదిలో నేనులోకల్, నిన్నుకోరి లాంటి సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుని జోరుమీద ఉన్న నాని.. తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన సాయిపల్లవితో కలిసి చేస్తున్న చిత్రం MCA (మిడిల్ క్లాస్ అబ్బాయి). డిసెంబర్ లో విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్ర ఫస్ట్ టీజర్ని చిత్ర …
Read More »14 తేదిన మేము సిద్ధం ..మీకు దమ్ముందా..మంత్రి హరీష్ సవాల్
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు గత కొద్దిరోజులుగా పలు విషయాలపై అర్ధవంతంగా చర్చ జరుగుతుంది తెల్సిందే .అందులో భాగంగా ఈ రోజు ప్రజా పంపిణీ వ్యవస్థ పై ప్రతిపక్ష పార్టీకి చెందిన సభ్యులు అనవసర ఆరోపణలు చేశారు .దీనికి సమాధానంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ప్రజాపంపిణి వ్యవస్థను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రజా పంపిణీ వ్యవస్థపై చర్చించాలనుకుంటే.. మీ …
Read More »మనోజ్ చిత్రానికి రేటింగ్ అడగొద్దన్న.. కత్తి మహేశ్
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు రెండవ తనయుడు మంచు మనోజ్ నటించిన తాజా చిత్రం ఒక్కడు మిగిలాడు ఈ శుక్రవారమే రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం విడుదలకు ముందు థియేటర్ల వివాదం తలెత్తగా.. టాలీవుడ్లో పెద్ద రచ్చే అయ్యింది. ఈ చిత్రం మొదటి షో పడ్డాక మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే ఈ చిత్రం పై సినీ విమర్శకుడు మహేష్ కత్తి స్పందన సినీ వర్గీయుల్లో హాట్ టాపిక్ అయ్యింది. …
Read More »