ప్రజాసంకల్పయాత్ర నాలుగో రోజు షెడ్యూల్ విడుదల అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం సాయంత్రం తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో యాత్ర షెడ్యూల్ను పోస్ట్ చేశారు. నాలుగో రోజు (గురువారం) వైఎస్ జగన్ …జమ్మలమడుగు నియోజకవర్గంలో 10.9 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. సర్వరాజుపేట, పెద్దనపాడు, వై.కోడూరు జంక్షన్లో భోజన విరామం, ఎర్రగుంట్ల, ప్రకాశ్ నగర్ కాలనీ మీదగా యాత్ర సాగుతుంది. ఎర్రగుంట్ల- …
Read More »ఆ స్టార్ డైరెక్టర్ అడిగాడు .నచ్చలేదు అందుకే నో చెప్పా ..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటు తన నటనతో అటు తన అందంతో సినిమా ప్రేక్షకులతో పాటుగా యువత మదిని పొలోమంటూ దోచేసిన కథానాయికలలో ఒకరు అనుపమ పరమేశ్వరన్ .ప్రేమమ్ .. అ ఆ .. శతమానం భవతి సినిమాలు ఆమె నటనకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాయి. లక్కీ హీరోయిన్ గా ఆమెకు పేరు తెచ్చిపెట్టాయి. అలాంటి అనుపమ పరమేశ్వరన్ ‘ఉన్నది ఒకటే జిందగీ’ తోను ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా లో …
Read More »జనసేన అధినేత పై దాసోజ్ శ్రావణ్ ప్రశంసలు -అందుకేనా ..?
ప్రముఖ స్టార్ హీరో ,పవర్ స్టార్ ,జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాల్లో విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నానని తెలంగాణ రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి దాసోజ్ శ్రావణ్ అన్నారు .ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ ‘తెలుగు పాపులర్ డాట్ కామ్’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘నాడు ప్రజారాజ్యం పార్టీ లాంచింగ్ కార్యక్రమం తిరుపతిలో జరిగింది. అప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని కళారూపాల ప్రదర్శన ఎలా …
Read More »కోదండరాంకు తెలంగాణ ద్రోహులు ముద్దయ్యారు..మంత్రి హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్ర అభివృద్దే ఎజెండాగా టీఆర్ఎస్ పని చేస్తోందని మంత్రి హరీశ్ తెలిపారు. కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో ఇవాళ టిఆర్ఎస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జితేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గుర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. …
Read More »రేవంత్ ఉత్తర ప్రగల్భాలు..
ముఖ్యమంత్రి కేసీఆర్కు దమ్ముంటే, నీవు తెలంగాణ బిడ్డవే అయితే కొడంగల్కు వచ్చి మీటింగ్ పెట్టు మా కార్యకర్తల దమ్మేంటో తెలుస్తుందని.. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కోస్గిలో బుధవారం కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేసీఆర్ చెంచా గుర్నాథ్ రెడ్డి గడీ మీద రెండు సార్లు జెండా ఎగరవేశామని అన్నారు. …
Read More »హైదరాబాద్ కోసం దక్షిణాదిలోనే విప్లవాత్మక నిర్ణయం తీసుకున్న మంత్రి కేటీఆర్
నగరంలో దశాబ్దాల క్రితం వేసిన మురికి నీళ్ల పైపులైన్లను మరమత్తు చేసేందుకు ఎలాంటి తవ్వకాలు అవసరంలేని ట్రెంచ్ లెస్ టెక్నాలజీ(సిఐపిపి)ని వినియోగిస్తున్నట్లు పురపాలన మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి కే. తారక రామారావు తెలిపారు. దక్షిణ భారతంలోనే మొదటిసారిగా సీఐపీపీ అనే ట్రెంచ్లెస్ టెక్నాలజీని వినియోగించి సెవరెజీ పైపుల పునరుద్దరణ పనులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. బుధవారం రోజున ఎన్టీఆర్ గార్డెన్ వద్ద ఈ టెక్నాలజీ ద్వారా చేపడుతున్న పనులను …
Read More »తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది . 1261 పారామెడికల్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. స్టాఫ్ నర్సు -1115 పోస్టులు, వైద్య విధాన పరిషత్లో స్టాఫ్ నర్స్ -81, ఫిజియోథెరపిస్టు -6, రేడియో గ్రాఫర్ – 35, పారా మెడికల్ ఆఫీసర్స్ -2, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ ఆఫీసర్ – 1, ఉమెన్స్ డిగ్రీ కాలేజీల్లో హెల్త్ సూపర్ వైజర్లు -21 పోస్టుల భర్తీకి …
Read More »ఒకవైపు జగన్ పాదయాత్ర.. మరోవైపు స్పీకర్తో వైసీపీ ఎమ్మెల్యేలు భేటీ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ పాదయాత్రను అట్టహాసంగా ప్రారంబించారు. ఇక జగన్ పాదయాత్రకి మూడురోజులుగా జనంలో వస్తున్న స్పందన చూసి టీడీపీ వర్గీయులకు మింగుగు పడడంలేదు. ఇక మరోవైపు ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ కోడెల శివప్రసాదరావును కలిశారు. ఇటీవల పార్టీ మారిన రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పై చర్య తీసుకోవాలని …
Read More »జగన్ పాదయాత్ర పై.. బొండా ఉమా సంచలన కామెంట్స్..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఇక మీడియాలో అయితే జగన్ పాదయాత్ర పై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇక జగన్ పాదయాత్ర పై వస్తున్న విశేష స్పందన చూసి చంద్రబాబు అండ్ బ్యాచ్ జగన్ పై విష ప్రచారం చేయడానికి పూనుకున్నారు. ఇప్పటికే టీడీపీ అనుకూల పచ్చ మీడియా ఆ కార్యక్రమాన్ని తమ తమ భుజాల పై వేసుకోగా.. …
Read More »ఎస్సీ వర్గీకరణ సాధించి తీరుతాం -పిడమర్తి రవి ..
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావలసిన అవసరం ఉంది అని ..మందకృష్ణ మాదిగకు చిత్తశుద్ధి ఉంటె కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలి ..దానికి మేము సహకరిస్తాము అని రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు .ఆయన హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు తమ టీఆర్ఎస్ సర్కారు కట్టుబడి ఉంది. అందుకే ఇప్పటికే అసెంబ్లీ లో తీర్మానం చేసి …
Read More »