Home / SLIDER (page 2183)

SLIDER

జ‌గ‌న్ పై దుర్వార్త‌లు.. మ‌రీ ఇంత దిగ‌జారాలా..?

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్రలో రెండో రోజు జగన్ ఇచ్చిన హామీకి ఓ వృద్ధురాలు షాక్‌కు గురికాగా, అక్కడున్న ప్రజలు అయోమయానికి లోనయ్యారంటూ చంద్ర‌బాబు అనుకూల ఎల్లో మీడియా వారు.. పుల్కా వార్త‌లు వాడ్చి వ‌డ్డిస్తున్నారు. అస‌లు విష‌యం ఏంటంటే జ‌గ‌న్ చేప‌ట్టిన పాద‌యాత్ర‌లో నిర్వ‌హించిన ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మంలో ఒక అవ్వ‌.. నాకు భర్త లేడు, పిల్లలు లేరు.. ఎవ్వరు లేరు,ఒంటరిదానిని …

Read More »

నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటుకు 6-10 వేలు ఇచ్చిన చంద్రబాబు ..

ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి విదితమే .ఆ తర్వాత కొన్నాళ్ళకు ఎమ్మెల్యే నాగిరెడ్డి అకాలమరణం పొందటంతో ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెల్సిందే . ఈ ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ తరపున పోటి చేసిన మాజీ మంత్రి …

Read More »

ఒక్కొక్క వైసీపీ ఎమ్మెల్యేకు 20 కోట్లు ఇచ్చిన చంద్రబాబు ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి మూడో రోజు ‘ప్రజాసంకల్పయాత్ర’ను నేలతిమ్మాయిపల్లి నుంచి ప్రారంభించారు.అందులో భాగంగా ఈ రోజు ఉదయం 8.40 గంటలకు ఆయన మూడో రోజు పాదయాత్ర మొదలుపెట్టారు. ఈ క్రమంలో జగన్ వెంట నడిచేందుకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారందరినీ పలకరిస్తూ ఆయన ముందుకు సాగారు. నేలతిమ్మాయిపల్లిలో జెండాను వైఎస్‌ జగన్‌ ఆవిష్కరించారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనల్లో …

Read More »

ప్యార‌డైజ్ లీక్స్‌.. చంద్ర‌బాబుకు టైమ్ ఇచ్చిన జ‌గ‌న్‌..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన‌ పాద‌యాత్ర గ్రాండ్‌గా స్టార్ట్ అయ్యింది. ఇదే క్ర‌మంలో జ‌గ‌న్ పాద‌యాత్ర‌ దిగ్విజ‌యంగా మూడో రోజుకు చేరుకుంది. ఇక మూడోరోజు పాద‌యాత్ర‌లో భాగంగా జ‌గ‌న్ ప్యార‌డైజ్ లీక్స్ పై స్పందించారు. తాను పాద‌యాత్ర స్టార్ట్ చేసిన రోజున కాంట్ర‌వ‌ర్సిటీలు సృష్టించ‌డానికి చంద్ర‌బాబు అనుకూల మీడియావారు రెండు రోజులు స‌మ‌యం వృధా చేశార‌ని.. ఆ టైమ్‌ ఏందో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను చూపించ‌డానికి …

Read More »

2019లో కాంగ్రెస్‌కు జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలే పునరావృత్తం

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రశంసలు వర్షం కురిపించారు .ఇవాళ శాసనసభ లో మైనార్టీల సంక్షేమంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఎమ్మెల్యే ఓవైసీ మాట్లాడారు. అనంతరం అయన మాట్లాడుతూ ..కేసీఆర్ దృష్టిలో ఏ కులమైనా.. ఏ మతమైనా సమానమే అని అక్బరుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. కేసీఆర్ అందరినీ సమానంగా చూస్తున్నారని కొనియాడారు. కేసీఆర్ స్థాయికి ముఖ్యమంత్రి పదవి చాలా చిన్నదని పేర్కొన్నారు. …

Read More »

ఒక్కడు మిగిలాడు చిత్రానికి.. ఆ ఒక్క‌టే మిగిలిందా..?

ఒక‌ సినిమాని తెర‌కెక్కించ‌డం కంటే.. ఆ సినిమాని రిలీజ్ చేయ‌డం అనేది ఒక‌ పెద్ద సమస్యగా మారిపోయింది. తీయడానికి పడే కష్టం కంటే కాస్త ఎక్కువగానే రిలీజ్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నిర్మాతలు. మొన్న‌టివ‌ర‌కు చిన్న సినిమాలకి ఎక్కువ‌గా ఇలాంటి స‌మ‌స్య ఎదుర‌య్యేది.. ఇప్పుడు మీడియం బడ్జెట్ సినిమాలకు కూడా ఈ సమస్యలు తప్పడం లేదు. తాజాగా మంచు మనోజ్ తాజా చిత్రమైన ఒక్కడు మిగిలాడుకి కూడా ఈ సమస్యలు …

Read More »

వైద్య రంగంపై విమర్శలు చేయడం సరికాదు..కేసీఆర్

ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్న వైద్య రంగాన్ని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని.. విమర్శలు చేయడం సరికాదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు .శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సీఎం మాట్లాడుతూ… గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల భయంకరమైన స్థితిలో కూరుకుపోయిన వైద్యారోగ్య శాఖకు జీవం పోశామని  కేసీఆర్ స్పష్టం చేశారు. ఇటీవలే ఓ పత్రికలో ఒక వార్త చూసినట్లు సీఎం చెప్పారు. ఓ ఆస్పత్రిలో బెడ్లు లేవు.. కిటికీకి స్లైన్ బాటిల్ కట్టి చికిత్స అందిస్తున్నట్లు ఆ …

Read More »

24 గంటల విద్యుత్ సరఫరాపై సీఎం కేసీఆర్ ప్రకటన ..

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ సరికొత్త రికార్డు సృష్టించిందనే సంతోషకరమైన విషయాన్ని, సగర్వరంగా ఈ సభ ద్వారా ప్రజలకు తెలియచేస్తున్నాను. దేశంలో మరెక్కడా లేని విధంగా, చరిత్రలో మొదటి సారిగా రాష్ట్రంలోని దాదాపు 23 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు గతరాత్రి నుంచి ప్రయోగాత్మకంగా 24 గంటల కరెంటు సరఫరా జరుగుతున్నది. దశాబ్దాల పాటు కరెంటు కష్టాలు అనుభవించిన …

Read More »

ఇండియ‌న్ సినిమా చ‌రిత్ర‌లో.. పేరు లిఖించుకున్న స్పైడ‌ర్‌..!

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు, త‌మిళ అగ్ర‌ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో సినిమా అంటే.. అది ఎన్నో రికార్డుల‌ను తిర‌గ‌రాస్తుంద‌ని ఆశించారు. అందుకు త‌గిన‌ట్టుగానే నిర్మాత‌లు ఆ సినిమా కోసం భారీగా ఖ‌ర్చుపెట్టారు. హీరో, ద‌ర్శ‌కుడి రెమ్యున‌రేష‌న్‌ల‌తో క‌లిపి ఆ సినిమా బ‌డ్జెట్ మొత్తం రూ.150 కోట్లు దాటింది. విడుద‌లైన మొద‌టి షో నుంచే ఫ్లాప్ టాక్ తెచ్చుకుని నిర్మాత‌ల‌కు భారీ న‌ష్టాలు మిగిల్చింది. త‌మిళంలో కాస్త ప‌ర్వాలేదనిపించింది. తెలుగులో మాత్రం డిజాస్ట‌ర్‌గా …

Read More »

నోట్ల రద్దుపై కేంద్రం తీరుపై దుమ్మెత్తి పోసిన కాంగ్రెస్ ..

దేశంలో నోట్ల రద్దు నిర్ణ‌యంతో దేశ ఆర్ధిక వ్య‌వ‌స్ధ‌ను దెబ్బ తీసింద‌ని.. దీన్ని వ‌ల్ల  దేశానికి పెద్ద‌గా ఉపయోగం లేకపోగా సామాన్య‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల నడ్డి విరిగిందనీ షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే సి.ప్రతాప్ రెడ్డీ,కాంగ్రేస్ నేతలు ఓబేదుల్లా కోత్వాల్,వెంకట్ రాంరెడ్డీ అన్నారు.నోట్ల రద్దు జరిగి ఏడాది గడుస్తున్న రోజును కాంగ్రేస్ బ్లాక్ డే గా పాటించింది.మహబూబ్ నగర్ లో ఆందోళన కార్యక్రమం చేపట్టారు.మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat