గత కొద్దిరోజులుగా జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు చాలా అర్ధవంతంగా జరుగుతున్నాయి .అందులో భాగంగా నిన్న సోమవారం శాసనమండలిలో మంత్రి కేటీరామారావు కాంగ్రెస్ ఎల్పీ నేత షబ్బీర్ అలీకి అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు .నిన్న మండలిలో షబ్బీర్ అలీ మాట్లాడుతూ “గతంలో ఇంటి నుండి అరగంటలో అసెంబ్లీకి వచ్చేవాళ్ళం . కానీ ఇప్పుడు గంటకుపైగా సమయం పడుతుంది .హైదరాబాద్ మహానగరంలో రోడ్లు అంత తీవ్రంగా దెబ్బ తిన్నాయి .ప్రజలు …
Read More »సభలో చర్చకు రాకుండా రచ్చకు రావడం ఏరకమైన నీతి..కేటీఆర్
అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఎనిమిదో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ మధుసూదనాచారి, శాసనమండలిని చైర్మన్ స్వామిగౌడ్ ప్రారంభించారు. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు కలిసి ఉద్యోగాల కల్పనపై చర్చకు చేపట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్లో తాగునీటి సరఫరాపై ఉన్న ప్రశ్నను బీజేపీ వాయిదా వేసుకోవడం సరికాదన్నారు. …
Read More »జగన్ పాదయాత్ర.. తొలిరోజు ఎంత నడిచారంటే..?
వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ప్రారంభమైంది. ఇడుపులపాయలో వైఎస్ సమాధికి నివాళులర్పించిన జగన్ ప్రజాసంకల్ప యాత్రను ప్రారంభించారు. ఇడుపులపాయలో ప్రారంభమైన జగన్ యాత్ర ఇచ్ఛాపురం వరకూ దాదాపు మూడు వేల కిలోమీటర్ల మేరకు సాగనుంది. ఇక తొలిరోజు ఈ జగన్ పాదయాత్రకి ప్రజల నుండి విశేష స్పందన వచ్చింది. ఇప్పటికే ఆయన దీక్షలు, ఓదార్పు యాత్రలతో జనాల్లో విస్తృతంగా పర్యటించారు. అయితే తొలిరోజు జగన్ పాదయాత్ర ఎన్ని కిలోమీటర్లు సాగిందో …
Read More »జగన్ పాదయాత్రను చూసి భయపడిన చంద్రబాబు ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్నటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నూట ఇరవై ఐదు నియోజక వర్గాల్లో దాదాపు మూడు వేల కిలోమీటర్ల మేరకు పాదయాత్ర నిర్వహించడానికి సిద్ధమైన సంగతి తెల్సిందే .అందులో భాగంగా నిన్న వైఎస్సార్ కడప జిల్లాలో ఇడుపుల పాయలో వైఎస్ ఘాటు నుండి మొదలెట్టిన పాదయాత్ర తొలిరోజు తొమ్మిది కిలోమీటర్లు దూరం నడిచారు . జగన్ పాదయాత్రపై …
Read More »జాతరలో పూలచొక్కాతో ఉన్న హీరో ఎవరో తెలుసా..?
మెగాస్టార్ తనయుడు రామ్చరణ్.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం రంగస్థలం 1985. ఈ సినిమాలో చెర్రీకి జోడీగా సమంతా నటిస్తోంది. అనసూయ కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తుంది. పల్లెటూరి నేపధ్యంలో తెరకెక్కుతున్న చిత్రమిది. 1985లో పల్లెటూరు వాతావరణం ఎలా ఉండేదో ఈ సినిమాతో చూపించబోతున్నాడు సుకుమార్. తాజాగా రంగస్థలం సినిమా సెట్కు సంబంధించిన ఓ ఫొటోను మైత్రీ మూవీమేకర్స్ అభిమానులతో పంచుకుంది. రంగస్థలం జాతర అంటూ …
Read More »రేవంత్ బాహుబలి కల..బక్రా చేసేసిన జానారెడ్డి
తెలంగాణలో అల్లకల్లోలం అయిపోయిన తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా హల్ చల్ చేసి సునామీ సృష్టించాలని ఆకాంక్షించిన టీడీపీ మాజీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఆదిలోనే చుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చేరికలకు ముందు హామీ ఇచ్చినట్లు పదవి కట్టబెట్టకపోగా…మరోవైపు ఆయన గాలి తీసేసేలా..కాంగ్రెస్ సీనియర్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా సీఎల్పీ నేత జానారెడ్డి రేవంత్ కలలను చిదిమేసేశారు. కాంగ్రెస్ పార్టీలోకి …
Read More »దేశానికి, రాష్ట్రానికి పట్టిన శని కాంగ్రెస్..మంత్రి కేటీఆర్
ఈ దేశానికి, రాష్ట్రానికి పట్టిన శని కాంగ్రెస్ పార్టీ అని రాష్ట్ర మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఫ్లోరైడ్ తో నల్గొండ జిల్లాలో లక్షల మంది బాధ పడుతుంటే కాంగ్రెస్ నేతలు పట్టించుకోలేదని కానీ ఇప్పుడు కపట ప్రేమను చాటుతున్నారని మండిపడ్డారు. నల్గొండ జిల్లా టీడీపీ నేతలు కంచర్ల భూపాల్ రెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డితో పాటు పలువురు నాయకులు, ప్రజా ప్రతినిధులు టీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా హైదరాబాద్ లోని తెలంగాణ …
Read More »టీఆర్ఎస్ను నాడు చులకన చేసినోళ్లే…నేడు కీర్తిస్తున్నారు..మంత్రి ఈటల
తెలంగాణ వస్తే పరిపాలించుకోవటం చేతకాదు అని హేళన చేసినవారే…ఇవ్వాళ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ప్రశంసిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీని చులకన చేసిన పార్టీలు… నాయకులు ఇప్పుడు తమ పాలనను ప్రశంసిస్తున్నారని వివరించారు. నల్లగొండ జిల్లా టీడీపీ నేతలు కంచర్ల భూపాల్రెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డితోపాటు ఎంపీటీసీలు, సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా …
Read More »శవరాజకీయాలు కాదు..ఉత్తమ్ 2009 ఎస్సీ మరణాలపై స్పందించు..ఓదెలు
ఎమ్మార్పీఎస్ ఆందోళనలో మహిళా కార్యకర్త మరణించడంపై ప్రభుత్వ విప్ నల్లల ఓదెలు విచారం వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ విపక్షాలు శవరాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. ఈరోజు జరిగిన సంఘటనలో ఎమ్మార్పీఎస్ కార్యకర్త మృతి పట్ల సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారని తెలిపారు. వారి కుటుంబానికి నిండు అసెంబ్లీ సాక్షిగా 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారని విప్ ఓదెలు తెలిపారు. వారి కుటుంబంలో ఒక్కరి …
Read More »భాగమతి ఫస్ట్ లుక్ విడుదల ..
భారీ ప్రాజెక్టు బాహుబలి తర్వాత అనుష్క నటిస్తోన్న లేటెస్ట్ మూవీ భాగమతి. ఫిల్ల జమీందార్ ఫేం జి అశోక్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజైంది. ఇవాళ స్వీటీ అనుష్క బర్త్ డే సందర్భంగా చిత్రయూనిట్ భాగమతి ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసింది. పోస్టర్ ను చూస్తుంటే అనుష్క బాహుబలి సినిమాలో పోషించిన దేవసేన పాత్రను మరిపించేలా ఉన్నట్లుగా అనిపిస్తోంది.అనుష్క లీడ్ రోల్ పోషిస్తున్న ఈ …
Read More »