Home / SLIDER (page 2202)

SLIDER

టీడీపీలోకి వైఎస్ ఆప్తుడు ..

అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆప్తుడు గా పేరు తెచ్చుకున్న కూచిపూడి సాంబశివరావు ,విజయ దంపతులు రాష్ట్ర అధికార పార్టీ అయిన టీడీపీలో చేరుతున్నారు అని వార్తలు వస్తున్నాయి .అందులో భాగంగా రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబు, టీడీపీ పార్టీకి చెందిన ఎంపీ రాయపాటి సాంబశివరావులు వీరిద్దరితో చర్చలు జరుపుతూ టీడీపీలో చేరేందుకు ఒప్పించారని టాక్ . దీంతో టీడీపీ పార్టీ …

Read More »

రేవంత్ కు ప్రధాన అనుచరుడు బిగ్ షాక్ ..!

తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మాజీ నేత రేవంత్ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరేసమయంలో ఆయనతో పాటుగా టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు సీతక్క ,వేం నరేందర్ రెడ్డి తదితర దాదాపు ఇరవై ముప్పై మంది నేతలు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగతి విదితమే . ఈ క్రమంలో కోడంగల్ నియోజక వర్గ టీడీపీ నుండి కాంగ్రెస్ లో చేరినవారు మరల టీడీపీ …

Read More »

నేను ఆ కులంలో పుట్టక‌పోతే.. పృధ్వీ సంచ‌ల‌నం..?

తెలుగు సినిమా క‌మెడియ‌న్ల‌లో ప్ర‌స్తుతం ఫామ్‌లో ఉన్నవారిలో పృథ్వీ ఒక‌రు. థ‌ర్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అంటూ పృథ్వీ చెప్పే డైలాగ్స్ ప్రేక్ష‌కుల్లో నాటుకు పోయాయి. ఇక సినిమాలో ఆయన కనిపిస్తే ఏ డైలాగు చెప్పకుండానే మనకి నవ్వొస్తుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మొదలు అయ్యి, విలన్ గా మరి చివరికి కమీడియన్‌గా సెట్ అయిన పృథ్వీ రీసెంట్‌గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఓసీ కులం …

Read More »

మెహ్రీన్ పెదాల‌ను అలా కొరికేశాడేంటి..?

మెగా మేన‌ళ్ళుడు సాయిధరమ్ తేజ్ ముద్దుల వర్షం కురిపిస్తుంటే.. ఆ మెగా లిప్ కిస్‌ను తన్మయత్వంతో ఆస్వాదిస్తోంది టాలీవుడ్ హాటెస్ట్ బ్యూటీ మెహ్రీన్. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ బి.వి.ఎస్.రవి దర్శకత్వంలో జవాన్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. డిసెంబర్ మొద‌టి వారంలో విడుదలకు రెడీ అయిన ఈ చిత్ర టైటిల్ సాంగ్‌ను ఇటీవల విడుదల చేయగా తాజాగా బుగ్గంచున అనే రొమాంటిక్ సాంగ్‌ను విడుదల చేసింది చిత్ర …

Read More »

అప్పుల బాధ తట్టుకోలేక ఏపీ సచివాలయం ముందు రైతు ఆత్మహత్య ..!

ఏపీలో గత మూడున్నర ఏండ్లుగా టీడీపీ సర్కారు గత సార్వత్రిక ఎన్నికల్లో కురిపించిన ఆరు వందల ఎన్నికల హామీలలో ఏ ఒక్క హమీను నెరవేర్చకుండా సుమారు మూడు లక్షల కోట్ల అవినీతి అక్రమాలకు పాల్పడుతుంది అని రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ శ్రేణులు చేస్తోన్న ప్రధాన ఆరోపణ .దీనిపై ఏకంగా ఇటీవల జరిగిన ఆ పార్టీ ప్లీనరీ సందర్భంగా బాబు పేరిట కరప్షన్ కింగ్ అని వైసీపీ అధినేత …

Read More »

కేసీఆర్ సీఎం కావడం తెలంగాణ ప్రజల అదృష్టం..కొండా సురేఖ

నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం మన అదృష్టం అని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు .శాసనసభలో కేసీఆర్ కిట్లపై లఘు చర్చ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడారు. ప్రతిష్టాత్మక పథకాలతో ప్రజల్లో సీఎం కేసీఆర్ విలువలు పెంచుతున్నారని తెలిపారు.కేసీఆర్ కిట్.. పేదల జీవితాల్లో వెలుగులు నింపే పథకమని ఈ సందర్భంగా అన్నారు . కేసీఆర్ కిట్లు ప్రజల్లో బాగా ఆదరణ పొందుతున్నాయని చెప్పారు. …

Read More »

గరుడ వేగ పైరసీ.. రాజ‌శేఖ‌ర్ హ్యాండ్‌..?

టాలీవుడ్ హీరో డాక్ట‌ర్ రాజశేఖ‌ర్ న‌టించిన తాజా చిత్రం గ‌రుడ‌వేగ ఈ శుక్ర‌వారమే ప్ర‌క్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ప్ర‌వీణ్ స‌త్తార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం పై భారీ అంచ‌నాలే ఉన్నాయి. రాజ శేఖర్ చాలా గ్యాప్ తర్వాత హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం మొద‌టి షోకి పాజిటీవ్ టాక్స్ వ‌చ్చాయి. ఈ చిత్రతో రాజశేఖర్ మళ్ళీ ఫాంలోకి వ‌చ్చాడ‌ని స‌ర్వ‌త్రా చ‌ర్చించుకుంటున్నారు. అయితే ఈ మూవీ విడుదలకు ముందు …

Read More »

బిగ్ బాస్‌తో ఒక్క‌సారిగా సీన్ మారిపోయింది..!

తెలుగు బుల్లితెర పై అనూహ్యంగా దూసుకొచ్చిన బిగ్ బాస్ షోతో రాత్రికి రాత్రే చాలా మంది సెల‌బ్ర‌టీలు అయిపోయారు. ఆ షోలో పార్టీశీపేట్ చేసినవాళ్ళందరూ ఇప్పుడు బిగ్ బాస్ షోకి వెళ్లడానికి ముందు, వెళ్ళిన తర్వాత అని తమ కెరీర్ లను బేరీజు వేసుకొంటున్నారు. అందుకు కారణం వారి కెరీర్ గ్రాఫ్, పాపులారిటీలో విపరీతమైన మార్పులు చోటు చేసుకోవడమే. అందుకు తాజా ఉదాహరణ శివబాలాజీ.. కొన్నాళ్ళ ముందు క్యారెక్టర్ రోల్స్ …

Read More »

జగన్ పాదయాత్ర.. భ‌గ్నం చేయ‌డానికి భారీ కుట్ర..?

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత త‌న తండ్రి దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి బాట‌లో న‌డ‌వ‌నున్నారు. అందులో భాగంగానే ఏపీలో న‌వంబ‌ర్ 6న జ‌గ‌న్‌ పాద‌యాత్ర ప్రారంభించ‌నున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఎలాగైనా జగన్ పాదయాత్రను భగ్నం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందా.. అంటే అవుననే అంటున్నాయి వైసీపీ వర్గాలు. జ‌గ‌న్ ఆరునెలలపాటు 13 జిల్లాలలో ప్రజాక్షేత్రంలో పర్యటనకు సిద్ధం కావడంతో టీడీపీలో గుబులు రేగుతుంది. దాంతో …

Read More »

పుజారా డజనేశాడు …

టీమ్‌ఇండియా స్టార్ ఆటగాడు చతేశ్వర్‌ పుజారా తనకే సాధ్యమైన అరుదైన రికార్డును బద్దలుకొట్టాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో అత్యధిక ద్విశతకాలు సాధించిన టీంఇండియా క్రికెటర్‌గా విజయ్‌ మర్చంట్‌ పేరిటున్న రికార్డును పూజారా తిరగరాశాడు. జార్ఖండ్‌తో మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీ బాదిన అతడు కెరీర్లో 12వ ద్విశతకాన్ని నమోదు చేశాడు. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న దిగ్గజ క్రికెటర్‌ విజయ్‌ మర్చంట్‌ (11)ను రెండో స్థానానికి పరిమితం చేశాడు. స్టార్ ఆటగాళ్ళు సునీల్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat