తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లోని రామాంతపూర్ లోని నారాయణ కళాశాల వైస్ ప్రిన్సిపల్ నవీన్, పాఠశాల ప్రిన్సిపల్ సరితా అగర్వాల్ మధ్య జరిగిన సంభాషణగా చెబుతున్న ఆడియో టేపులు నిన్న బుధవారం నాడువెలుగులోకి వచ్చాయి . తాజాగా ఈ ఆడియో టేపులు పోలీస్స్టేషన్కు చేరాయి. ఈ టేపుల్లో ఒక కళాశాలలో ప్రిన్సిపల్గా పనిచేస్తూ, ఏడాది కిందట ఆత్మహత్య చేసుకున్న శ్రీలత ఉదంతం గురించి చర్చించారు. ఆమె అనుమానాస్పద మృతిని …
Read More »స్పీకర్ వద్ద తలసాని రాజీనామా లేఖ ..?
తెలంగాణ తెలుగుదేశం పార్టీ మాజీ నేత ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ తరపున గత సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి విదితమే .ఈ సందర్భంగా ఇటీవల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇటు పార్టీ పదవులకు అటు ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మాట్ లోనే రాజీనామా చేసి లేఖ సమర్పించాను అని మీడియాకు తెల్పిన విషయం …
Read More »నేడు తిరుమలకు వైఎస్ జగన్..
ఏపీలోని లక్షలాది మంది పేద, మధ్యతరగతి ప్రజానీకాన్ని ప్రత్యక్షంగా కలుసుకుని వారి సమస్యల పరిష్కారానికి అవసరమైన పూర్తి భరోసా కల్పించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు , ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధమయ్యారు. ఈ నేపధ్యంలో ఈనెల 6 నుంచి ప్రజాసంకల్ప యాత్రను ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆశీస్సుల కోసం ఇవాళ రాత్రి తిరుమల వెళ్లనున్నారు . శనివారం ఉదయం నైవేద్య విరామ …
Read More »కారు ఎక్కనున్న కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి …
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్ వలసలు .అందులో భాగంగా టీటీడీపీ పార్టీ మాజీ నేత ,కోడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనుముల రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి విదితమే .తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి ఒకరు ప్రస్తుతం అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ వైపు చూస్తున్నారు అని వార్తలు వస్తోన్నాయి .అందులో భాగంగా ఇటీవల …
Read More »జగన్ ను కల్సిన లగడపాటి -అందుకేనా ..?
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గత మూడున్నర ఏండ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుండి ఆదరణ పెరుగుతోందని కొద్ది రోజుల క్రితం మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ విలేకర్ల ముందు వెల్లడించి కలకలం రేపిన సంగతి విదితమే . ఈ సందర్భంగా లగడపాటి రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో జగన్ తిరుగులేని స్థానంలో ఉన్నారని చెప్పిన జోస్యం అప్పట్లో తెగ హల్ చల్ చేసింది. …
Read More »స్కాం స్టార్ రేవంతేనా ..?
తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీ రామారావు సమక్షంలో కోడంగల్ నియోజక వర్గానికి చెందిన దాదాపు పదమూడు వందల మంది టీడీపీ ,కాంగ్రెస్ నేతలు ,కార్యకర్తలు నిన్న హైదరాబాద్ లోని టీఆర్ఎస్ భవన్ లో గులాబీ గూటికి చేరిన సంగతి విదితమే .ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ దేశంలోనే పలు కుంభకోణాలకు పాల్పడిన కుంభ కోణాల కాంగ్రెస్లోకి దేశ స్థాయిలో కోడంగల్ ప్రజల పరువు తీసిన ఓటుకు నోటు …
Read More »ప్రగతి ఆంటీ హీరోయిన్ ఎలా అయ్యిందో తెలిస్తే..!
కోలీవుడ్లో హీరోయిన్గా కొన్ని చిత్రాల్లో నటించిన నటి ప్రగతి.. ఆ తర్వాత టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటిస్తూ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. తెలుగులో యంగ్ హీరో, హీరోయిన్లకు అమ్మగా, అత్తగా ఎక్కువ పాత్రలు చేశారు ప్రగతి. అయితే టీనేజ్లో ఉండగా తనకి హీరోయిన్ ఛాన్స్ ఎలా వచ్చిందనే విషయాలను ప్రగతి ఆంటీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ప్రముఖ దర్శకుడు మణిరంత్రం చిత్రం రోజా చిత్రం విడుదల అయిన రోజుల్లో …
Read More »రామ్ గోపాల్ వర్మకి షాక్ ఇచ్చిన నాగార్జున..!
టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున నటుడు కంటే ముందు వ్యాపారవేత్త. ఆయన ఏం చేసిన అందులో బిజినెస్ యాంగిల్ ఉటుంది. చాల కమర్షియల్గా ఆలోచిస్తారు. చిత్రాల నిర్మాణంలోనూ ఆయన అదే పంధాని కొనసాగిస్తున్నారు. దాదాపుగా ఆయన నష్టపోయిన సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి. మరోసారి సేఫ్ గేమ్ ఆడుతున్నారు నాగార్జున. శివ వచ్చిన 28ఏళ్ల తర్వాత వర్మ- నాగార్జున కాంబినేషన్ లో ఓ సినిమా రానుంది. ఈ సినిమాను నాగార్జున …
Read More »జూనియర్ గొప్పతనం మరోసారి..!
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నుండి వచ్చిన తాజా చిత్రం జై లవ కుశ బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఇక తారక్ నంటించే తాజా చిత్రానిక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేయనున్నారు. ఆ ప్రాజెక్ట్కు సంబంధించి కొబ్బరికాయ కూడా కొట్టేశారు. అయితే ఈ సినిమా గురించి ఇప్పుడొక వార్త నెట్లో హల్చల్ చేస్తోంది. అసలు విషయం ఏంటంటే ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ తన రెమ్యునేషన్ ని …
Read More »టాప్ గేర్లో దూసుకుపోనున్న వైసీపీ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర నుంచి గేరు మార్చి మరింత స్పీడ్ పెంచేందుకు వ్యూహం సిద్ధం చేశారు ఆ పార్టీ వ్యూహకర్తలు. నవంబర్ 6 నుంచి జగన్ జనంలోకి పాదయాత్రగా వెళతారు. ఆ తరువాత నవంబర్ 11 నుంచి ప్రతి నియోజకవర్గంలో క్యాడర్ అంతా రచ్చబండా, పల్లెనిద్ర కార్యక్రమాలు కొనసాగిస్తూ ప్రజల్లో ఉండాలి. ఇలా ఆరునెలలపాటు అధినేత తో పాటు క్యాడర్ కష్టపడాలి. ఇది ప్రస్తుతం …
Read More »