తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ నియోజక వర్గ టీడీపీ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి ఇటు టీడీపీ పార్టీకి అటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్న సంగతి విదితమే . అంతకుముందు రేవంత్ ఏపీలో టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం తను …
Read More »కోహ్లీ కొంప మునిగేనా..?
మూడు ట్వంటీ 20ల సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్తో ఫిరోజ్ షా కోట్ల మైదానంలో బుధవారం జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా 53 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా టీ 20 ఫార్మాట్ లో కివీస్ పై తొలి విజయాన్ని అందుకున్న భారత్ 10 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. అయితే ఆ మ్యాచ్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ కొంపముంచాడు అదేంటి భారత్ ఈ మ్యాచ్లో …
Read More »కేటీఆర్ ను బుక్ చేయబోయి అడ్డంగా దొరికిన రేవంత్ ..
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పంచాయితీ ,మున్సిపల్ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సమక్షంలో నిన్న కోడంగల్ నియోజక వర్గానికి చెందిన దాదాపు పదమూడు వందల మంది టీడీపీ ,కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ,కార్యకర్తలు టీఆర్ఎస్ భవన్ లో టీఆర్ఎస్ గూటికి చేరారు .ఈ సందర్భంగా మంత్రి కేటీ రామారావు మాట్లాడుతూ స్వాతంత్రం అనంతరం పలు కుంభకోణాలకు పాల్పడిన కుంభ కోణాల కాంగ్రెస్లోకి దేశ స్థాయిలో తెలంగాణ ముఖ్యంగా కోడంగల్ …
Read More »పర్యాటక రంగంలో రాష్ర్టాన్ని నెంబర్ వన్గా తీర్చిదిద్దుతా౦
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా పర్యాటకంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఈటల రాజేందర్ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ.. పర్యాటక రంగంలో రాష్ర్టాన్ని నెంబర్ వన్గా తీర్చిదిద్దుతామన్నారు. పర్యాటక రంగం అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఉపాధి అవకాశాలు పెరిగాయని తెలిపారు. రూ. 140 కోట్లతో మహబూబ్నగర్ జిల్లాలో టూరిజం అభివృద్ధి చేపట్టినట్లు చెప్పారు. స్వదేశీ దర్శన్ కింద తెలంగాణ రాష్ట్రం మూడు ప్రాజెక్టులు దక్కించుకున్నట్లు తెలిపారు. విదేశీ …
Read More »ప్రతి మండలంలో మూడు ఆధార్ కేంద్రాలు.. కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మండలంలో మూడు ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేస్తమని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇవాళ మండలి సమావేశాల్లో భాగంగా ఇంటర్నెట్ బ్రాండ్ బ్యాండ్ సేవలు, నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీపై జరిగిన చర్చపై మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ఇంటర్నెట్ బ్రాడ్ బ్యాండ్ సేవల్ని విస్తరిస్తున్నట్లు తెలిపారు. దేశంలోనే ఇంటింటికి ఇంటర్నెట్ సేవలు వినూత్న కార్యక్రమన్నారు. వైద్యం, ఆరోగ్యం, విద్యకు ఇంటర్నెట్ సేవలు చాలా …
Read More »చంద్రబాబును టార్గెట్ చేస్తూ.. ఢిల్లీ పెద్దలకు చిన్నమ్మ లేఖ..?
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి పురందేశ్వరి లేఖ రాశారు. ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని పునః పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత కాంట్రాక్టర్ ట్రాన్స్ ట్రాయ్ 14% తక్కువ కోట్ చేసి కాంట్రాక్టు దక్కించుకుందని… అంత తక్కువకు ప్రాజెక్టు పూర్తిచేయడం అసంభవమని లేఖలో పేర్కొన్నారు. ఆ కంపెనీకి ఉన్న అనుభవం, సమర్ధత లోటు తెలిసి కూడా రాష్ట్రప్రభుత్వం 3సంవత్సరాల విలువైన సమయం వృధా చేసిందని విమర్శించారు. కేంద్రం అన్ని …
Read More »రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన తలసాని
కోడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరిన రేవంత్ రెడ్డి వ్యవహారంపై రాష్ట సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శాసన సభ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఇవాళ అసెంబ్లీకి వచ్చిన తలసాని.. మీడియాతో చిట్చాట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ గురించి స్పందించాల్సిన అవసరం లేదంటూనే రేవంత్ రాజీనామాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రాజీనామా లేఖ ఇప్పటివరకు స్పీకర్కు …
Read More »చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చంద్రబాబు ..
తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఉన్న ప్రధానమైన నేతల్లో ఒకరైన అనుముల రేవంత్ రెడ్డి, ఎనిమిది మంది జిల్లాల అధ్యక్షులు, మరో 20 మంది వరకూ నేతలతో కలసి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన తరువాత ఏర్పడ్డ పరిస్థితులను సమీక్షించేందుకు ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నేడు హైదరాబాద్ కు రానున్నారు. అందుబాటులో ఉన్న టీడీపీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం జరిపి, తాజా పరిస్థితులను ఆయన …
Read More »ఆ సిట్టింగ్ 55 మంది ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో సీట్లు లేవు అని తేల్చేసిన బాబు ..
ఏపీలో అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పలు జిల్లాల నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు .ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న ఇంటింటికీ తెలుగుదేశం అనే కార్యక్రమం సక్రమంగా జరగని నియోజకవర్గంలో కొత్త నాయకత్వాన్ని చూస్తారంటూ ఆయా నియోజక వర్గాలకు చెందిన నేతలను గట్టిగా హెచ్చరించారు. రాష్ట్రంలో రాజధాని ప్రాంతంలోని తన నివాసం నుంచి …
Read More »ఎన్టీఆర్ రెండవ భ్యార్య.. లక్ష్మీ పార్వతి కాదా..?
తెలుగు సంచలనం విశ్వవిఖ్యాత.. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గురించి తెలియని తెలుగు వారు ఉంటారంటే అది అతిశయోక్తి అవుతుందేమో.. ఆయన సినిమాల్లోనే కాకుండా.. రాజకీయాల్లో కూడా ఒక సంచలనమే అని చెప్పొచ్చు. అయితే తాజాగా ఆయనకు సంబంధించి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఎన్టీఆర్ సినిమాల్లోకి రాకముందే బసవతారకం గారిని పెళ్లి చేసుకున్నారు, ఆవిడా మృతి చెందిన తర్వాత లక్ష్మి పార్వతిని …
Read More »