ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి ఈ రోజు చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్రంలో ప్రత్తిపాడు మండలంలో పత్తిపంటను పరిశీలించేందుకు వెళ్ళిన మంత్రిని రైతులు నిలదీశారు. ఈ క్రమంలో ప్రత్తిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెం, కోయవారిపాలెం గ్రామాల్లో గులాబీ బారిన పడి పత్తి పంటలు నాశనమైపోతున్నాయి. దీంతో మంత్రి సోమిరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు, వ్యవసాయాధికారులు కలిసి పత్తిపంటను ఈ రోజు గురువారం ఉదయం పరిశీలించారు. …
Read More »ఏపీ టీడీపీకి రాజధాని ప్రాంతంలో గట్టి ఝలక్ -మూకుమ్మడిగా రాజీనామాలు ..
ఏపీ అధికార పార్టీ టీడీపీ కి రాజధాని ప్రాంతంలోని గట్టి ఎదురుదెబ్బ తగిలింది .ఈ క్రమంలో రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో కొద్ది నెలలుగా మాచర్ల మున్సిపల్ పాలకవర్గంలోని టిడిపి కౌన్సిలర్ల మధ్య నడుస్తున్న విభేదాలు తాజాగా తారాస్థాయికి చేరాయి. చైర్పర్సన్ నెల్లూరు మంగమ్మకు వ్యతిరేకంగా వైస్ చైర్పర్సన్ సహా 10 మంది టిడిపి కౌన్సిలర్లు నిన్న బుధవారం రాజీనామా చేశారు. ఈ మేరకు పత్రాలను టీడీపీ నియోజకర్గ ఇన్చార్జి కొమ్మారెడ్డి …
Read More »ఆ డైరెక్టర్కి.. చెర్రి వార్ణింగ్ ఇచ్చాడా..?
తెలుగు సినీ వర్గీయుల్లో ఓ వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఆ న్యూస్ ఏమిటంటే దర్శకుడు సుకుమార్ డైరెక్షన్ లో రామ్ చరణ్ రంగస్థలం 1985 చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రం మొదలు పెట్టుకుని నెలలు గడుస్తున్నా ఈ సినిమా షూటింగ్ మాత్రం ఒక కొలిక్కి రాలేదు. ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న సమంత సీన్స్ అన్ని షూట్ చేసినా.. మిగతా చాలా షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. …
Read More »ఎమ్మెల్యేలపై సెటైర్లు వేస్తూ ఇజ్జత్ తీసిన చంద్రబాబు…
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిన్న బుధవారం ఆ పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు,ఎంపీలు ,నేతలు ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తున్నారన్న విషయమై సమీక్షించి.తను కొన్ని విశ్వసనీయ వర్గాల ద్వారా సేకరించిన రిపోర్టు గురించి ప్రస్తావిస్తూ ఒక్కొక్క ఎమ్మెల్యేపై సెటైర్లు వేస్తూ వారికి చురకలు అంటించారు …
Read More »మెగాస్టార్ వస్తే ఏ రేంజ్లో ఉంటుందో..?
మెగా స్టార్ చిరంజీవి.. యాంగ్రీ యంగ్మాన్ రాజశేఖర్ల మధ్య విబేధాలు గతంలో తారస్థాయిలో ఉండేవని అందరికీ తెలిసిందే. అయితే తాజాగా రాజశేఖర్ స్వయంగా తన పిఎస్వీ గరుగవేగ చిత్రం ప్రీమియర్ షో చూసేందుకు చిరంజీవిని ఆహ్వానించటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. చిరంజీవి సినిమా చూడటానికి వస్తే వీళ్ల మధ్య మళ్లీ స్నేహబంధం మళ్లీ మొదలైనట్లే అనే అని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. హీరో రాజశేఖర్ నటించిన చిత్రం …
Read More »మిథాలీ రాజ్ గ్లామరస్ ఎటాక్..!
ఇండియన్ వుమెన్స్ క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ గతంలో ఒకసారి ఫ్రెండ్స్తో సరదాగా దిగిన ఓ పర్సనల్ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెటిజన్ల నుండి మిశ్రమ స్పందన వచ్చిన విషయం తెలిసిందే. మహిళా క్రికెట్లో ఆమె ఓ సంచలనం.. ఆమెను క్రికెటర్గా ఆరాధించేవారు కోట్లాది మంది వున్నారు. తృటిలో ప్రపంచ కప్ మిస్సయ్యిందిగానీ, లేకపోతే మిథాలీ రాజ్ ఇప్పటి ఫాలోయింగ్కి పదింతల ఫాలోయింగ్ సంపాదించుకుని వుండేదనే విషయం …
Read More »జగన్ కు పొంచి ఉన్న ప్రమాదం ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల ఆరో తారీఖున నుండి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నూట ఇరవై ఐదు నియోజక వర్గాల్లో ,మూడు వేల కిలోమీటర్ల దూరం పాదయాత్ర నిర్వహించనున్న సంగతి విదితమే .నిన్న బుధవారం ఏపీలో జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జగన్ పాదయాత్రను ప్రస్తావిస్తూ జగన్ …
Read More »కేసీఆర్ శంకుస్థాపన చేస్తే ఆత్మహత్య చేసుకుంటా..వీహెచ్
కొత్త సచివాలయం కట్టాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం పై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మండిపడింది. కొత్త సచివాలయానికి శంకుస్థాపన చేస్తే నేను ఆత్మహత్య చేసుకుంటానని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు తీవ్రంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.కొత్త సచివాలయ నిర్మాణ అంశంపై బుధవారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై వీహెచ్ స్పందించారు. కేసీఆర్ మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని దిగమింగాలనుకుంటున్నాడని ఆరోపించారు. కేసీఆర్ దోపిడీని, ప్రజల డబ్బును దుర్వినియోగం చేయడాన్ని …
Read More »నిండు సభలో నవ్వుల పాలైన సీఎల్పీ నేత జానారెడ్డి..
జానారెడ్డి అంటే టక్కున గుర్తుకు వచ్చేది తెలంగాణ రాష్ట్రం నుండి అత్యంత సీనియర్ నాయకులు .ఈ ప్రాంతం నుండి అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన సీనియర్ మాజీ మంత్రి .అంతటి రాజకీయ అనుభవం ఉన్న ప్రస్తుత సీఎల్పీ నేత జానారెడ్డి నిన్న బుధవారం శాససభలో జరుగుతున్న వ్యవసాయం పై చర్చలో నవ్వులు పాలైయ్యారు .గత కొద్ది రోజులుగా జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో భాగంగా నిన్న బుధవారం వ్యవసాయం మీద చర్చ …
Read More »“శివ” కాంబినేషన్ రిపీట్ కన్ఫాం.. నాగ్ క్యారెక్టర్ ఏంటంటే..!
రామ్ గోపాల్ వర్మ-నాగార్జున కాంబినేషన్లో వచ్చిన శివ మూవీ తెలుగు సినీ చరిత్రలో ఇప్పటికీ ఓ సంచలనమే. అయితే మళ్లీ ఇన్నేళ్ల తరువాత ఈ క్రేజీ కాంబినేషన్ రిపీట్ కానుంది. ఇటీవల రాజుగారి గది 2 మూవీ ప్రమోషన్స్లో త్వరలో ఆర్జీవీతో మూవీ చేస్తున్నట్లు ప్రకటించిన నాగార్జున ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడు. నవంబర్ 20 నుండి ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు వర్మ ఆఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేశాడు దాదుపు 25ఏళ్ల …
Read More »