Home / SLIDER (page 2208)

SLIDER

మిడ్‌మానేరు ప్రాజెక్టు తెలంగాణకు గుండెకాయలాంటిది..హరీష్

ఇవాళ ఐదో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టారు. సమావేశాల్లో భాగంగా శాసనసభలో మిడ్‌మానేరు ప్రాజెక్ట్‌పై చర్చ జరిగింది. మిడ్ మానేరుకు నీటి తరలింపు, పునరావాసం, ఉపాధి కల్పన, పరిహారం వంటి అంశాలపై సభ్యులు జీవన్‌రెడ్డి, చెన్నమనేని రమేష్, రసమయి బాలకిషన్, శోభలు ప్రశ్నించారు. సభ్యుల ప్రశ్నలకు మంత్రి హరీష్‌రావు సమాధానం ఇచ్చారు. 1993-2006 మధ్య మిడ్‌మానేరు ప్రాజెక్టు పనులు ఏమాత్రం ముందుకు సాగలేదనన్నారు. …

Read More »

డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డిపై జానారెడ్డి అనుచిత వ్యాఖ్యలు ..

తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా శాసనసభ సమావేశాలు జరుగుతున్న సంగతి విదితమే .అందులో భాగంగా నిన్న బుధవారం శాసనసభలో రైతు రుణమాఫీ ,వ్యవసాయ రంగం గురించి చర్చ జరిగింది .ఈ క్రమంలో నిండు సభలో మైక్ కోసం డిమాండ్ చేసిన సీనియర్ మాజీ మంత్రి ,సీఎల్పీ నేత జానారెడ్డి తీవ్ర అసహనానికి గురై డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు . నిన్న బుధవారం సభ …

Read More »

పవన్ కొడుకుకి నామ‌క‌ర‌ణం.. కూతురుతో వ‌ర్మ గొడ‌వ‌..!

సినీ న‌టుడు, జ‌న‌సేన అధినేత పవన్ కల్యాణ్‌కు క‌ల్గిన‌ నాలుగో సంతానంగా మ‌గ‌ బిడ్డ పుట్టిన విష‌యం తెలిసిందే. అయితే ప‌వ‌న్ తాజాగా త‌న కొడుకుకి మార్క్ శంకర్ పవనోవిచ్ అనే పేరును పెట్టిన విష‌యం తెలిసిందే. అయితే మామూలుగానే ప‌వ‌న్ నీడ‌ను కూడా ఫాలో అయ్యే వ‌ర్మ ఊరుకుంటాడా.. మ‌రోసారి ప‌వ‌న్ కొడుకు పేరుపై స్పందించాడు. అయితే ఇక్క‌డున్న మ‌రో ట్విస్ట్ ఏంటంటే.. వ‌ర్మ‌తో ఆయ‌న కుమార్తె మాట‌ల …

Read More »

పేరుతోనే మొద‌లైన ర‌చ్చ‌..!

టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రోసారి తండ్రి అయిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల ప‌వ‌న్ అన్నాలెజ్‌నోవా దంప‌తుల‌కు పండంటి బాబు పుట్టాడు. ఇక తాజాగా ఆ బాబు ప‌వ‌న్ పేరు పెట్టాడు. ఇప్పుడు ఆ పేరే సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మార‌డంతో పాటు ఆ పేరుపై పెద్ద చ‌ర్చే న‌డుస్తోంది. ఇంతకీ ఆ పేరు ఏంటనేగా.. మార్క్ శంకర్ పవనోవిచ్ కొణిదెల.. వినడానికి కొత్తగా, కొంత వింతగా ఉన్న …

Read More »

జీవిత రాజశేఖర్ ఇంట మ‌రో విషాదం..!

సినీ నటులు, దంపతులు రాజశేఖర్, జీవితల ఇంట మ‌రో విషాదం నెలకొంది. జీవిత అన్నయ్య మురళి శ్రీనివాస్ గురువారం మరణించారు. మురళి కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విష‌యం తెలిసిందే. అయితే గురువారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. మురళి శ్రీనివాస్ పార్ధివదేహన్ని సందర్శనార్ధం ఈరోజు ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు ఫిల్మ్ ఛాంబ‌ర్‌లో ఉంచుతారు. అనంతరం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇక‌పోతే కొద్దిరోజుల క్రితమే …

Read More »

మరో 200 అమ్మఒడి వాహనాలు ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక౦గా ప్రవేశపెట్టిన కేసీఆర్‌ కిట్‌ పథకం విజయవంతం కావడంతో మరో 200 అమ్మఒడి వాహనాలు సమకూర్చేందుకు ప్రభుత్వం  సిద్ధపడింది . వీటిని శీతకాల  అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వీటిని ప్రసవాలు ఎక్కువ జరుగుతున్న ప్రాంతాల్లో అందుబాటులో ఉంచుతారు. కేసీఆర్‌ కిట్‌ పథకం కింద 4.5 లక్షల మంది గర్భిణీలు పేరు నమోదు చేసుకున్నారు. కేసీఆర్‌ కిట్‌ వెహికిల్స్‌ పేరుతో గిరిజన ప్రాంతాల్లో …

Read More »

రైఫిల్‌రెడ్డి ఇప్పుడు పిట్టల దొరలా మారిండు..మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ర్టంలోని కొడంగల్ నియోజకవర్గం నుంచి 13 వందల మంది కాంగ్రెస్, టీడీపీ నేతలు, కార్యకర్తలు బుధవారం టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్‌లో మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి, లకా్ష్మరెడ్డి, జూపల్లి కృష్ణారావు సమక్షంలో వీరంతా గులాబీ కండువాలు కప్పుకుని టీఆర్‌ఎస్‌లో చేరారు.చేరిక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నోటుకు ఓటు కేసులో రేవంత్‌రెడ్డి తెలంగాణ పరువు తీసిండన్నారు. రైఫిల్‌రెడ్డి ఇప్పుడు పిట్టల దొరలా మారిండని …

Read More »

మధిర న‌గ‌ర‌ పంచాయతీకి రూ15కోట్లు..మంత్రి కేటీఆర్

మధిర నగర పంచాయితీకి కొత్త కళను అందించేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్న‌ట్లు మంత్రులు కేటీఆర్ , తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావులు తెలిపారు. ఈ రోజు హైదరాబాదులోని బేగంపేట్ క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎంపీ  పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి , ఎమ్మెల్సీ, నగర పంచాయతీ చైర్మ‌న్లు, వార్డు స‌భ్యుల‌తో సమావేశమయ్యారు. మధిరకు కొత్త కళను అందించేందుకు రూ.15 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులను మున్సిపల్ శాఖ తరపున ఇవ్వనున్నట్లు ఈ స‌మావేశంలో మంత్రి …

Read More »

డీడీసీఏ అత్యుత్సాహం ..

టీంఇండియా ,కివీస్ ల మధ్య నేడు జరిగే తొలి ట్వంటీ20 మ్యాచ్‌కు దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని ఫిరోజ్‌ షా కోట్ల స్టేడియంలోని టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌ ద్వారం స్వాగతం పలకనుంది. ఈ స్టేడియంలోని రెండో గేట్‌కు మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరూ పేరు పెట్టిన విషయం తెలిసిందే. నిన్న మంగళవారం ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. అయితే …

Read More »

ప్రయాణికుల సౌకర్యార్థం స్పెషల్ ట్రైన్స్ ..

రైళ్ళలో జర్నీలు చేసే ప్రయాణికుల సౌకర్యార్థం కాచిగూడ-విశాఖపట్నం, విశాఖపట్నం-తిరుపతి, తిరుపతి-కాచిగూడ మార్గాల్లో 12 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణమధ్యరైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఎం.ఉమాశంకర్‌కుమార్‌ తెలిపారు. కాచిగూడ-విశాఖపట్నం స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07016) కాచిగూడ నుంచి నవంబరు 7, 14, 21, 28వ తేదీల్లో సాయంత్రం 6.45 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 7.50 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. విశాఖపట్నం-తిరుపతి స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07488) విశాఖపట్నం నుంచి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat