సినీ పరిశ్రమలో హీరో హీరోయిన్ల మధ్య అఫైర్స్ అనేది చాలా సర్వసాధారణం. అయితే కొన్ని వెలుగులోకి వస్తాయి. కొన్ని చాటుమాటుగా జరుగుతుంటాయి. జనరల్గా ఇలాంటి వ్యవహారాలకు దూరంగా ఉండే హీరో నితిన్తో మేఘ ఆకాష్కు లింకు పెడుతూ కోద్ది రోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే ఈ గాసిప్ చాలా రోజుల నుండి వైరల్ అవుతున్న మేఘ, నితిన్లు ఎవరూ స్పందిచలేదు. అయితే తాజాగా.. నితిన్ను తాను …
Read More »ఎంవీ శ్రీధర్ హఠాన్మరణం..
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు చెందిన మాజీ క్రికెట్ కెప్టెన్ ఎంవీ శ్రీధర్ ఈ రోజు హఠాన్మరణం చెందారు. ఈ రోజు మధ్యాహ్నం గుండెపోటుకు గురైన శ్రీధర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అయితే మధ్యాహ్నం గుండెపోటు రావడంతో నగరంలో ఒక ప్రధాన ఆస్పత్రిలో చేరిన ఆయన్ను బ్రతికించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 1988 నుంచి 1999 మధ్య కాలంలో వరకూ హైదరాబాద్ రంజీ జట్టుకు ప్రాతినిథ్యం …
Read More »ఏపీలో అసలు ఏమి జరుగుతుంది -వైసీపీ శ్రేణులపై ఖాకీల పంజా ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ యువజన విభాగ రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాపై జరిగిన దాడిని వైసీపీ తీవ్రంగా ఖండించింది. కొందరు పోలీసులు పచ్చచొక్కాలు వేసుకొని పనిచేస్తున్నారని, కావాలనే తమ పార్టీకి చెందిన నాయకులను వేధిస్తున్నారని పార్టీ నేతలు మండిపడ్డారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు సామినేని ఉదయభాను, వెల్లంపల్లి శ్రీనివాస్, సుధాకర్ బాబు, సోమినాయుడులు మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం వైసీపీ నాయకులు, కార్యకర్తలను …
Read More »3,897 కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
చాలా కాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది . తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ ద్వారా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది . మొత్తం 3వేల 897 ఉద్యోగాలను భర్తీ చేసుకోవాలని ఆదేశించింది. ఇందులో సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలు 907 ఉన్నాయి. ఆర్మ్ డ్ రిజర్వ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు 2వేల 990 ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చి ఆదేశాలతో త్వరలోనే విధివిధానాలతో నోటిఫికేషన్ విడుదల …
Read More »లావణ్యకి మరో షాక్.. కోలుకోవడం కష్టమే..!
లావణ్య త్రిపాఠి.. తెలుగులో నటించిన తొలి చిత్రం అందాల రాక్షసి తోనే కుర్రకారుని కట్టిపడేసింది. ఇక ఆ తర్వాత దూసుకెళ్తా నుండి తాజాగా విడుదల అయిన ఉన్నది ఒక్కటే జిందగీ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్కు కూడా దగ్గరైంది. చీరలు, ఓణీల్లో అచ్చ తెలుగు అమ్మాయిలా ఉందంటూ కితాబులందుకుంది. అయితే ఈ మధ్య లావణ్యకు పెద్దగా కలిసిరావడంలేదు. ఇటీవల ఆమె నటించిన చాలా సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. మిస్టర్, …
Read More »రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చిన ఎర్రబెల్లి
తెలంగాణ తెలుగుదేశం పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్, కోడంగల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పార్టీకి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటంపై తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే . ఈ క్రమంలోపాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు రేవంత్ రెడ్డి పై విమర్శల పర్వం కురిపించారు.. ఇవాళ మీడియాతో అయన మాట్లాడుతూ..ఇప్పటివరకూ రేవంత్ రెడ్డి నాలుగు పార్టీలను మారాడని, ఆయన …
Read More »లైంగిక వేధింపులు ఆడవాళ్లకే కాదు.. రాశీ సంచలనం..!
హాలీవుడ్లో ఇటీవల సంచలనం రేపిన నిర్మాత హార్వే వైన్స్టీన్ లైంగిక వేధింపులను ప్రస్తావిస్తూ ప్రముఖ హాలీవుడ్ నటి అలిసా చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం గా మారిన సంగతి తెలిసిందే. తనలాంటి చాలా మంది మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై గళమెత్తాలని మీటూ హ్యాష్ట్యాగ్తో ఆమె ఇచ్చిన పిలుపునకు అన్ని దేశాల నుంచి స్పందన వస్తోంది. ఇప్పటికే.. ఎంతో మంది ఆమెతో గొంతుకలుపుతూ తమ ఆవేదనను # …
Read More »విద్యాబాలన్ కూడా వారి లిస్ట్లో..!
సినిమాల్లో అవకాశాలంటూ హీరోయిన్లకు ఎదురయ్యే వేధింపుల గురించి ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. కొద్ది రోజుల నుండి హీరోయిన్లు తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి చెబుతూ హీరోయిన్లు సంచలనం రేపుతున్నారు. ఇలా సెలబ్రటీలు సినీ ఇండస్ట్రీ ఫై రకరకాల వాక్యాలు చేయడం కామన్. ఇక హీరోయిన్స్ అయితే ఎక్కువగా లైగింక వేధింపుల గురించే మాట్లాడుతుంటారు. హీరో దగ్గరి నుండి మొదలు పెడితే దర్శకుడు, నిర్మాత ఇలా అందరూ కూడా హీరోయిన్లను బెడ్ …
Read More »కేసీఆర్ సీఎం అయినాక ఎంచుకున్న తొలి సబ్జెక్ట్ ఇదే ..?
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ రోజు హరితహారంపై శాసనసభలో చర్చ సందర్భంగా.. ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ “రాష్ట్రంలో అడువులు నరికితే కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా సభ సహకరించాలని కోరారు. ఇప్పటికైనా అడవుల ఆక్రమణలు ఆగకపోతే భవిష్యత్ తరాలు క్షమించవు అని స్పష్టం చేశారు. హరితహారం కార్యక్రమంలో అన్ని పార్టీల సభ్యులు పాల్గొనాలని సూచించారు. ప్రకృతి …
Read More »సోనియాగాంధీ పై స్వరం మార్చిన రేవంత్ రెడ్డి..!
తెలంగాణ రాష్ట్ర ప్రజల కష్టాలను గుర్తించి సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందని కోడంగల్ మాజీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి అన్నారు.ఇవాళ హైదరాబాద్లోని తన నివాసంలో ముఖ్య అనుచరులతో జరుగుతున్న ఆత్మీయుల మాటా ముచ్చట సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి సోనియా గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు. కేసీఆర్ సీఎం అయితే తెలంగాణను అభివృద్ది చేస్తానని ప్రజలను నమ్మించి , తెలంగాణ రాష్ట్ర౦ ఏర్పడగానే కేసీఆర్ డిల్లీ …
Read More »