తెలంగాణ టీడీపీ మాజీ నేత రేవంత్రెడ్డి చేసిన ఆరోపణలపై ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. ఆయన మాట్లాడుతూ తనకు తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాకులుంటే వాటిని రేవంత్రెడ్డి తీసుకోవచ్చని, ఒకవేళ కాంట్రాక్టులపై కమీషన్ వచ్చినా వాటినీ తీసుకోవచ్చని చెప్పారు. పార్టీ నుంచి వెళ్లడానికే రేవంత్ తనపై ఆరోపణలు చేశారేమో? అని మీడియాతో అన్నారు.అయితే తెలంగాణ టీడీపీకు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రేవంత్రెడ్డి రేపు దేశ …
Read More »రామ్ కూడా లోకల్ బాయ్ కాబోతున్నాడా..?
టాలీవుడ్ ఎనర్జిటిక్ రామ్ తన కెరీర్ లోనే కూల్ అండ్ కామ్గా కనిపించే పాత్రలో నటించిన నేను శైలజ చిత్రాన్ని తిరుమల కిషోర్ దర్శకత్వ వహించారు. ఇక ఆ చిత్రం డీసెంట్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తనకు అలవాటయిన స్టయిల్లో హైపర్ చేసినా రొటీన్ కంటెంటే కావడంతో ప్రేక్షకులు తిప్పికొట్టారు. దీంతో కొంత టైం గ్యాప్ తీసుకుని మరోసారి తిరుమల కిషోర్ దర్శకత్వంలో ఉన్నది ఒకటే …
Read More »అసెంబ్లీ లో కాంగ్రెస్ పై సీఎం కేసీఆర్ ఫైర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం పై కాంగ్రెస్ పార్టీ అనవసర విమర్శలు చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. అటవీశాఖలో 50 శాతానికి పైగా ఖాళీలున్నాయని, ప్రసుత్తం 2800 ఖాళీలను భర్తీ చేస్తున్నామని కేసీఆర్ తెలిపారు. గోదావరి పరీవాహనక ప్రాంతం , ఆదిలాబాద్ తప్ప ఎక్కడా అడవులు లేని దుస్థితి నెలకుందని అన్నారు. అందుకే సీఎం అయిన తర్వాత మొదటి వారంలో పెట్టుకున్న సబ్జెక్టే హరితహారమని చెప్పారు. …
Read More »స్టార్ హీరోలకు తడిసిపోవడం ఖాయం..!
సూపర్ స్టార్ రజినీకాంత్ – శంకర్ కలయికలో తెరకెక్కుతున్న 2.0 చిత్రం హంగామా మాములుగా లేదు. దుబాయ్ లో ఆడియో లాంచ్, హైదరాబాద్ లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్, చెన్నైలో ట్రైలర్ లాంచ్ ఇలా నానా హంగామా చేస్తూ వచ్చే ఏడాది జనవరి చివరికల్లా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుందని సూపర్ స్టార్ రజిని అభిమానులతోపాటు… యావత్ ప్రపంచం ఎదురు చూస్తుంది. అయితే నిన్నటినుండి సోషల్ మీడియాలో 2.0 సినిమా జనవరి …
Read More »రాష్ట్రంలో 3,500 కి.మీ. జాతీయ రహదారులు సాధించుకున్నాం..
తెలంగాణ రాష్ట్రంలో 3,500 కి.మీ. జాతీయ రహదారులు సాధించుకున్నామని రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శాసన సభలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి తుమ్మల మాట్లాడారు… ఎన్హెచ్ వెళ్లే ముఖ్య పట్టణాల్లో వలయాకారంలో రహదారులు నిర్మిస్తున్నామన్నారు. మహబూబ్నగర్లో జాతీయరహదారికి రూ.96కోట్లు మంజూరు చేశామని, డీపీఆర్ పూర్తి కాగానే భూసేకరణ జరుగుతుందన్నారు. వరంగల్లో రూ.600 కోట్లతో 69 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వరంగల్లో జాతీయ రహదారులకు …
Read More »టీటీడీపీకి బిగ్ షాక్ …
తెలంగాణ రాష్ట్ర టీడీపీ వర్కింగ్ ప్రెసిడెండ్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ ఎమ్మెల్యే అనుముల రేవంత్రెడ్డి రాజీనామాతో రాష్ట్ర టీడీపీలో కలవరం మొదలైంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటంతో ఆయన బాటలో నడించేందుకు చాలా మంది తెలంగాణ టీడీపీ పార్టీకి చెందిన పలువురు సీనియర్లు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఈ రోజు సోమవారం ఉదయం తన అనుచరులు, పార్టీ కార్యకర్తలు, ముఖ్యనేతలతో రేవంత్ ఆత్మీయ సమావేశం ఏర్పాటు …
Read More »హోదా పెరిగినా…తన తీరు మార్చుకొని బాబా ఫసీయుద్ధీన్ ..
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్ధీన్ వ్యవహారంలో ఎంతమాత్రం మార్పు రాలేదని ఆయనతో నిత్యం టచ్ లో ఉండే పాతమిత్రులు చెబుతుండే ప్రధాన మాట మలిదశ ఉద్యమంసమయంలో ఏ విధంగా అందర్నీ కలుపుకొని పోయాడో ..ఇప్పుడు డిప్యూటీ మేయర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా అదే విధానాలతో బాబా ముందుకు పోతున్నారనే విషయం మరోసారి వెలుగులోకి వచ్చింది . నిన్న ఆదివారం మధ్యాహ్నం …
Read More »ఎక్కడ పడితే అక్కడ తాకేవారు.. అను సంచలనం..!
అనుపమ పరమేశ్వరన్ పేరుకి మలయాళీ పిల్లే కాని స్వచ్చమైన తెలుగులో అచ్చంగా మాట్లాడుతూ తక్కువ టైం లోనే తెలుగు వాళ్ళ మనసులు దోచేసింది. నిన్న విడుదలైన ఉన్నది ఒకటే జిందగీలో చేసింది ఫస్ట్ హాఫ్ రోల్ చిన్నదే అయినప్పటికీ రామ్ తో సమానంగా తనే అందరికి గుర్తుండిపోతోంది. తన పెర్ఫార్మన్స్ తో యూత్ మనసులు గెలిచేసుకుంది. సినిమా సక్సెస్ రేంజ్ ఇంకా బయటపడలేదు కాబట్టి ఇది తనకు కమర్షియల్ గా …
Read More »మధుమితను వేధించింది సినీ ప్రముఖుడేనా..?
టాలీవుడ్ నటుడు బిగ్ బాస్ ఫేం శివబాలాజీ భార్య మధుమితన సెల్ ఫోన్కు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అసభ్య పదజాలంతో కూడిన మెసేజ్ లను పంపిస్తున్నారని.. సోషల్ మీడియాలో ఉన్న ఓ వీడియో లింక్ పై అభ్యంతరకంగా, ఆశ్లీలతతో నిండిన మెసేజ్ లు కూడా పెడుతున్నారని ఆయన ఫిర్యాదు చేశాడు. ఇక ఈ ఫిర్యాదులపై మధుమిత స్పందిస్తూ.. ఆకతాయిలు చాలా మంది మహిళలను వేధింపులకు గురి చేస్తున్నారని, వారికి …
Read More »జగన్ కోసం.. అభిమానులు ఏం చేస్తున్నారో తెలిస్తే షాకే..!
2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి తీసుకు రావడమే ధ్యేయంగా అడుగులు వేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆండగా జగన్ అభిమానులు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ జెడ్పీటీసీ కుటుంబ సభ్యులు కంచంరెడ్డి, మల్లూరు ఎంపీటీసీ వెంకటరమణ, చెన్నముక్కపల్లె ఎంపీటీసీ రామచంద్రారెడ్డి, కిరణ్, నాగమునిరెడ్డి తదితరులు తిరుమలకు పాదయాత్ర చేస్తున్నారు. ముందుగా తిరుమల వెంకట్వేరస్వామి వారికి ఈ విషయమై మొక్కుకునేందుకు కాలినడకన తిరుమలకు …
Read More »