Home / SLIDER (page 2239)

SLIDER

ఈ నెల 25న ఎస్సీ, ఎస్టీ నేతలతో జగన్‌ భేటీ

 ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఈనెల 25న పార్టీ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ముఖ్యనాయకులతో సమావేశం కానున్నారు. వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ  బుధవారం ఉదయం 10:00 గంటల నుంచి 11:30 గంటల వ‌ర‌కు ఈ స‌మావేశం జరుగుతుందని వైఎస్సార్‌ సీపీ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఎస్సీ, ఎస్టీ ముఖ్యనాయకులు సమావేశానికి హాజరు కావాలని పార్టీ జాతీయ ప్రధాన …

Read More »

జగన్ ,రామోజీరావు భేటీ వెనక అసలు కారణం ఇదే ..?

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుతో సమావేశం అయిన సంగతి తెల్సిందే .వీరిద్దరూ దాదాపు నలబై నిమిషాలు పాటు పలు విషయాల గురించి చర్చించారు అని సమాచారం .ప్రస్తుతం ఏపీలో ఉన్న అన్ని మీడియా సంస్థలు గత మూడున్నర ఏండ్లుగా టీడీపీ సర్కారు చేస్తోన్న పలు అవినీతి అక్రమాలపై జగన్ కు చెందిన సాక్షి పత్రిక …

Read More »

హీరో విశాల్‌కు షాక్..!

‘మెర్శల్’  వివాదం ముదురుతున్న క్రమంలో ఆ సినిమాకి అనూకూలంగా కామెంట్స్ చేసిన హీరో విశాల్‌కు GST టీమ్ షాక్ ఇచ్చింది. విశాల్‌కు చెందిన చెన్నైలోని సినీ నిర్మాణ సంస్థపై వస్తు సేవల పన్ను (GST) ఇంటెలిజెన్స్ అధికారులు ఈ రోజు మధ్యాహ్నం సోదాలు నిర్వహించారు.ఇటీవల విడుదలైన మెర్శల్ సినిమాలో జీఎస్టీకి వ్యతిరేకంగా డైలాగులు పెట్టడం వివాదస్పదమైంది. ఈ మాటలు తొలగించాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. మెర్శల్‌ చిత్ర యూనిట్‌కు …

Read More »

రామోజీరావుతో జగన్ భేటీ ..

ప్రముఖ మీడియా సంస్థ ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుతో ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సోమవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా దాదాపు సుమారు 40 నిమిషాలపాటు మంతనాలు జరిపారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు పరిణామాలు, పాదయాత్రపై రామోజీరావుతో చర్చించినట్లు సమాచారం.ఈ భేటీలో …

Read More »

ఏఐబిపి.ప్రాజెక్టులపై మంత్రి హరీశ్ రావు సమీక్ష..!

సత్వర సాగునీటి ప్రయోజన పథకం(ఏఐబీపీ) కింద తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టులు పూర్తిచేయటానికి అవసరమైన నిధులు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు  కేంద్రప్రభుత్వాన్ని కోరనునున్నారు. రేపు  ధిల్లీ లో కేంద్ర జలవనరుల మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన జరగనున్న సమావేశం లో మంత్రి హరీష్  పాల్గొననున్నారు. ఈ మేరకుఈ రోజు  సెక్రెటేరియట్ లో ఉన్నతాధికారులతో హరీష్ రావు సమీక్షించారు. ఎస్.ఆర్. ఎస్.పి కింద31 కోట్లు, …

Read More »

మోదీ బ్యాచ్‌ని వ‌ణికిస్తున్న మెర్స‌ల్..!

తమిళనాడులో బీజేపీ నేతలు వర్సెస్ మెర్సల్ చిత్రంగా వివాదం నడుస్తోంది. ఈ సినిమాలో జీఎస్టీతోపాటు, డిజిటల్ ఇండియా లాంటి ప్రోగ్రాంలను విమర్శించేలా డైలాగులు ఉన్నాయని, వాటిని వెంటనే తొలగించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇప్పుడు జాతీయ మీడియాలో ఎక్కడ చూసిన మెర్సల్ సినిమాకు సంబంధించి చర్చలే న‌డుస్తున్నాయి. ఈ సినిమా డైలాగులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆయుధాలయ్యాయి. మాజీ ఆర్థికమంత్రి పి. చిదంబరం నోట వినిపిస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వాన్ని వణికిస్తున్నాయి. …

Read More »

ఓవైసీ మాట‌ల్లోనే  కేంద్రంలో కేసీఆర్ పాత్ర ఇది

తెలంగాణ ముఖ్య‌మంత్రి, స్వ‌రాష్ట్ర ప్ర‌ధాత, టీఆర్ఎస్ అధినేత‌ కేసీఆర్ గురించి మ‌రో కితాబు ద‌క్కింది. తాజా మాజీ ఉప‌రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌లో కేసీఆర్ పాత్ర‌ను ప్ర‌శంసించిన సంగ‌తి మ‌రువ‌క ముందే..భ‌విష్య‌త్తులో జాతీయ రాజ‌కీయాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ పోషించ‌నున్న పాత్ర‌ను ఏఐఎంఐఎం అధినేత‌, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ ప్ర‌శంసించారు. ఒకే పార్టీ ప్ర‌భుత్వం ఏర్ప‌డే జ‌మానా ముగిసిపోయింద‌ని…2019లోకేంద్రంలో సంకీర్ణ ప్ర‌భుత్వం ఏర్పడుతుంద‌ని తెలంగాణ రాష్ట్ర …

Read More »

వైఎస్సార్‌ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన‌ సోము వీర్రాజు..!

బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు త‌న‌కు మూడ్ వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా టీడీపీ బ్యాచ్‌ని ఓ రేంజ్‌లో ఆడేసుకుంటారు. త‌న‌కు వీలు చిక్కిన‌ప్పుడల్లా టీడీపీ నేత‌ల్ని గిల్లుతూ నిరంత‌రం హాట్ టాపిక్‌గా ఉంటారు. ఇక‌పోతే కొంద‌రు ఆయ‌న జ‌గ‌న్ పక్ష‌పాతి అని కూడా అంటారు. అయితే తాజాగా సోము వీర్రాజు వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి గురించి కొన్ని ఆశక్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వైఎస్ నాడు త‌వ్వించిన కాల్వ‌ల వ‌ల్లే ప‌ట్టిసీమ ద్వారా కృష్ణా …

Read More »

యువతకు స్వయం ఉపాధి కోసం రెండు లక్షలు ఆర్ధిక సహాయం …

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర మంత్రి వర్గం ఈ రోజు సమావేశం అయింది .ఈ సమావేశంలో పలు అంశాల గురించి చర్చించారు .ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టే అమలు చేసే అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో మైనార్టీలు తప్పనిసరిగా లబ్ధి పొందేలా కార్యాచరణ ఉండాలని స్పష్టం చేశారు. అంతే కాకుండా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లల్లో మైనార్టీలకు కనీసం 10శాతం కోటా …

Read More »

వాట్సాప్‌ వినియోగదారులకు శుభవార్త ..

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఫేస్బుక్ తర్వాత స్థానాన్ని ఆక్రమించింది వాట్సాప్‌.నిత్యం ఏదో ఒక సమాచారాన్ని వాట్సాప్ ద్వారా బంధువులకు మిత్రులకు చేరవేసుకుంటూ రోజులో సగం సమయం దానికోసం వెచ్చిస్తున్నారు .ఇలాంటి తరుణంలో వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. ఇందులో భాగంగా ఆండ్రాయిడ్‌ కొత్త బీటా వెర్షన్‌లో గ్రూప్‌ వాయిస్‌ కాల్స్‌ చేసుకునే సౌకర్యం ఉండబోతుంది .ప్రస్తుతం ఈ కొత్త వెర్షన్‌ను పరీక్షిస్తున్న వాబీటాఇన్ఫో వెబ్‌సైట్‌ ఈ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat