గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్ణీత సమయానికే నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం.. ఈ విషయాన్ని ప్రకటించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు వాయిదా వేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. చెప్పిన మాట ప్రకారం.. లంబాడీ, ఆదివాసీ తండాలను, గూడెంలను పంచాయతీలుగా మార్చబోతున్నామని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెడుతున్నామని తెలిపారు. …
Read More »లక్ష మందికి పైగా ఉపాధి..సీఎం కేసీఆర్
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుతో లక్ష మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తా యని సీఎం కేసీఆర్ అన్నారు .వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేటలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ … ఈ ఒక్క రోజే 22 సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. పారిశ్రామికవేత్తలు రాష్ట్రప్రభుత్వంతో …
Read More »వరంగల్ జిల్లా ప్రజలను అభినందిస్తున్నా..సీఎం కేసీఆర్
భారతదేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్క్కు శంకుస్థాపన చేయించుకున్నందుకు వరంగల్ ప్రజల అందరిని అభినందిస్తున్నానని సీఎం కేసీఆర్ అన్నారు.వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేటలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమం జరిగే రోజుల్లో మన వరంగల్ చుట్టుపక్కల ఉండే వర్ధన్నపేట, పరకాలతో పాటు ఇతర నియోజకవర్గాల …
Read More »సంక్షేమంలో తెలంగాణ నెంబర్ వన్..సీఎం కేసీఆర్
వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేటలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఈ రోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ …. దేశంలో ఎక్కడా లేని విధంగా 50 అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు సీఎం కేసీఆర్. కేసీఆర్ కిట్స్ను ప్రజలు బాగా ఆదరిస్తున్నారని తెలిపారు. గర్భిణులకు 12 వేల రూపాయాలు అందిస్తున్న విషయం …
Read More »దేశానికే తలమానికం..కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్..సీఎం కేసీఆర్
అజంజాహీ మిల్లును తలదన్నేలా కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ నిర్మాణం జరుగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ రోజు వరంగల్ జిల్లలో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్, కాజీపేట ఆర్వోబీ,శంకుస్థాపన, ఔటర్ రింగ్రోడ్డు నిర్మాణానికి భూమిపూజ, మడికొండ ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ ఫేజ్-2కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్క్ శంకుస్థాపన చేయించుకున్నందుకు వరంగల్ …
Read More »భూములు కోల్పోయినవారికి ఇంటికో ఉద్యోగం..మంత్రి కేటీఆర్
భూములు కోల్పోయిన వారి కుటుంబాల్లో.. ఇంటికి ఒకరికి టెక్స్టైల్ పార్కులో ఉద్యోగం కల్పించి … వారికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని మంత్రి కేటీఆర్ భరోసానిచ్చారు. కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్కు శంకుస్థాపనం సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.మన వరంగల్ జిల్లా నుంచి వలసపోయిన నేతన్నలతో సీఎం కేసీఆర్ సమావేశమై ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. 1200 ఎకరాల భూమి కోల్పోతున్నప్పటికీ.. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చినందుకు వారికి …
Read More »బీఎస్ఎన్ఎల్ సంచలన నిర్ణయం …
భారతీయ ప్రభుత్వ టెలికం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ సంచలన నిర్ణయం తీసుకుంది .దీనిలో భాగంగా ప్రభుత్వ టెలికాం దిగ్గజం అయిన బీఎస్ఎన్ఎల్ ఉచితంగా సిమ్ తో పాటు డేటాను అందిస్తూ రేపు సోమవారం నుండి దాదాపు ఐదు రోజుల పాటు ప్రత్యేక మెగా మేళాను తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించనుంది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర టెలికాం సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ అనంతరామ్ వెల్లడించారు. ఈ మేళాలో భాగంగా, 3జీ …
Read More »చివరికి రేవంత్ తో కల్సి పార్టీ మారేది వీళ్ళే ..?
తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి మరో ఇరవై ఐదు మందితో కల్సి టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు అని వార్తలు వస్తోన్న సంగతి తెల్సిందే .అయితే రేవంత్ రెడ్డితో పార్టీ మారేది ఇరవై ఐదు మంది కాదు అంట . కేవలం రాష్ట్రంలో మంచిర్యాల ,ఆదిలాబాద్ ,వరంగల్ ,నల్గొండ జిల్లాల నుండే నేతలు పార్టీ మారుతున్నారు …
Read More »జనసేన పార్టీకి గట్టి దెబ్బ …
జనసేన పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది .రాష్ట్ర విభజన సమయంలో కేవలం కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో ప్రముఖ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్పట్లో జనసేన పార్టీను స్థాపించిన సంగతి తెల్సిందే . తాజాగా ఆ పార్టీ అధికార ప్రతినిధిగా పలు టీవీ ఛానల్స్ లో నిర్వహించే పలు చర్చ కార్యక్రమాల్లో పాల్గొన్న కళ్యాణ్ సుంకర ను తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగర పోలీసులు …
Read More »మార్కెట్ కమిటీల చైర్మన్లకు టీసర్కార్ శుభవార్త..!
తెలంగాణ రాష్ట్ర మార్కెట్ కమిటీల చైర్మన్లకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించించింది. మార్కెట్ కమిటీల చైర్మన్లకు జీతాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం జీవో విడుదల చేసింది.. సెలెక్షన్ గ్రేడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ నెల జీతం రూ. 2000 నుంచి రూ. 25,000కు పెరిగింది. స్పెషల్ గ్రేడ్ మార్కెట్ చైర్మన్ జీతం రూ. 1500 నుంచి రూ.20,000కి చేరింది. ఇతర అన్ని గ్రేడ్ల మార్కెట్ కమిటీ చైర్మన్లలకు …
Read More »