అలియా బట్ ఇటు అందాల ఆరబోతతో అటు నటనతో బాలీవుడ్ సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న వెరీ హాట్ హీరోయిన్ .ఇటీవల ఒక ప్రముఖ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన గురించి పలు విషయాలను పంచుకుంది .ఈ సందర్భంగా అమ్మడు మాట్లాడుతూ “మూవీలలో నేను పోషించే ప్రతి పాత్ర నాకు అత్యంత గొప్పదే .ఒక మూవీ ఫెయిల్ అయిన హిట్ అయిన కామెంట్లు చేసేవారు వంద రకాలుగా …
Read More »నేడే కాకతీయ మెగాటెక్స్టైల్ పార్కుకు శంకుస్థాపన ..!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ” కాకతీయ మెగాటెక్స్టైల్ పార్కు ” నకు సంగెం, గీసుగొండ మండలాల సరిహద్దులో సీఎం కేసీఆర్ ఈ రోజు శంకుస్థాపన చేయనున్నారు. జాతీయ స్థాయిలోనే అతిపెద్ద వస్త్రఉత్పత్తుల కేంద్రంగా గుర్తింపు పొందనున్న ఈ టెక్స్టైల్ పార్కు వరంగల్రూరల్ జిల్లాలో సుమారు 2వేల ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటవుతోంది. సంగెం మండలం చింతలపల్లి సరిహద్దులో ఏర్పాటు చేస్తున్న టెక్స్టైల్ పార్కుతోపాటు వరంగల్ అర్బన్ జిల్లాలోని కాజీపేట …
Read More »ఆ రోజు అలా తప్పు జరిగింది ….
నివేదా థామస్ టాలీవుడ్ యంగ్ హీరో నందమూరి అందగాడు జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ లోనే మొట్ట మొదటిసారిగా త్రిపాత్రభినయంలో నటించిగా బాబీ దర్శకత్వంలో జూనియర్ సోదరుడు ప్రముఖ హీరో కళ్యాణ రామ్ నిర్మాతగా వచ్చిన మూవీ జై లవకుశ తో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకుంది. ఇటీవల నెటిజన్లు నివేదా పుట్టిన రోజు అని సోషల్ మీడియాలో శుభాకాంక్షల వర్షం కురిపించారు .దీనిపై ఈ ముద్దు గుమ్మ …
Read More »అడవుల్లో ఎమ్మెల్యే తో కాజల్ అగర్వాల్ ..
కాజల్ అగర్వాల్ అటో కొద్ది కాలంలోనే ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలతో నటించే అవకాశాన్ని కొట్టేసిన ముద్దుగుమ్మ ..కుర్ర హీరో మొదలు మెగాస్టార్ వరకు అందరితో నటిస్తూ టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది .లేటెస్ట్ గా నందమూరి కళ్యాణ రామ్ హీరోగా వస్తోన్న ఎమ్మెల్యే మూవీలో ఈ అమ్మడు నటిస్తుంది . ఈ మూవీ షూటింగ్ తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ అడవుల్లో జరుగుతుంది .ఈ మూవీ చిత్రీకరణలో భాగంగా ఎమ్మెల్యే …
Read More »ఈ నెల 30న వైసీపీలోకి కోట్ల కుటుంబం ..
ఏపీ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో బాగా పేరున్న కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కుటుంబం త్వరలో వైసీపీలో చేరనున్నారు .రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శిధిలావస్తకు చేరుకోవటం, గత మూడున్నర ఏండ్లుగా అవినీతి అక్రమాలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూట కట్టుకున్న ప్రస్తుత అధికార టీడీపీ పార్టీలోకి వెళ్ళేందుకు ఇష్టపడకపోవటంతో ఇంతకాలం ఆయన ఫ్యామిలీ మౌనంగా ఉన్నారు . గత కొంత కాలంగా కోట్ల కుంటుంబం త్వరలో …
Read More »సంగారెడ్డిలో జర్నలిస్టుల కోసం వెల్నెస్ సెంటర్….
వచ్చే నెల సంగారెడ్డిలో జర్నలిస్టులు, ప్రభుత్వ ఉద్యోగుల కోసం వెల్నెస్ సెంటర్ను ప్రారంభిచనున్నట్లు మంత్రి హరీశ్ రావు ఉద్ఘాటించారు. సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ను మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడిన మంత్రి హరీశ్ రావు.. సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో 10 పడకల డయాలసిస్ కేంద్రం ప్రారంభమవడం సంతోషంగా ఉందన్నారు. సమైక్య రాష్ట్రంలో 6 డయాలసిస్ కేంద్రాలు మాత్రమే ఉండేవని మంత్రి …
Read More »రేపు వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన షెడ్యూల్
రేపు వరంగల్ రూరల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. రేపు మ.2.20 గంటలకు ప్రగతి భవన్ నుంచి సీఎం బయలుదేరనున్నారు. మ.2.25 గంటలకు బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. మ.2.30 గంటలకు హెలికాప్టర్లో వరంగల్ రూరల్ జిల్లాకు బయలుదేరుతారు. మ.3.30 గంటలకు గీసుకొండ మండలం శాయంపేట గ్రామానికి సీఎం కేసీఆర్ చేరుకుంటారు. అనంతరం కాజిపేట్ ఆర్వోబీకి సీఎం శంకుస్థాపన చేస్తారు. తర్వాత ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహిస్తారు. …
Read More »జర్నలిస్టుల కోసం వెల్నెస్ సెంటర్.. మంత్రి హరీశ్
వచ్చే నెల సంగారెడ్డిలో జర్నలిస్టులు, ప్రభుత్వ ఉద్యోగుల కోసం వెల్నెస్ సెంటర్ను ప్రారంభిచనున్నట్లు మంత్రి హరీశ్ రావు ఉద్ఘాటించారు. సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ను మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడిన మంత్రి హరీశ్ రావు.. సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో 10 పడకల డయాలసిస్ కేంద్రం ప్రారంభమవడం సంతోషంగా ఉందన్నారు. సమైక్య రాష్ట్రంలో 6 డయాలసిస్ కేంద్రాలు మాత్రమే ఉండేవని మంత్రి …
Read More »పోలీస్ అమరవీరులకు సీఎం కేసీఆర్ నివాళి
విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులకు సీఎం కేసీఆర్ ఘన నివాళి అర్పించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వారి సేవలను స్మరించుకున్నారు. ప్రజల మన, ధన, ప్రాణ రక్షణ కోసం ప్రాణాలొడ్డి పోరాడిన పోలీసు అమరుల సేవలను జాతి ఎన్నటికీ మరువదన్నారు. అమర పోలీసుల స్ఫూర్తితో పోలీసు ఉద్యోగులు తమ విధి నిర్వహణకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. అమరులైన పోలీసు కుటుంబాలను ఆదుకోవడానికి, వారి …
Read More »దుమ్ము లేపుతున్న సాయిధరమ్ తేజ్ “జవాన్ “టీజర్ ..
మెగా ఫ్యామిలీకి చెందిన యువహీరో ,సుప్రీమ్ స్టార్ సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన బివీఎస్ రవి దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ ‘జవాన్’ విడుదల తేదీని ఈ రోజు మీడియా సమావేశంలో ప్రకటించారు.ఈ మూవీ డిసెంబరు 1న విడుదల కానున్నది . ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు అధికారికంగా ప్రకటించారు. అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్పై నిర్మించిన ఈ చిత్రంలో సాయిధరమ్ సరసన మెహరీన్ కథానాయికగా నటించింది.ఎస్ ఎస్ తమన్ ఈ …
Read More »