ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దగ్గర నుండి ఆయన తనయుడు ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు చెప్పే మాట గత మూడున్నర ఏండ్లుగా లక్ష ఉద్యోగాలను కల్పించాం ..వచ్చే ఎన్నికల నాటికి మరో లక్ష ఉద్యోగాలను కల్పిస్తాం అని మీడియా ముందు అరిగిపోయిన రికార్డులా చెబుతుంటారు .అయితే అస్పైరింగ్ మైండ్స్ అనే స్వచ్చంద సంస్థ నిర్వహించిన సర్వేలో షాకింగ్ …
Read More »వేశ్యగా మారిన సదా..!
తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సదా సినీ పరిశ్రమలో కాలు పెట్టిన కొత్తలో వరుసపెట్టి అవకాశాలు అందుకుని టాప్ హీరోయిన్స్లో ఒకరిగా గుర్తింపు పొందిన సదాకు ఆ తర్వాత అవకాశాలు కరువయ్యాయి. టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ, అవకాశం చిక్కినప్పుడల్లా సినిమాలు చేస్తోన్న సదాకు తాజాగా మరో ఆఫర్ వచ్చింది. సెక్స్ వర్కర్ల జీవితం ఆధారంగా డైరెక్టర్ అబ్ధుల్ మాజిద్ తెరకెక్కించనున్న టార్చ్ …
Read More »టీడీపీలో రేణుక చిచ్చు -టీడీపీకి డిప్యూటీ సీఎం గుడ్ బై ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ ఎంపీ బుట్టా రేణుక ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో విజయవాడలో టీడీపీ పుచ్చుకున్న సంగతి తెల్సిందే .ఎంపీ బుట్టా రేణుకతో పాటుగా ఆమె అనుచరవర్గం పది మంది నేతలు వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ లో చేరారు .అయితే కొండ నాలుకకి ఉప్పు వేస్తే ఉన్న …
Read More »నేనేం ఐటం కాదు.. అనసూయ
బుల్లితెర హాట్ యాంకర్గా దుమ్ము రేపుతూ.. అప్పుడప్పుడు వెండితెరపై కూడా ప్రత్యేక పాత్రలతో తనకంటూ ఒక ఇమేజ్ను ఏర్పరుచుకొన్న అనసూయ ప్రస్తుతం రంగస్థలం 1985లో కీలకపాత్ర పోషిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్-సమంత జంటగా నటిస్తున్న ఈ పీరియడ్ డ్రామాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. మొన్నటివరకూ బానే ఉంది కానీ.. రీసెంట్ గా రంగస్థలంలో డీజే బ్యూటీ పూజా హెగ్డే ఎంట్రీతో.. అనసూయ ఔట్ అనే వార్తలు …
Read More »ఇది పాటిస్తే జగన్ 2019లో ముఖ్యమంత్రి కావడం పక్కా …
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆయనకు బాగా కలిసొచ్చేదేనని రాజకీయ పండితులు అంటున్నారు. పాదయాత్ర అనేది జగన్ ఆశ్రయించిన ఒక మంచి మార్గమని.. దీనిని జగన్ సద్వినియోగం చేసుకుంటారనే దానిపై భవిష్యత్ రాజకీయాలు ఆధారపడి వుంటాయి.టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,సీఎం నారా చంద్రబాబు నాయుడు సర్కారుపై జనంలో ఉన్న వ్యతిరేకతను ఆయన నేరుగా తన కళ్లు, తన చెవులతో …
Read More »ఎంపీ బుట్టా రేణుక టీడీపీలో చేరడానికి అసలు కారణం ఇదే ..?
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ తరపున గత సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు పార్లమెంట్ నియోజక వర్గం నుండి గెలిచిన ప్రముఖ వ్యాపారవేత్త బుట్టా రేణుక ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో అమరావతి లో టీడీపీలో చేరారు .ఎంపీతో పాటు కేవలం ఆమె అనుచరవర్గం ఒక పది మంది నేతలు మాత్రమే చేరారు . కానీ వైసీపీ …
Read More »హిరణ్యకశిపుడుగా రానా.. గుణశేఖర్తో సురేష్ బాబు చర్చలు..!
రుద్రమదేవితో పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కించిన గుణశేఖర్.. తదుపరి సినిమాపై దృష్టి సారించారు. ఒక్కడు, చూడాలని వుంది, వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ను అందించిన గుణశేఖర్, బాలల రామాయణంతో పౌరాణికాలను రుద్రమదేవితో చారిత్రకాలను అద్భుతంగా తెరకెక్కించగలనని నిరూపించాడు. త్వరలో ఆయన హిరణ్యకశిప అనే మరో పౌరాణికానికి శ్రీకారం చుట్టనున్నట్లు ఫిల్మ్నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. హిరణ్యకశిప పాత్ర కోసం గుణశేఖర్ బాహుబలి భల్లాలదేవుడు రానాను ఎంపిక చేసుకున్నాడనే ప్రచారం సాగుతోంది. అయితే …
Read More »తమ్ముడి మరణం.. మరోసారి నోరువిప్పిన రవితేజ..!
టాలీవుడ్ మాస్ మహరాజ్ రవితేజ నటించిన చిత్రం రాజా ది గ్రేట్. ఈ సినిమాలో రవితేజ అంధుడిగా నటిస్తున్నాడు. ఈ చిత్ర ప్రమోషన్లో పాల్గొన్న రవితేజ పలు విషయాలపై క్లారిటీ ఇచ్చాడు. తమ్ముడి మరణం, డ్రగ్స్ కేసు గురించి రవితేజ స్పందించాడు. అయితే మీడియాలో తమ కుటుంబం గురించి అవాస్తవ ప్రచారం జరిగిందని, అవి తమనెంతో బాధించాయని రవితేజ ఆవేదన వ్యక్తం చేశాడు. తన తమ్ముడి అంత్యక్రియలకు ఎందుకు వెళ్లలేదనే …
Read More »లక్ష్మీస్ ఎన్టీఆర్.. వర్మ మరో సంచలనం..!
మిస్టర్ వివాదం డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. అయితే ఆ చిత్ర కథ కోసం తాను లక్ష్మీ పార్వతిని కాని, ఎన్.టి.ఆర్.కుటుంబ సభ్యులను కాని కలవనని చెబుతున్నారు. కథ గురించి ఎవరెవర్ని కలిశాననేది కొన్ని కారణాల వల్ల చెప్పలేను. కానీ, ఎన్టీఆర్గారి ఫ్యామిలీని మాత్రం కలవలేదు. కలవను కూడా. లక్ష్మీ పార్వతిని …
Read More »మంత్రి నారాయణకు బాబు బిగ్ షాక్ ..
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ సర్కారు మంత్రి నారాయణకు బిగ్ షాకిచ్చింది .ఈ నేపథ్యంలో నారాయణ విద్యాసంస్థల యాజమాన్యానికి రాష్ట్ర ఇంటర్బోర్డు గట్టి షాక్ ఇచ్చింది. ఏకంగా రూ.లక్ష జరిమానాతో పాటు షోకాజ్ నోటీసు జారీచేసింది. విశాఖ నగరంలోని అక్కయ్యపాలెం, రామాటాకీస్ రోడ్డు శ్రీనగర్లో రెండు కళాశాలలు, హాస్టళ్లను నారాయణ యాజమాన్యం అనుమతి లేకుండా నిర్వహిస్తున్నట్టు బోర్డు గుర్తించింది. మొన్న …
Read More »