ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. అధికారిక పర్యటనలు, సమావేశాలతో ఎప్పుడూ బిజీగా ఉంటారు.. అయితేనేం తన బాల్యమిత్రులను మరిచిపోలేదు. ఒక పర్యటనకు వెళ్తూ మధ్యలో కాన్వాయ్ను ఆపించి మరీ తన చిన్ననాటి మిత్రులను పలకరించారు. అంతేకాదు వారిని తన వాహనంలో ఎక్కించుకొని తనతోపాటు తీసుకువెళ్లారు. ఆయనెవరో కాదు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.జిల్లా సమీకృత కార్యాలయాల శంకుస్థాపన కోసం సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లాకు బయలుదేరారు. ములుగు వద్ద జాతీయరహదారిపై కాసేపు కాన్వాయ్ని …
Read More »చంద్రబాబుకు బ్లాస్టింగ్ షాక్.. టీడీపీ ఎమ్మెల్సీ సంచలనం..!
ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆ పార్టీ సీనియర్ నేత.. ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్తో తాను ఏకాంతంగా మాట్లాడిన విషయం తెలిసిందే. దీంతో టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, పయ్యావులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇక ఆ విషయం పై చంద్రబాబు కూడా పయ్యావులను తప్పుబట్టినట్టు సమాచారం. దీంతో కలత చెంచిన పయ్యావుల …
Read More »మంత్రి హరీష్ రావుపై సీఎం కేసీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు…
తెలంగాణ ఇరిగేషన్ మంత్రి, తన మేనల్లుడు హరీష్ రావుపై సిఎం కేసిఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సిద్ధిపేట జిల్లా కలెక్టరేట్ కు శంకుస్థాపన చేసిన తర్వాత జరిగిన సభలో సిఎం చాలా అంశాలపై వివరంగా మాట్లాడారు. మంత్రి హరీష్ రావును ఉద్దేశించి హరీష్ రావు ఈ మధ్య బాగా హుషార్ అయిండు. ముందుగా సిద్ధిపేటను జిల్లా చేస్తే చాలన్నడు. జిల్లాను చేసిన తర్వాత ఊకుంటలేడు. ఇప్పుడేమో మెడకిల్ కాలేజీ కావాలన్నడు. …
Read More »మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఘనంగా ప్రథమ వార్షికోత్సవ సంబురాలు ..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన మండలాలు, జిల్లాలు ఆవిర్భవించి ఏడాది పూర్తయిన సందర్బంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో మరియు కాప్రా మండల కార్యాలయ ప్రాంగణంలో ప్రథమ వార్షికోత్సవ సంబురాలను ఘనంగా నిర్వహించారు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజల్ని అలరించాయి, ఈ కార్యక్రమానికి మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస్ యదవ్, MP మల్లారెడ్డి, MLA సుధీర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం.వి. …
Read More »సిద్దిపేటకు మరో వెయ్యి ఇళ్లు మంజూరు…
తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేట జిల్లాలో కొండపాక మండలం దుద్దెడలో జిల్లా కార్యాలయ సముదాయం, పోలీస్కమిషనరేట్ నిర్మాణాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన బహిరంగసభలోముఖ్యమంత్రి మాట్లాడుతూ కేసీఆర్ కిట్ పథకం అమలు తర్వాత.. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని తెలిపారు. జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తికావొచ్చాయని ఆయన వివరించారు. సిద్దిపేటకు మరో వెయ్యి ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. సిద్దిపేటకు ప్రత్యేక పోలీస్ బెటాలియన్ …
Read More »గెలాక్సీ ట్యాబ్ ఏ పేరుతో టాబ్లెట్…
ప్రముఖ స్మార్ట్ ఫోన్ వ్యాపార సంస్థ అయిన గెలాక్సీ నోట్8, ఫ్రేమ్ టీవీలను లాంచ్ చేసిన అనంతరం ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ ఓ సరికొత్త మిడ్-సెగ్మెంట్ టాబ్లెట్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. గెలాక్సీ ట్యాబ్ ఏ పేరుతో రూ.17,990కు దీన్ని లాంచ్ చేసింది. నేటి నుంచి ఈ టాబ్లెట్ అన్ని స్టోర్లలో అందుబాటులోకి వస్తోంది. నవంబర్ 9 కంటే ముందుగా ఈ టాబ్లెట్ను కొనుగోలు చేస్తే, వన్ టైమ్ ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్ను …
Read More »నిహారిక కొత్త వెబ్ సిరీస్.. నాన్న కూచి..!
మెగా కాంఫౌడ్ నుండి వచ్చిన నాగబాబు తనయ నిహారిక నటించిన తొలి వెబ్ సీరిస్ ముద్దపప్పు ఆవకాయ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఓ రకంగా చెప్పాలంటే, తెలుగునాట వెబ్ సిరీస్లకు క్రేజ్ తెచ్చిన ఘనత నిహారికకే దక్కుతుంది. ఈ సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో ఆ తర్వాత వెంటనే నాన్న కూచి అనే మరో వెబ్ సిరీస్ ను నిహారిక మొదలుపెట్టింది. రియల్ లైఫ్లో తండ్రీ కూతుళ్లైన నాగబాబు, నిహారికలు …
Read More »కేసీఆర్ దెబ్బకు చంద్రబాబు మైండ్ బ్లాక్..టీఆర్ఎస్లో టీడీపీ మాజీ మంత్రి..!
ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు అని మహేష్ పోకిరి డైలాగ్ ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్కు వాడుతున్నారు గులాబీ శ్రేణులు. ఎవరు కొడితే చంద్రబాబుకు మైండ్ బ్లాక్ అవుతుందో ఆయనే కేసీఆర్ అంటున్నారు గులాబీ కార్యకర్తలు..స్వరాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ దెబ్బకు తెలంగాణలో టీడీపీ పార్టీ అడ్రస్ గల్లంతు అయింది. మాజీ మంత్రి , ఖమ్మం జిల్లాలో కీలక నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్లో …
Read More »అజ్ఞాతనంలోకి వెళ్ళిన హాస్య నటుడు..!
తమిళ స్టార్ హాస్య నటుడు సంతానంపై హత్యా బెదిరింపుల కేసు నమోదైంది. దీంతో అతను అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలిసింది. వివరాల్లోకి వెళితే కాంట్రాక్టర్ షణ్ముగసుందరంతో కలసి కుండ్రత్తూర్ సమీపంలోని కోవూర్ ప్రాంతంలో కల్యాణ మండపాన్ని కట్టడానికి సన్నాహాలు ప్లాన్ వేశాడు సంతానం. అందుకు తన భాగంగా భారీ మొత్తాన్ని షణ్ముగసుందరానికి ఇచ్చాడు. తర్వాత కల్యాణ మండపం నిర్మాణ నిర్ణయాన్ని ఇద్దరూ విరమించుకున్నారు. దీంతో తన డబ్బులను వెనక్కి ఇచ్చేయాలని అడిగాడు …
Read More »సిద్ధిపేట లో సీఎం కేసీఆర్ ఎమోషనల్ స్పీచ్ ..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు సిద్దపేట జిల్లాలో కొండపాక మండలం దుద్దెడలో జిల్లా కార్యాలయ సముదాయం, పోలీస్కమిషరేట్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ “తనకు జన్మనిచ్చింది..రాజకీయంగా జన్మనిచ్చింది కూడా సిద్దిపేట అని తెలిపారు. తెలంగాణకు గుండెకాయలాంటి జిల్లా సిద్దిపేట..అనర్గళ గళమిచ్చింది.. పోరాట బలమిచ్చింది సిద్దిపేటని సీఎం స్పష్టం చేశారు. సిద్దిపేటలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం ప్రసంగిస్తూ ఏపీ, వెస్ట్ బెంగాల్ తప్ప …
Read More »