Home / SLIDER (page 2293)

SLIDER

ఎస్‌బీఐ చైర్మన్ గా రజనీష్ కుమార్‌..!

భారత దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఎస్‌బీఐకి కొత్త బాస్ వచ్చారు. రజనీష్ కుమార్‌ను కొత్త చైర్మన్‌గా నియమించింది కేంద్ర ప్రభుత్వం. అక్టోబర్ 7న బాధ్యతలు చేపట్టనున్న రజనీష్.. మూడేళ్లపాటు పదవిలో ఉండనున్నారు. ఈ మేరకు ఆయన నియామకాన్ని కేబినెట్ అపాయింట్‌మెంట్ కమిటీ ఆమోదించినట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ) ఆర్డర్‌లో తెలిపింది. ప్రస్తుతం ఎస్‌బీఐలో ఉన్న నలుగురు మేనేజింగ్ డైరెక్టర్లలో రజనీష్ కుమార్ ఒకరు. …

Read More »

వైఎస్సార్ కుటుంబంలో ఇప్ప‌టివ‌ర‌కు ఎంత‌మంది చేరారో తెలుస్తే..!

ఏపీలో వైసీపీ త‌ల‌పెట్టిన కార్య‌క్ర‌మం వైఎస్సార్ కుటుంబంలో సభ్యత్వాలు జోరుగా జరుగుతున్నాయి. ఇప్పటికే సభ్యత్వాలు 80 లక్షలకు దాటినట్లు ఆ పార్టీ నేతలు ప్రకటించారు. అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత వల్లనే తమ పార్టీకి సభ్యత్వాల సంఖ్య పెరుగుతోందని, ఎవరికి వారు తమంతట తామే పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు రావడం శుభపరిణామమని వైసీపీ నేతలు చెబుతున్నారు. గత నెల 11వ తేదీన వైఎస్సార్ కుటుంబం కార్యక్రమం ప్రారంభమైంది. కేవలం …

Read More »

చంద్ర‌బాబును భ‌య‌పెట్టిన ప‌వ‌న్.. చివ‌రికి బాబు..!

ఏపీ వంటి బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షం ఉన్న రాష్ట్రంలో అధికార పార్టీకి ఎప్పుడూ టెన్ష‌నే. దీంతో ప్ర‌తిప‌క్షం ఏం చేస్తోంది.. ఎలాంటి వ్యూహంతో ముందుకు వ‌స్తోంది.. అధికార పార్టీని ఎలాంటి ఇబ్బందులు పెట్ట‌బోతోంది.. వ‌ంటి కీల‌క విష‌యంపై దృష్టి సారించ‌డాన్ని ఎవ‌రూ త‌ప్పుప‌ట్ట‌రు. అయితే మిత్ర‌ప‌క్షంగా ఉన్న జ‌న‌సేన విష‌యంలోనూ ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న వైఖ‌రిని మార్చుకోక‌పోవ‌డంపై ర‌క‌ర‌కాల సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ ఎప్పుడు …

Read More »

అభిమానులకు ప్రభాస్ ఉహించని బర్త్ డే గిఫ్ట్…!

ఎంతో కాలంగా  ప్రభాస్  తో సినిమా చేయటం కోసం ఎదురుచూస్తున్న సుజిత్ దర్శకత్వంలో.. సాహో సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ప్రభాస్  ప్రస్తుతం సాహో షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రభాస్, ఈ నెల 23న తన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడట. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ …

Read More »

బాలికలపై బీజేపీ ఎంపీ లైంగిక వ్యాఖ్యలు..!

పార్లమెంట్‌ సభ్యుడిగా అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాల్సిన ఆ ఎంపీ బాలికలపై నీచమైన వ్యాఖ్యలు చేశారు. అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడిన ఎంపీ తీరు వివాదాస్పదమైంది. ఛత్తీస్‌ఘర్‌ బీజేపీ ఎంపీ బన్సీలాల్‌ మహతో ఆ రాష్ట్ర బాలికలపై చేసిన లైంగిక వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. ఆయన అసభ్య వ్యాఖ్యల వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. చత్తీస్‌ఘర్‌ బాలికలు, యువతులు రెచ్చగొట్టేలా ఉంటారని ఆ వీడియోలో మహతో …

Read More »

జనసేనానికి “మ‌ళ్ళీ పెళ్లి” క‌ష్టాల్ షురూ..!

జనసేన అధినేత‌ పవన్‌కళ్యాణ్‌కి రేణుదేశాయ్‌ రూపంలో కొత్త సంకటం పుట్టుకొచ్చింది. పవన్ కళ్యాణ్‌తో విడాకులు తీసుకున్నాక ఒంట‌రి జీవితం గ‌డుపుతున్న రేణు ఇటీవ‌ల ఇచ్చిన ఇట‌ర్వ్యూలో మ‌ళ్ళీ పెళ్లి చేసుకునే ఆలోచ‌న‌లో ఉన్నాన‌ని చెప్పి హాట్ టాపిక్‌గా మారింది. దీంతో రెండో పెళ్ళి ముచ్చట వివాదాస్పదమవడం.. పవన్‌ అభిమానుల పేరుతో కొందరు అత్యుత్సాహం ప్రదర్శించడంతో రేణుదేశాయ్ కూడా సీరియస్‌గా తీసుకుని.. మగాళ్ళు మాత్రం ఎన్ని పెళ్లిళైనా చేసుకోవ‌చ్చు.. ఆడవాళ్ళు మాత్రం …

Read More »

ఆ “20 “మందికి సీట్లు ఇవ్వను -తేల్చి చెప్పిన చంద్రబాబు ..

ఏపీలో అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పలు జిల్లాల నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు .ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న ఇంటింటికీ తెలుగుదేశం అనే కార్యక్రమం సక్రమంగా జరగని నియోజకవర్గంలో కొత్త నాయకత్వాన్ని చూస్తారంటూ ఆయా నియోజక వర్గాలకు చెందిన నేతలను గట్టిగా హెచ్చరించారు. రాష్ట్రంలో రాజధాని ప్రాంతంలోని తన నివాసం నుంచి …

Read More »

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త …!

తెలంగాణ రాష్ట్ర౦లో నిరుద్యోగులకి ప్రభుత్వం తీపి కబురు అందించనుంది .   వైద్యారోగ్యశాఖలో వైద్యులు, సిబ్బంది కొరతను తీర్చేందుకు కాంట్రాక్టు పద్ధతిలో 2100 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టినట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి సీ లకా్ష్మరెడ్డి చెప్పారు. రెండువేల పర్మినెంట్ పోస్టుల భర్తీ బాధ్యతను టీఎస్‌పీఎస్సీకి అప్పగించామని, సాంకేతిక, పాలనాపరమైన సమస్యల కారణంగా ఆ పోస్టుల భర్తీకి సమయం పట్టే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 2100 పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో …

Read More »

జగన్ పాదయాత్ర “అక్కడ “నుండే మొదలు ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపే అధినేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను చేపట్టనున్న సంగతి తెల్సిందే .అయితే మొదట ఈ నెల అక్టోబర్ 27వ, తేది నుండి సుదీర్ఘంగా పాదయాత్ర నిర్వహించేందుకు ఆయన సన్నాహలు చేసుకొన్నారు. అయితే కొన్ని కారణాల రిత్య ముహూర్తం మార్చారు అని వైసీపీ శ్రేణులు ఇప్పటికే ప్రకటించాయి . పాదయాత్ర చేపట్టే ముందు ఇడుపులపాయ నుండి తిరుమలకు జగన్ …

Read More »

ఏపీలో ఆ20 మంది ఎమ్మెల్యే ల‌ను టార్గెట్ చేసిన జ‌గ‌న్.. కార‌ణాలు ఇవే..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత జగన్ ఈసారి టిక్కెట్ల పంపిణీలో ఆచితూచి అడుగులు వేయాలని భావిస్తున్నారు. తనకు నమ్మకంగానే ఉంటూ ద్రోహం చేసిన వైసీపీ ఎమ్మెల్యేల తీరును జగన్ టార్గెట్ చేశార‌ని స‌మాచారం. గత ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్ మీద గెలిచి అధికారంలోకి రాకపోవడంతో పార్టీ మారిన 20 మంది ఎమ్మెల్యేలను ఈసారి ఎలాగైనా ఓడించాల‌ని జ‌గ‌న్ క‌స‌ర‌త్తులు మొద‌లు పెట్టిన‌ట్టు స‌మాచారం. టిక్కెట్ కావాలని అడిగి తీరా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat