ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరో రికార్డును సాధించాడు .గత మూడున్నర ఏండ్లుగా ఏమి రికార్డ్లను సృష్టించాడని ఇప్పుడు సరికొత్తగా ఏమి సాధించారు అని ఆలోచిస్తున్నారా ..?.అసలు విషయానికి వస్తే రాష్ట్రంలోని విజయవాడ నగరంలో లక్ష ఎన్టీఆర్ గృహాలను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. మొత్తం జిల్లాల్లో ఎన్టీఆర్ గృహాలను స్థానిక మంత్రులు ప్రారంభించారు. ఒకే రోజు లక్ష గృహాలను ప్రారంభించడమే కాకుండా ఎన్టీఆర్ …
Read More »జూ.ఎన్టీఆర్ నా స్నేహితుడే.. మంత్రి కేటీఆర్ సరదా కామెంట్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో ఇచ్చిన సరదా సమాధానం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.రెండు రోజుల క్రితం దసరా పర్వదినం సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రావణుడి పైకి శ్రీరాముడు బాణం వేస్తున్నట్లుగా ఉన్న ఫోటోను మంత్రి కేటీఆర్ పోస్ట్ చేసాడు . దీనిపై ఓ నెటిజన్ కేటీఆర్! …
Read More »శివ బాలాజీ బిగ్ బాస్ ఇచ్చిన 50లక్షలను ఏమి చేశాడో తెలుసా…?
అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా యావత్తు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మా టీవీ అభిమానులను గత డెబ్బై రోజులుగా అలరించిన బిగ్ బాస్ సీజన్ 1 ముగిసింది.ఈ షో లో మొత్తం పదహారు మంది పార్టిసిపేట్ చేశారు .ఆసాంతం ఎంతో ఉత్కంఠంగా జరిగిన ఈ సీజన్ లో చివరి వరకు నిలబడి ప్రముఖ ఒకప్పటి హీరో ఇప్పుడు సెకండ్ రోల్ నటుడు శివబాలాజీ బిగ్ బాస్ 1 …
Read More »తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మృతి ..!
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ,మాజీ ఎమ్మెల్యే కన్నుమూశారు .గతంలో జిల్లాలో ఇబ్రహీం పట్నం అసెంబ్లీ నియోజక వర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున 1972-78మధ్య కాలంలో ఎమ్మెల్యేగా గెలిచిన నాయిని అనంతరెడ్డి కన్నుమూశారు . నాయిని గ్గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ మహానగరంలోని ప్రముఖ వైద్య ఆస్పత్రిలో నిన్న ఉదయం 8.30గంటలకు తుది శ్వాస విడిచారు .రాజకీయ …
Read More »ఏపీ ప్రజల అభిమానంపై మంత్రి కేటీఆర్ స్పందన ..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిన్న ఆదివారం ఏపీలో ఆ రాష్ట్ర మంత్రి పరిటాల సునీతరవి తనయుడు అయిన పరిటాల శ్రీరాం వివాహమోత్సవానికి హాజరైన సంగతి విదితమే .తెలంగాణ రాష్ట్రం నుండి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ,ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావుతో కల్సి రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని బేగం పేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి చేరుకొని అక్కడ …
Read More »పీకే పక్కా స్కెచ్ .. జగన్ పాదయాత్ర ఎలా ఉండబోతోందో తెలుసా..?
ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు దుష్టపాలన.. ప్రభుత్వం తీసుకునే ప్రజావ్యతిరేక నిర్ణయాలు.. ఓట్లేసి గెలిపించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించమని భాద్యతలని చంద్రబాబుకు ఇస్తే.. బాబు రైతులని.. ప్రజలని.. డ్వాక్రా మహిళలని ఎలా మోసం చేస్తున్నాడో అందరికి తెలిసేలా.. రాష్ట్ర ప్రజలకు వివరించేలా జగన్ పాదయాత్ర చేపడుతానని ప్రకటించిన విషయం తెల్సిందే. అయితే పాదయాత్రని ముందుగా అక్టోబర్లో స్టార్ట్ చేయాలని అనుకున్నా.. కొన్ని కారణాలవలన నవంబర్ 2కి మారింది. …
Read More »బాబు నోటి నుండి మరో ఆణిముత్యం..మనకు రోజుకు 24గంటలే ..మరి బాబుకు ..?
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గతంలో ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ “అవినీతిలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని నోరుజారి పలు విమర్శలకు గురైన సంగతి విదతమే .తాజాగా చంద్రబాబు అదే విధంగా నోరు జారారు అని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి . ఈ రోజు రాష్ట్రంలోని విజయవాడ కేంద్రంగా జరుగుతున్న స్వచ్ఛ ఆంధ్ర …
Read More »బాపుఘాట్లో గవర్నర్, సీఎం కేసీఆర్ నివాళి
తెలంగాణ రాష్టంలోని రాష్ట రాజధాని హైదరాబాద్ మహా నగరంలో బాపుఘాట్లో మహాత్మాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బాపుఘాట్లో గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ అధికారులు నివాళులర్పించారు. గాంధీ చిత్రపటానికి గవర్నర్, సీఎం కేసీఆర్ పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. గాంధీ జయంతి …
Read More »కేంద్ర మాజీ సీనియర్ మంత్రి దత్తాత్రేయకు ఘోర అవమానం ..
తెలంగాణ రాష్ట్రం నుండి ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ ఎంపీ ,సీనియర్ మాజీ కేంద్ర మంత్రి ..తెలంగాణ రాష్ట్రం నుండి పార్టీ పగ్గాలు పట్టిన నేత ..ఇటు రాష్ట్రంలో కానీ అటు కేంద్రంలో కానీ అందరితో సఖ్యతతో ఉండే నేత ..వివాదరహితుడు ఎవరు అంటే తడుముకోకుండా చెప్పే ఏకైక పేరు కేంద్ర మాజీ సీనియర్ మంత్రి బండారు దత్తాత్రేయ . గత కొన్ని …
Read More »గుండెపోటుతో టీడీపీ సీనియర్ నేత మృతి
ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు నీటి పారుదల సంఘం అధ్యక్షుడు జగపతి నాయుడు(46) ఆదివారం రాత్రి మృతి చెందాడు. ఆదివారం ఉదయం వ్యక్తిగత పనిపై పాకాలకు వెళ్లగా రాత్రి గుండెపోటు రావడంతో అక్కడక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని స్వగ్రామమైన రాయవారిపల్లె పంచాయతీ తానికొండవారిపల్లెకు తరలించారు. జగపతి నాయుడుకు భార్య కుమారుడు ఉన్నారు.
Read More »