తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ఏపీ రాష్ట్ర మంత్రి పరిటాల సునీతరవి తనయుడు అయిన పరిటాల శ్రీరామ్ వివాహానికి హాజరై నూతన వవధూవరులను ఆశీర్వదించారు .ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ కు వెంకటాపురం గ్రామాస్తులతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుండి హాజరైన ప్రజానీకం బ్రహ్మరథం పట్టారు. పరిటాల శ్రీరామ్ వివాహానికి హాజరయ్యేందుకు విమానంలో ఆయన బేగంపేట నుంచి పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక పుట్టపర్తి ఎమ్మెల్యే …
Read More »వరుణ్తో ఎఫైర్.. తేల్చేసిన తాప్సీ..!
సొట్టబుగ్గల సుందరి డిల్లీ బ్యూటీ తాప్సీకి బాలీవుడ్ లోనూ ఎఫైర్ కష్టాలు తప్పడం లేదు. తెలుగులో వరుస సినిమాలు మంచు బ్యానర్లో చే స్తున్నప్పుడు అమ్మడు మంచు మనోజ్తో లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నట్లు అప్పట్లో కథనాలు వెలువడిన విషయం దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది. ఆ తర్వాత అమ్మడు కొన్నాళ్లు తెలుగు సినిమాలకు దూరంగా ఉండడమే కాక బాలీవుడ్ లో సెటిల్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తుండడంతో ఆమెను …
Read More »సీఎం కేసీఆర్ తో పయ్యావుల కేశవ్ భేటీ.. ఎందుకంటే ..?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ఏపీ రాష్ట్ర మంత్రి పరిటాల సునీతరవి తనయుడు అయిన పరిటాల శ్రీరామ్ వివాహానికి హాజరై నూతన వవధూవరులను ఆశీర్వదించారు .ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ కు వెంకటాపురం గ్రామాస్తులతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుండి హాజరైన ప్రజానీకం బ్రహ్మరథం పట్టారు .నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ తో ఏకాంతంగా భేటీ …
Read More »సిద్ధార్థ్ తో ఎఫైర్.. ఓపెన్ అయిన జాక్వెలిన్..!
స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సిద్దార్థ్ మల్హోత్రా-ఆలియా భట్ల మధ్య ఎఫైర్ నడుస్తోందని ఎప్పటినుండో బి టౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే వీళ్లిద్దరి మధ్యలోకి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఎంటరైందని ఈ మధ్య గాసిప్స్ హాల్ చల్ చేశాయి. సిద్దార్థ్ తో ఓ సినిమా చేసిన జాక్వెలిన్.. అతడితో చాలా దూరం వెళ్లిందని వార్తలు వచ్చాయి.దీంతో సిద్దార్థ్-అలియా మధ్య దూరం పెరిగిందంటూ కథనాలు పుట్టుకొచ్చాయి. ఎట్టకేలకు వీటిపై …
Read More »ఒకేరోజు రెండు ప్రాజెక్టులను ప్రారంభించనున్న మంత్రులు హరీశ్, తుమ్మల
జలయజ్ఞం..సమైక్య పాలనలో సాగునీటి ప్రాజెక్టుల పేరిట చేపట్టిన ఈ కార్యక్రమం ఎవరికి కాసులు కురిపించిందో అందరికీ తెలుసు. తెలంగాణ పరిధిలో రాళ్లపై పేర్లు చెక్కించుకొని, శిలాఫలకాలు ఆవిష్కరించుకొన్నారు. వేలకోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు లెక్కలు రాసుకున్నారు. కానీ ఏ ఒక్క ప్రాజెక్టూ పూర్తి కాలేదు. చుక్కనీరు రైతులకు అందలేదు. మూడేండ్ల క్రితం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పుష్కర కాలం కిందట మొదలై ఆగిపోయిన పాలెంవాగు, కిన్నెరసాని ఎడమకాల్వ పను …
Read More »సీఎం కేసీఆర్ ఏపీ ప్రజల మదిని దోచుకోవడానికి ప్రధాన కారణమిదే ..?
ఏపీలో అనంతపురం జిల్లాలో వెంకటాపురం గ్రామంలో రాష్ట్ర మంత్రి పరిటాల సునీత రవి తనయుడు అయిన పరిటాల శ్రీరామ్ వివాహం ఎంతో ఘనంగా జరిగింది .ఈ వివాహానికి ఇరు రాష్ట్రాల నుండి పలువురు ప్రముఖ రాజకీయ సినిమా వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు .ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ,రాష్ట్రానికి చెందిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు ,టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీలు ,ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు …
Read More »గాంధీ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం.. జగన్
మహాత్మాగాంధీ 148వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. మహాత్మాగాంధీ జీవితం స్ఫూర్తిదాయకమని, ప్రతి ఒక్కరిలోనూ ఆ స్ఫూర్తి నిండాలని వైఎస్ జగన్ పేర్కొన్నారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుందామంటూ అయన ట్వీట్ చేశారు.
Read More »ఏడాది కిందిచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి హరీష్ రావు .
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .గత సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని చేపట్టిన తర్వాత రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి హరీష్ రావు రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న పలు భారీ నీటి పారుదల ప్రాజెక్టులను ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పూర్తిచేస్తోన్న సంగతి తెలిసిందే . …
Read More »మహాత్మాగాంధీకి నివాళులర్పించిన ప్రముఖులు
ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా రాజ్ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. గాంధీజీ ఆదర్శాలు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందకి స్ఫూర్తిగా నిలుస్తున్నాయని మోదీ ట్వీట్ చేశారు. ఇక… ఇవాళ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా కావడంతో ఆయనకు నివాళులర్పించారు మోదీ. రైతులు, జవాన్లను ప్రభావితం చేసిన లాల్ బహదూర్ శాస్త్రిని అందరం ఆదర్శంగా తీసుకోవాలని మోదీ ట్వీట్ చేశారు. ప్రధాని …
Read More »అవ్వకు అండగా మంత్రి కేటీఆర్…
సోషల్ మీడియాలో ఎక్కువగా ఆక్టివ్ గా ఉండే తెలంగాణ రాష్ట ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇప్పటికే నెటిజన్లు పోస్ట్ చేసిన పలు సమస్యలను శాశ్వతంగా పరిష్కరించిన విషయం తెలిసిందే . తాజాగా సికింద్రాబాద్లోని సిక్ విలేజి జైన్ భవన్ వద్ద గత మూడు రోజులుగా గుర్తు తెలియని ఓ వృద్ధురాలు రోడ్డు పక్కన ఉన్నది. దీనిని గుర్తించిన ఓ నగర పౌరుడు మంత్రి కేటిఆర్ కు …
Read More »