Home / SLIDER (page 2312)

SLIDER

ఐశ్వర్యరాయ్ ని మరిపిస్తున్న వరంగల్ అమ్మాయిల డ్యాన్స్..వైరల్ వీడియో

అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీను ఒక ఊపు ఊపిన జీన్స్ మూవీలో కన్నులతో చూసేది గురువా కనులకు స్వంతమౌన అనే పాట అప్పటి కుర్రకారు గుండెలతో పాటుగా పలువురి మదిని గెలుచుకుంది.ఆ పాటలో ఐశ్వర్యాయ్ డాన్స్ అప్పట్లో మతిపోగెట్టేసింది.తాజాగా అదే పాటలో వరంగల్ కు చెందిన కాట్రగడ్డ హిమన్సీ చౌదరి మరియు మరో అమ్మాయి మిథిలా రెడ్డి డాన్స్ కంపోజ్ చేసి అందరి మదిని కొల్లగోట్టుతున్నారు ..ఇప్పుడు ఈ వీడియో …

Read More »

రేపటి నుంచి మినుముల కొనుగోలు.. మంత్రి హరీశ్ రావు

తెలంగాణలో మినుముల కొనుగోలుకు రేపు 14 ప్రాంతాలలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. పెసర్లు, మినుములు, పత్తి తదితర పంటల దిగుబడి, మార్కెట్ లో ప్రస్తుతమున్న ధర, రైతులను ఆదుకోవడానికి తీసుకోవలసిన చర్యలపై వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులకు మంత్రి హరీశ్ రావు పలు సూచనలు చేశారు. రైతులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలకు మినుములు తీసుకురావాలని హరీశ్ …

Read More »

కోదండరాం గుడ్డి వ్యతిరేక మాటలకు శ్రీధర్ దేష్పాండె సార్ లెక్కలతో సమాదానం !

ఆదిలాబాద్ ప్రాజెక్టులు-వాస్తవాలు సెప్టెంబర్ 11న అమరుల స్ఫూర్తియాత్ర సందర్భంగా జేఏసీ నాయకులు ప్రొఫెసర్ కోదండరాం ప్రసంగిస్తూ టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ప్రాజెక్టునూ పూర్తిచేసింది లేదు, రైతాంగానికి చుక్క నీరిచ్చింది లేదు అన్నట్లుగా వార్తాపత్రికలు ప్రచురించాయి. జిల్లాకు జీవనాధారమైన తుమ్మిడిహట్టి ప్రాజెక్టును బొందపెట్టి కాళేశ్వరం మొదలుపెట్టారని, అదైనా పూర్తిచేశారా అంటే అదీ లేదని దెప్పిపొడిచారు.ప్రొఫెసర్ కోదండరాం విమర్శలు పూర్తిగా అవాస్తవమే కాదు, ఆశ్చర్యం కలిగించేవి కూడా ఆదిలాబాద్ జిల్లాలో …

Read More »

ప్రతి పేదవాడికి సొంత గూడు ఉండటమే లక్ష్యం-మంత్రి తుమ్మల ..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో గూడు లేని ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల ఉండటమే లక్ష్యంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే .అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రెండు లక్షలకు పైగా డబుల్ బెడ్ రూమ్స్ నిర్మాణమే లక్ష్యంగా సర్కారు ముందుకు పోతుంది . దీనిలో భాగంగా ముప్పై ఒక్క జిల్లాలో డబుల్స్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి .ఈ …

Read More »

ఎల్బీ స్టేడియంలో ఘనంగా “మహా బతుకమ్మ “..

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన మహా బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి సుమారు 35 వేల మంది మహిళలు పాల్గొనేందుకు తరలి వచ్చారు. ఈ సందర్భంగా దేశంలో 19 రాష్ట్రాలకు చెందిన కళాకారులతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత …

Read More »

2వేల నోటుపై చంద్రబాబు సంచలన వాఖ్యలు…?

ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ ప్రవేశపెట్టిన రెండు వేల నోటు పలుమార్లు చర్చనీయాంశమైంది. రెండు వేల నోటును రద్దు చేస్తారని ఆరంభంలోనే కొన్ని అభిప్రాయాలు వినిపించాయి. అయితే ఇప్పుడు అలాంటి అభిప్రాయాన్నే వినిపించారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు. రెండు వేల నోట్లను రద్దు చేయాలని ఆయన తాజాగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఓ ఇంగ్లీష్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ …

Read More »

భద్రాద్రి రామాలయాన్ని యాదాద్రి మాదిరిగా అభివృద్ధి ..

నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో అహర్నిశలు శ్రమించి, క్రియాశీలకంగా వ్యవహరించిన వారికి నామినేటెడ్‌ పదవుల్లో సముచితస్థానం ఇస్తామని, వారెవరూ అసంతృప్తి చెందాల్సిన అవసరం లేదని ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. భద్రాది -కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్‌ వేదికగా నిన్న సోమవారం సాయంత్రం జిల్లా గ్రంథాలయ పాలక మండలి ప్రమాణస్వీకారం చేసింది. ఛైర్మన్‌గా దిండిగల రాజేందర్‌, ఐదుగురు డైరెక్టర్ల ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరైన …

Read More »

ఆ విషయంలో దేశంలో తొలి రాష్ట్ర౦ తెలంగాణ…

వ్యవసాయ రంగ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి స్పష్టం చేశారు.ఈ రోజు వరంగల్ రూరల్ జిల్లా  వర్ధన్నపేట మండలం దివిటిపల్లి గ్రామంలో నిర్వహించిన భూరికార్డుల సమగ్ర ప్రక్షాళన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి కడియం మాట్లాడారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఉద్ఘాటించారు. రూ. 17 వేల కోట్ల రుణాలు మాఫీ చేశామన్న ఆయన.. …

Read More »

“రామ్ గోపాల్ రెడ్డి”గా మారిన “రాంగోపాల్ వర్మ” ..అసలు కారణం ఇదే ..?

రాంగోపాల్ వర్మ అంటే తెలియని వారుండరు అతిశయోక్తి లేదేమో .అంతగా ఆయన పాపులర్ అయ్యారు .అప్పుడెప్పుడో వచ్చిన టాలీవుడ్ మన్మధుడు యువసామ్రాట్ అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన మూవీ “శివ “తో ఇక్కడ ట్రెండ్ సెట్ చేసిన రాంగోపాల్ వర్మ ఆ తర్వాత ఆయన బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ తన కంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు . ఆ తర్వాత ఆయన సోషల్ మీడియాలో పలు వివాదాస్పద ట్వీట్లతో …

Read More »

పవన్ బాటలో కమల్ హాసన్ ..!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ హటావో .దేశ్ బచావో అనే నినాదంతో జనసేన పార్టీని ప్రముఖ స్టార్ హీరో ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన సంగతి విదితమే .గత సార్వత్రిక ఎన్నికల్లో అక్కడ ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ,బీజేపీ పార్టీకి మద్దతుగా నిలిచాడు పవన్ కళ్యాణ్ .తెలంగాణ లో పవన్ ఫ్యాక్టర్ ఏమి పని చేయలేదు . అక్కడ ఏపీలో మాత్రం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat