దేశ రాజధాని దిల్లీలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి ఇన్నాళ్లూ సహజీవనం చేసి తీరా ఆమె పెళ్లి చేసుకోమని అడిగిందని అక్కసుతో నరికి చంపేశాడు. అంతటితో ఆగకుండా మృత దేహాన్ని 35 ముక్కలుగా కోసి ఫ్రిడ్జ్లో ఉంచి.. 18 రోజులు దిల్లీ పరిసర ప్రాంతాల్లో విసిరాడు. శ్రద్ధా, ఆఫ్తాబ్ అమీన్ పునావాలా ప్రేమించుకున్నారు. ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. శ్రద్ధా ముంబయిలోని ఓ ఫేమస్ కాల్ సెంటర్లో పనిచేస్తుంది. …
Read More »వాలు చూపులతో మతిపోగొడుతోన్న రాశిఖన్నా..!
ఈ శారీలో తమన్నాను చూస్తే దట్ఈజ్ మహాలక్ష్మి అనాల్సిందే!
ఒకే ఫ్రేమ్లో అగ్ర నటులు.. రీ యూనియన్లో సెలబ్రిటీల సందడి!
టాలీవుడ్, బాలీవుడ్ 80 నాటి అగ్ర నటులు ఒకే చోట కనువిందు చేశారు. ఇండ్రస్ట్రీలో హీరో హీరోయిన్లు, సహా నటుల మధ్య చక్కటి అనుబంధం ఉంటుంది. అందరికీ చాలా మంది అభిమానులు ఉంటారు. ఒకరు ఇద్దరు స్టార్లను ఒక్క చోట చూస్తేనే అభిమానులు రెండు కళ్లు చాలవు. అలాంటిది అలనాటి స్టార్లు అంతా ఒక్కచోట చేరితే ఆ సందడి మామూలుగా ఉండదు. అభిమానులకు అయితే కన్నుల పండుగే. తాజాగా 80 …
Read More »నటుడు కార్తి ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్.. ట్వీట్ చేసిన హీరో!
తమిళ స్టార్ హీరో కార్తి ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. ఈ విషయాన్ని కార్తి ట్విటర్ వేదికగా తెలిపారు. హాయ్ ఆల్.. నా ఫేస్బుక్ పేజీ హ్యాక్ అయ్యింది. ప్రస్తుతం టెక్నికల్ టీంతో కలిసి పనిచేస్తున్నాం. త్వరలోనే అకౌంట్ను తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నాం. అని ట్వీట్ చేశారు. కార్తి తన సినిమాలకు సంబంధించిన ఏ అప్డేట్లైనా, పర్సనల్ విషయాలైనా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. ఈ ఏడాది కార్తి …
Read More »ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం
ప్రముఖ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఇటీవల ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫాం ట్విట్టర్ను కొనుగోలు చేసిన నాటినుంచి ఆ సంస్థలో ఉద్యోగులను భారీగా తొలగిస్తున్నారు. సంస్థను తన చేతుల్లోకి తీసుకున్న వారానికే 50శాతం మంది ఉద్యోగులను ఇంటికి పంపించిన మస్క్.. మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.ఎలాన్ మస్క్ తీసుకున్న తాజా నిర్ణయంతో సుమారు 4,400 …
Read More »విరాట్ కోహ్లీ తాజాగా మరో ఘనత
టీమ్ఇండియా స్టార్ బ్యాట్స్మెన్.. మాజీ కెప్టెన్.. సీనియర్ ఆటగాడు కింగ్ విరాట్ కోహ్లీ తాజాగా మరో ఘనత సాధించాడు. ఇందులో భాగంగా క్రికెట్ లో రెండు టీ20 ప్రపంచకప్లలో అత్యధిక పరుగులు చేసిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. తాజాగా ముగిసిన పొట్టి ప్రపంచకప్లో భారత్ సెమీఫైనల్లోనే నిష్క్రమించినప్పటికీ.. విరాట్ కోహ్లీ మ్రాతం టాప్ స్కోరర్గా టోర్నీని ముగించాడు. ఆరు ఇన్నింగ్స్లు ఆడిన కోహ్లీ.. 98.66 సగటుతో 296 పరుగులు చేశాడు. …
Read More »మత్తెక్కిస్తోన్న బేబమ్మ
సినిమాల్లోకి రాకముందు సమంత ఏమి చేసిందో తెలుసా..?
తాజాగా విడుదలైన యశోద మూవీ హిట్ టాక్ సాధించడంతో మంచి జోష్ లో ఉంది సూపర్ స్టార్ హీరోయిన్ సమంత.. ఈ ముద్దుగుమ్మ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకముందు తాను కష్టాలు పడినట్లు చెప్పుకోచ్చింది. సరిగ్గా తనకు 14 సంవత్సరాల వయసులోనే తను పనిచేయాల్సి వచ్చిందని తాజాగా ప్రముఖ చానెల్ కిచ్చిన ఓ ఇంటర్వూలో తెలిపింది సమ్ము. మ్యారేజ్ ఫంక్షన్లలో వెలకమ్ చేసే అమ్మాయిగా పనిచేసినట్లు చెప్పుకొచ్చింది. 3గంటలు నిల్చొని …
Read More »ఆసుపత్రిలో సూపర్ స్టార్ కృష్ణ
Tollywood స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు వంశమైన ఘట్టమనేని కుటుంబంలో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. సరిగ్గా మూడేండ్ల కిందట అంటే 2019లో సీనియర్ నటుడు సూపర్ స్టార్ అయిన కృష్ణ భార్య విజయ నిర్మల కన్నుమూసింది. ఆ తర్వాత కరోనా సమయంలో కృష్ణ పెద్ద కొడుకు, మహేష్ అన్న రమేష్ బాబు కన్నుమూశాడు. ఇక ఇటీవలే కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవి అనారోగ్య సమస్యలతో మరణించింది. ఇలా …
Read More »