Home / SLIDER (page 376)

SLIDER

దర్శకుడు లింగుస్వామికి జైలు శిక్ష

సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు లింగుస్వామికి ఓ కేసులో తమిళనాడులోని చెన్నై న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అసలు విషయానికోస్తే దర్శకుడిగా లింగుస్వామి దర్శకత్వ బాధ్యతలే కాకుండా తిరుపతి బ్రదర్స్ ప్రొడక్షన్ పతాకంపై పలు సినిమాలను నిర్మించే బాధ్యతలు కూడా నిర్వహిస్తుంటాడు.  అయితే కొన్నేళ్ల క్రిందట  కార్తీ.. హాటేస్ట్ హీరోయిన్ సమంత జంటగా లింగుస్వామి ,ఆయన సోదరుడు సుభాష్ చంద్రబోస్ ఓ సినిమాకు సన్నాహాలు చేశారు. …

Read More »

అలియా భట్ కు కోపం వచ్చింది… ఎందుకంటే..?

బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్.. ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ లో హీరోయిన్ గా నటించిన ఆలియా భట్ కు కోపం వచ్చింది. ఎందుకంటే  గత కొన్ని రోజులకు హిందీ చిత్ర పరిశ్రమను పలు ఇబ్బందులకు గురి చేస్తున్న బాయ్ కాట్ ట్రెండ్ పై అక్కడి తారలు ధీటుగానే స్పందిస్తున్నారు. సినిమా అనేది ప్రేక్షకులకు ఒక అప్షన్ మాత్రమే .కంపల్సరీ కాదు అని చెప్పేశారు. ఈ ట్రెండ్ ప్రారంభమైన మొదట్లో …

Read More »

పడుకున్న మహిళను లేపి.. ఎదురుగా వస్తున్న ట్రైన్ వైపు ఈడ్చుకెళ్లి..!

ముంబయి సమీపంలోని వసాయ్ రైల్వే స్టేషన్‌లో సోమవారం వేకువజామున ఘోరం జరిగింది. స్టేషన్‌ ఫ్టాట్‌ఫారంలోని ఓ బల్లపై పిల్లలతో కలిసి నిద్రిస్తున్న ఓ మహిళను లేపి మాట్లాడుతూ.. ఎదురుగా వస్తున్న అవధ్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ కిందకి తోసేశాడు ఓ వ్యక్తి. అనంతరం పరుగున వచ్చి నిద్రిస్తున్న పిల్లల్ని లాక్కొని తీసుకెళ్తు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో ఆ మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి మహిళ, …

Read More »

BJP నుండి ఎమ్మెల్యే రాజాసింగ్ ఔట్

తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన ఎమ్మెల్యే.. బీజేఎల్పీ నేత రాజాసింగ్ ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ అధిష్టానం ప్రకటించింది. మహ్మద్ ప్రవక్త గురించి ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. అయితే పార్టీ నుండి ఎందుకు సస్పెండ్ చేయకూడదో పదిరోజుల్లో అంటే సెప్టెంబర్ 2 వరకు వివరణ ఇవ్వాలని కోరింది.

Read More »

సీఎం కేసీఆర్ రంగారెడ్డి జిల్లా పర్యటనకు ఏర్పాట్లు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల ఇరవై ఐదో తారీఖున  రంగారెడ్డి జిల్లాలో   పర్యటనలో జిల్లా ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ కార్యాలయానికి ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించారు. ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం, ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, సీపీ …

Read More »

రాహుల్ ద్రవిడ్‌కు కరోనా.. షాక్‌లో టీమ్ ఇండియా

టీమ్ ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. నాలుగు రోజుల్లో ఆసియా కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రాహుల్‌కు ఇలా అవ్వడంతో భారత జట్టు ఆందోళన చెందుతోంది. యూఏఈ వేదికగా జరగనున్న టోర్నీలో వచ్చే ఆదివారమే ఇండియా- పాకిస్థాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం యూఏఈ వెళ్లేందుకు నిర్వహించే పరీక్షల్లో రాహుల్ ద్రవిడ్‌కు కరోనా ఉన్నట్లు తేలింది. అయితే ఆ మ్యాచ్ సమయానికి ద్రవిడ్ కోలుకుని …

Read More »

సీఎం కేసీఆర్ పై కుట్రతోనే ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు

 కేంద్రాన్ని స్పష్టంగా, సూటిగా ప్రశ్నిస్తున్న నేత దేశంలో ఒకే ఒక్కరు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ అనీ, బీజేపీ మోసాలను అన్ని వేదికల్లోనూ ప్రశ్నిస్తున్నారని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అన్నారు. కేసీఆర్‌ ప్రశ్నలకు మోదీ, అమిత్‌ షాలకు వణుకుపుడుతోందన్నారు. టీఆర్‌ఎస్‌ ఎల్పీలో ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, గణేశ్‌ గుప్తాతో కలిసి మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని నడుస్తున్నదని మోదీ ప్రభుత్వం కాదని.. ఏడీ (అటెన్షన్‌ డై వర్షన్‌) …

Read More »

మునుగోడు సమర భేరీ సభ సాక్షిగా బీజేపీ సెల్ఫ్ గోల్.. ఉప ఎన్నికల్లో ఓటమి ఖాయం..?

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీ సభ్యత్వానికి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈ నెల ఇరవై ఒకటో తారీఖున మునుగోడులో జరిగిన  బీజేపీ సమరభేరీ భారీ బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో కాషాయపు కండువా కప్పుకున్నారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాను బీజేపీలో చేరింది మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి …

Read More »

దేశాన్ని ఉన్మాదంలోకి నెట్టే కుట్ర

75 సంవత్సరాల స్వాతంత్య్ర ఉత్సవాలు జరుపుకొంటున్న ఈ నేపథ్యంలో దేశాన్ని ఒక ఉన్మాద స్థితిలోకి నెట్టే కుట్ర జరుగుతున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విష సంస్కృతిని చూస్తూ ఊరుకొంటే అది దేశానికే ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరించారు. సోమవారం లాల్‌బహదూర్‌ స్టేడియంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తొలుత మహాత్మా గాంధీ విగ్రహానికి పుష్పాంజలి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat