ములుగుజిల్లా మల్లంపల్లి మాజీ జెడ్పి చైర్మన్ కి,శే, కుసుమ జగదీశ్ చిత్రపటానికి రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ. ప్రకాశ్, పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత పూల మాల వేసి నివాళులర్పించారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పంపించిన ఒక కోటి 50 లక్షల …
Read More »ఇందూరులో బీజేపీ కార్పొరేటర్ వసూళ్ల దందా బట్టబయలు..ఆడియో లీక్..!
తెలంగాణలో కాషాయనేతలు కమీషన్ల రాజాలుగా అవతారమెత్తారు..ఆ ఊరు, ఈ పట్టణం అనే తేడా లేదు..కార్పొరేటర్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు వసూళ్ల దందాలకు తెగబడుతున్నారు. ముఖ్యంగా కార్పొరేటర్లు తమ డివిజన్ల పరిధిలో కొత్తగా అపార్ట్ మెంట్ లేదా ఇల్లు కడితే చాలు…కమీషన్ ఇవ్వాల్సిందే అంటూ హుకుం జారీ చేస్తున్నారు..సదరు బిల్డర్ లేదా, ఇంటి యజమానులను వేధించి, బెదిరించి మరీ లక్షలకు లక్షలు వసూళ్లు చేస్తున్నారు. నిజామాబాద్ లో …
Read More »వెలిగిపోతున్న వర్ష
వీల్ చైర్ ప్రీమియర్ క్రికెట్ లీగ్ వాల్ పోస్టర్ ఆవిష్కరణ
తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ క్రీడా పర్యాటక సాంస్కృతిక పురావస్తు యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో BDC దివ్యాంగ్ వీల్ చైర్ ఆల్ పార క్రికెట్ అసోసియేషన్ అఫ్ తెలంగాణ అధ్వర్యంలో హైదరాబాద్ లో లాల్ బహదూర్ స్టేడియంలో సెప్టెంబర్ 9, 10 తేదీ లలో జరుగనున్న వీల్ చైర్ ప్రీమియర్ క్రికెట్ లీగ్ వాల్ పోస్టర్ ను …
Read More »తెలంగాణలో సత్తుపల్లి నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు
తెలంగాణలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు మండలానికి చెందిన 1186 మంది దివ్యాంగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3016/- రూపాయల నుంచి 4016/- రూపాయల పెంచిన పింఛన్ ప్రొసీడింగ్ పత్రాలను కల్లూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారు ముఖ్య అతిథిగా పాల్గొని పంపిణీ చేశారు. అనంతరం దివ్యాంగుల అందరికీ భోజనాన్ని ఏర్పాటు చేసి, ఎమ్మెల్యే సండ్ర వెంకట …
Read More »ఇన్ఫోర్మేషన్ టెక్నాలజీ రంగంలో హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ది
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారి దార్శనిక నిర్ణయాలతో ఇన్ఫోర్మేషన్ టెక్నాలజీ రంగంలో హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్నది. దాదాపు 1500 ఐ.టి, ఐ.టి.ఈ.ఎస్ కంపెనీలకు నిలయంగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వ సత్వర నిర్ణయాలు, అభివృద్ది ప్రణాళికలతో తెలంగాణ ఏర్పడేనాటికి ఐ.టి ఎగుమతుల విలువ రూ.57, 258 కోట్లు ఉంటే 2022-23 నాటికి రూ. 2,41,275 కోట్లకు చేరి 9,05,715 …
Read More »మత్తెక్కిస్తోన్న శ్రీలీల
శారీలో నేహశెట్టి సోయగాలు
జైలర్ మరో రికార్డు
నెల్సన్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ .. సీనియర్ నటి రమ్యకృష్ణ హీరోయిన్ గా యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కి శివరాజ్ కుమార్, మోహన్ లాల్ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చిన చిత్రం జైలర్ .. జైలర్ మూవీ రూ.600 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టింది. తమిళంలో ఈ మార్క్ అందుకున్న రెండో సినిమాగా జైలర్ నిలిచింది. తొలిస్థానంలో రోబో 2.o ఉంది. రోబో సీక్వెల్ ఈ రికార్డును పది రోజుల్లో అందుకోగా.. జైలర్ …
Read More »ఆర్య వైశ్య నిరుపేదలకు కుట్టు మిషన్ల పంపిణీ
ఆర్యవైశ్యులు సంపాదనలోనే గాక, సేవా కార్యక్రమాల్లోనూ ముందున్నారని, మరింత సేవ చేసి, నిరుపేదలుగా ఉన్న ఆర్యవైశ్యులతోపాటు, సమాజంలోని ఇతర పేదలనుకూడా ఆదుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విజ్ఞప్తిచేశారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జనగామ జిల్లా శాఖ ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో వ్యాపారాలకే పరిమితమైన ఆర్యవైశ్యులు ఇవ్వాళ సామాజిక సేవా, రాజకీయ రంగాల్లోనూ రాణిస్తున్నారని మంత్రి అన్నారు. చదువుల్లోనూ …
Read More »