గోవా ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి. అక్కడ కాంగ్రెస్ 16 చోట్ల ఆధిక్యంలో ఉంది. మరోవైపు బీజేపీ 14 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తున్నారు. అనూహ్యంగా తృణమూల్ కాంగ్రెస్ 5 చోట్ల లీడింగ్లో ఉంది. దీంతో రాష్ట్రంలో హంగ్ ఏర్పడటం ఖాయంగా కన్పిస్తోంది. ఇదే జరిగితే ప్రభుత్వ ఏర్పాటులో తృణమూల్ కాంగ్రెస్ కీలకంగా మారనుంది. దీన్ని ముందే గ్రహించిన తృణముల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి,పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రెండ్రోజుల క్రితమే …
Read More »పంజాబ్ లో గెలుపు ఎవరిది..?
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రస్తుత అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి వీస్తుంది. ప్రస్తుతం విడుదలవుతున్న ఎన్నికల ఫలితాల్లో మొత్తం 74 స్థానాల్లో ఆప్ ముందంజలో ఉంది. మరోవైపు అధికార పార్టీ అయిన కాంగ్రెస్ 30, శిరోమణి అకాలీదళ్ 10, బీజేపీ 3 స్థానాల్లో లీడ్లో ఉన్నాయి. అయితే గతంలో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 20 స్థానాలకే పరిమితమైంది. ఆ రాష్ట్రంలో ప్రధాన ఆ …
Read More »మణిపూర్ లో గెలుపు ఎవరిది..?
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలుఫలితాలు గురువారం ఉదయం నుండి వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో క్షణం కోక పార్టీ ఆధిక్యంలోకి దూసుకువస్తుంది. తాజాగా కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీ హవా మణిపూర్ ఎన్నికల ఫలితాల్లోనూ కొనసాగుతోంది. మొత్తం రాష్ట్రంలో 60 అసెంబ్లీ స్థానాలున్నాయి.. ఇప్పటి వరకు 52 స్థానాల నుంచి ఫలితాలు వెడువడుతున్నాయి. బీజేపీ-27 స్థానాల్లో, కాంగ్రెస్-18 స్థానాల్లో, NPEP-5, NPF-2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. 60 అసెంబ్లీ స్థానాలు …
Read More »ఉత్తరాఖండ్ లో గెలుపు ఎవరిది…?
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. గురువారం విడుదలవుతున్న ఈ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటింది. ఇక్కడ 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా… ఇప్పటి వరకు 69 స్థానాల నుంచి ఫలితాలు వెలువడుతున్నాయి. బీజేపీ-37, కాంగ్రెస్-30, ఆప్-1, ఇతరులు ఒక స్థానంలో ముందంజలో ఉన్నారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామి లీడ్లోకి వచ్చారు. ఉత్తరాఖండ్లో మ్యాజిక్ ఫిగర్ చేరాలంటే 36 స్థానాల్లో విజయం సాధించాల్సి …
Read More »5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు-3గ్గురు సీఎం లకు షాక్
పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ రోజు ఉదయం నుండి వెలువడుతున్నాయి .ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ దూసుకెళ్తుండగా ప్రస్తుత అధికార పార్టీ అయిన కాంగ్రెస్ కు చెందిన ముఖ్య నేత,ప్రస్తుత సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ వెనకంజలో ఉన్నారు . ఈయన పోటీ చేసిన రెండో చోట్ల ప్రత్యర్థులు ఆధిక్యత కనబరుస్తున్నారు. గోవాలో కూడా ప్రస్తుత సీఎం ప్రమోద్ సావంత్ కూడా ప్రస్తుత ఫలితాలను బట్టి చూస్తే …
Read More »నిరుద్యోగులకు ఇది గోల్డెన్ ఆపర్చ్యునిటీ: మంత్రి కేటీఆర్
హైదరాబాద్: రాష్ట్రంలో 80వేల పైచిలుకు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నట్లు శాసనసభ వేదికగా సీఎం కేసీఆర్ ప్రకటించారని.. దీన్నినిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ఏడేన్నరేండ్లుగా యువత ఉద్యోగాల కోసం ఎదురు చూసిందని.. అలాంటి వారు ఆనందపడే రోజు ఇది అని చెప్పారు. సీఎం కేసీఆర్ చేసిన ఉద్యోగాల భర్తీ ప్రకటన వారికి గోల్డెన్ ఆపర్చ్యునిటీ అన్నారు. నిజాం కాలేజ్లో నిర్వహించిన గ్యాడ్యుయేషన్ డే కార్యక్రమానికి కేటీఆర్ …
Read More »ఇద్దరు సీఎంలకు బిగ్ థాంక్స్: ప్రముఖ దర్శకుడు రాజమౌళి
హైదరాబాద్: తెలుగు సినీ ఇండస్ట్రీ సమస్యలను పరిష్కరించి సహకారం అందిస్తున్న ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్కు ప్రముఖ దర్శకుడు రాజమౌళి థాంక్స్ చెప్పారు. భారీ బడ్జెట్ సినిమాలు విడుదలయ్యే సమయంలో తెలంగాణ ప్రభుత్వం రోజుకి ఐదు షోలు వేసుకునే అవకాశం కల్పించిందని చెప్పారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్తో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అందిస్తున్న సహకారం సినిమా ఇండస్ట్రీకి ఎంతో హెల్ప్ అవుతుందన్నారు. మరోవైపు ఏపీలో …
Read More »స్కిల్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్కి అడ్రస్గా ఏపీ: సీఎం జగన్
విజయవాడ: ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు పూర్తిగా విద్యార్థులకు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. టీచర్లను బోధనేతర కార్యక్రమాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించవద్దని చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్లో విద్యాశాఖ ఉన్నతాధికారులతో జగన్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. మార్చి 15 నుంచి నాడు-నేడు కార్యక్రమం కింద రెండో విడత పనులు మొదలు పెట్టాలని సీఎం ఆదేశించారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న జిల్లాల్లో టీచర్ …
Read More »తెలంగాణలో కొలువుల జాతర -80,039 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు
అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ప్రభుత్వం.. నేడు భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేసింది. 80,039 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ రోజు నుంచే నోటిఫికేషన్లు వెలువడుతాయని సీఎం ప్రకటించారు. తెలంగాణ పరిధిలోని అన్ని యూనివర్సిటీల్లో 2,020 బోధన పోస్టులను, 2,774 బోధనేతర పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో మొత్తం ప్రత్యక్ష నియామక ఖాళీలు 91,142 ఉన్నాయని తేలింది. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ …
Read More »సోనాక్షి సిన్హా సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన బ్యూటీ సోనాక్షి సిన్హా తనపై జరుగుతోన్న తప్పుడు ప్రచారాన్ని ఖండించింది. ఢిల్లీలో ఓ కార్య క్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు రూ.37 లక్షలు తీసుకుందని, అరెస్ట్ వారెంట్ జారీ అయిందంటూ ఆమెపై వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ ఫేక్ అంటూ సోనాక్షి స్టేట్మెంట్ ఇచ్చింది. అదంతా చేస్తోంది తనను వేధించటానికి ప్రయత్నిస్తోన్న ఓ మోసగాడేనని మండిపడింది. అతడు ఎవరో మాత్రం స్పష్టంగా చెప్పలేదు.
Read More »