తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం తరహాలో త్వరలోనే ఓరుగల్లులో ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించబోతున్నామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖామంత్రి కడియం శ్రీహరి తెలిపారు.దీ నికి సంబంధించి రాష్ట్ర ప్రబుత్వం 12 కంపెనీ లతో ఎంవోయూ కుదుర్చుకున్నదన్నారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ..74 కిలోమీటర్ల పొడవుతో ఓరుగల్లు మహానగానరంలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించబోతున్నామని మంత్రి తెలిపారు.ప్రస్తుతం కాజీపేటలో వున్నా2 లైన్ల ఆర్వోబీనీ 4 లైన్ రోడ్డుగా మారుస్తున్నామని ఈ సందర్బంగా …
Read More »బ్రేకింగ్ : మాజీమంత్రి శ్రీధర్బాబు అరెస్టు..
మాజీ మంత్రి ,కాంగ్రెస్ నాయకుడు దుద్దిళ్ళ శ్రీధర్బాబును పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లలో లో కాంగ్రెస్ పార్టీ ఇవాళ ( గురువారం) జిల్లా కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో రైతు సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ ముట్టడికి పిలుపునివ్వగా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మాజీ మంత్రి శ్రీధర్ బాబు వెళ్లే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి మంథని పోలీస్స్టేషన్కు తరలించారు.పూర్తి సమాచారం తెలియాల్సి …
Read More »కుడిభుజాన్ని కోల్పోయి, కన్నీరు మున్నీరైన కోమటిరెడ్డి
నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కన్నీరు మున్నీరయ్యారు.తన కుడి భుజం ఐనటువంటి బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య సమాచారం అందుకున్న అయన హుటాహుటిన హైదరాబాద్ నుంచి నల్గొండ చేరుకున్నారు. నిన్నటి వరకూ తనతో పాటు ఉన్న అనుచరుడిని కోల్పోయినందుకు ఆయన కన్నీరుమున్నీరయ్యారు. ఎన్ని ఒత్తిడులు ఎదురైనా శ్రీనివాస్ తనతోపాటు నడిచాడని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేసుకున్నారు. కోమటిరెడ్డి బాధపడుతూనే శ్రీనివాస్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. మీకు నేనున్నానంటూ వారికి భరోసా …
Read More »చంద్రబాబుకు గుడి కట్టించనున్న ఏపీ హిజ్రాల సంఘం ..
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఇటు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంటే మరోవైపు ఆ రాష్ట్రంలో ఉన్న హిజ్రాలల్లో మాత్రం చెరగని ముద్రవేసుకుంటున్నారు .గత నాలుగు ఏండ్లుగా తమకు పెన్షన్లు ,పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్న నారా చంద్రబాబు నాయుడి ఋణం తీర్చుకోవడానికి రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో నంద్యాల నుండి మహానందికి వెళ్లే మార్గంలో తమకు దేవుడైన నారా చంద్రబాబు నాయుడుకి గుడి …
Read More »అన్ననే ఏమి చేయలేకపోయాడు ..తమ్ముడు చేయగలడా .. రేణుక చౌదరి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ పై కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు విమర్శల పర్వం కురిపిస్తున్నారు .కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో రాణించలేడు. పవన్ లాంటి సినిమా వాళ్ళు ఎంతమంది వచ్చిన కానీ మా పార్టీ గెలుపును ఎవరు ఆపలేరు అని సంచలన వ్యాఖ్యలు చేశారు . తాజాగా ఖమ్మం జిల్లాకు చెందిన ఎంపీ (రాజ్యసభ)రేణుక చౌదరి మాట్లాడుతూ …
Read More »కాంగ్రెస్ మాజీ మంత్రి కోమటిరెడ్డి ముఖ్య అనుచరుడు దారుణ హత్య …
తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ ఎమ్మెల్యే ,మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరవర్గానికి చెందిన ముఖ్య అనుచరుడు దారుణ హత్యకు గురయ్యాడు .అసలు విషయానికి స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్త అయిన బొడ్డుపల్లి శ్రీనివాస్ తలపై గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కొట్టి హతమార్చారు . ఆయన నివాసముంటున్న సావర్కర్ నగర్లోని రాత్రి పదకొండు గంటలకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు శ్రీనివాస్ తో గొడవపడ్డారు .అయితే …
Read More »పవన్ లాంటి ఎంతమంది వచ్చిన మా గెలుపును ఆపలేరు..కోమటిరెడ్డి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ రాష్ట్రం నుండి మొదలు పెట్టియన్ రాజకీయ యాత్రలో భాగంగా ఇవాళ ఖమ్మం పర్యటనలో ఉన్నవిషయం తెలిసిందే. ఈ క్రమంలో పవన్ చేపట్టిన యాత్రపై నల్లగొండ ఎమ్మెల్యే కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి మండి పడ్డాడు.తెలంగాణ ముక్యమంత్రిని పవన్ కళ్యాణ్ అంతగనం పొగడటం వెనుక కారణం ఏమిటని ప్రశ్నించారు.పవన్ కళ్యాణ్ లాంటి ఎంతమంది సినీ యాక్టర్లు వచ్చినా వచ్చే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ …
Read More »కాళేశ్వరం ప్రాజెక్టుకు విద్యుత్ సరఫరా..మరో ముందడుగు
కాళేశ్వరం ప్రాజెక్టును డెడ్లైన్ లోగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రాజెక్టుకు సంబంధించిన విద్యుత్ సరఫరా లైన్ల ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. సుందిళ్ళ,మేడిగడ్డ,అన్నారం పంపు హౌజ్ ల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.400 కే.వి,220 కే.వి.లైన్ల పనులు ప్రారంభించారు. జెట్ స్పీడులో పంపు హౌజ్ పనుల నిర్మాణం జరుగుతోంది. 2018 జూన్ కల్లా 8 పంపులు రెడీ అవుతున్నట్టు తెలంగాణ ప్రభుత్వ ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి తెలిపారు. …
Read More »అక్రమ వలసదారులకు కువైట్ క్షమాభిక్ష..ఉపయోగించుకోవాలని కోరిన మంత్రి కేటీఆర్
కువైట్లోని అక్రమ వలసదారులకు ఆ దేశ సర్కారు క్షమాభిక్ష పెట్టింది. ఈనెల 29 నుంచి వచ్చే ఫిబ్రవరీ 22 వరకు ఈ క్షమాభిక్ష అమల్లో ఉంటుందని తెలిపింది. ఈ సమయంలో అక్రమంగా నివసిస్తున్న, గడువు ముగిసిన వారు ఎలాంటి అపరాధ రుసుం చెల్లించుకుండా స్వదేశానికి వెళ్లవచ్చని సూచించింది. తిరిగి సంబంధిత నియమ నిబంధనల ప్రకారం తమ దేశానికి రావచ్చునని వెల్లడించింది. కాగా, ఈ నిర్ణయంతో భారతదేశంలోని వేలాది మందికి ఉపయుక్తంగా …
Read More »ఒడిశాలో కూడా మిషన్ భగీరథ అమలు చేస్తాం..
ఒడిశా రాష్ట్రానికి చెందిన ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజనీర్లు తెలంగాణ ప్రభుత్వం పై ప్రశంసల వర్షం కురిపించారు.ఇవాళ సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్ట్ దగ్గర మిషన్ భగీరథ పనులను నాబార్డ్ ప్రతినిధులతో కలిసి వారు పరిశీలించారు.ప్రతి ఇంటికి నల్లా ద్వారా సురక్షిత తాగునీరు అందించాలనే తెలంగాణ ప్రభుత్వ ఆలోచన బాగుందని తెలిపారు.సీఎం కేసీఆర్ చిత్తశుద్ధి వలన మిషన్ భగీరథ ప్రాజెక్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయని వారు కొనియాడారు. తమ రాష్ట్రంలో కూడా మిషన్ …
Read More »