Home / TELANGANA (page 1004)

TELANGANA

పవన్‌ కల్యాణ్‌ యాత్రలో అపశృతి.. ఓ అభిమాని ..యస్ఐ కాళ్లు విరిగి..లాఠీ ఛార్జ్‌

జనసేన అధినేత జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేపట్టిన రాజకీయ యాత్రలో బుధవారం అపశృతి చోటు చేసుకుంది. ఖమ్మం రూరల్ యస్ఐ చిరంజీవి కాలుపైకి ఏక్కిన సినీహీరో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కారు…కొత్తగూడెం నుండి ర్యాలీ గా ఖమ్మం వస్తుండగా స్థానిక గోపాలపురం వద్ద యస్ఐ చిరంజీవి ట్రాఫిక్ కంట్రోల్ చేస్తుండగా ఎడమ కాలుపైకి ఎక్కడం తో మడమ విరిగింది. దీంతో పరిస్థితి చేయిదాటి పోతుందని భావించిన పోలీసులు …

Read More »

6వేల కోట్లతో 20 లక్షల మంది దళితులకు లబ్ధి

రాష్ట్రంలో దళితులు ప్రగతిబాట పట్టారు. మూడున్నరేండ్ల క్రితం వరకూ తమకోసం ఓ ప్రభుత్వమంటూ ఉంటుందన్న విషయమే తెలియని దళిత సమాజం ఇవాళ తమకోసం పనిచేసే ప్రభుత్వం అండతో భరో సాగా అభివృద్ధి పథాన నడుస్తున్నది. దళిత కుటుంబాల్లోని వర్తమాన, భవిష్యత్ తరాలు విద్యాపరంగా, సామాజికంగా, ఆర్థికంగా ప్రగతి సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరిచిన అభివృద్ధి దారిలో లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. ఏడున్నర దశాబ్దాలుగా ఎన్నికల నినాదాలకే పరిమితమైన దళితుల …

Read More »

అలా చేస్తే కాంగ్రెస్‌కు స‌పోర్ట్… ప‌వ‌న్ తిక్క వ్యాఖ్య‌లు..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్… రాజ‌కీయ యాత్ర‌ తెలంగాణ పర్యటనలో భాగంగా ఖమ్మంలో చేసిన వ్యాఖ్య‌ల పై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వీ హ‌నుమంత‌రావు ఫైర్ అయ్యారు. ప‌వ‌న్ కళ్యాణ్ది జ‌న‌సేన కాదు.. భ‌జ‌న సేన అని వీహెచ్ విమ‌ర్శించారు. అయితే హ‌నుమంత‌రావు వ్యాఖ్య‌ల పై ప‌వ‌న్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావును గనుక అధిష్టానం తెలంగాణ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే.. తన మద్దతు ఆ …

Read More »

సిద్దిపేట లో మంత్రి హరీష్ బిజీ ..బిజీ…

తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సిద్దిపేట నియోజకవర్గంలో పలు గ్రామాల్లో కుల సంఘాల భవనాలు ,భవనాలు ఉన్న వాటికి ప్రహరీ గోడల నిర్మాణానికి ఎనబై లక్షల నిధులు మంజూరు అయినట్లు అన్నారు..నియోజక వర్గ పర్యటనలో భాగంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని అన్నారు ..సిద్దిపేట నియోజకవర్గంలో దాదాపుగా అన్ని గ్రామాల్లో కులాలకు భవనాలు …

Read More »

ప‌వ‌న్ పై చెప్పుతో దాడి.. ఊపిరి పీల్చుకున్న కార్య‌క‌ర్త‌లు..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ యాత్రలో భాగంగా ఖమ్మం పర్యటనలో ఉన్నవిష‌యం తెలిసిందే. అయితే ఈ యాత్ర‌లో గుర్తు తెలియ‌ని వ్య‌క్తి ప‌వ‌న్ పై చెప్పుతో దాడి చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. బుధవారం తెలంగాణ‌లోని కొత్త గూడెం నుండి ఖమ్మంకు భారీ ర్యాలీతో పవన్ కాన్వాయ్ పై ఓ వ్య‌క్తి చెప్పువిసిరాడు. పవన్ వాహనం తల్లాడ సెంటర్‌కు చేరుకోగానే అభిమానులు, కార్యకర్తలు భారీగా గుమిగూడారు. ఇక ఆ జన …

Read More »

రియల్ శ్రీమంతుడు వంశీధర్ రెడ్డి..!

జన్మనిచ్చిన కన్న తల్లినే మరిచిపోతున్న ఈ రోజుల్లో..పుట్టి , పెరిగి విద్యాబుద్దులు నేర్చుకొని ఒక స్థాయికి వచ్చిన తన జన్మభూమిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే దృడ సంకల్పంతో తను పుట్టిన ఉరిని దత్తత తీసుకున్న శ్రీమంతుడు గుడి వంశీ ధర్ రెడ్డి…గుడి వంశీధర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని మాదారం గ్రామానికి చెందిన గుడి లక్ష్మారెడ్డి – రమాదేవిలకు జన్మించిన కుమారుడు.అయితే తను చిన్న …

Read More »

పలువురు పారిశ్రామిక వేత్తలతో కేటీఆర్‌ భేటీ

తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ విదేశీ పర్యటన విజయవంతంగా కొనసాగుతుంది.ప్రస్తుతం స్విట్జర్లాండ్‌ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌.. దావోస్‌లో పలువురు పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. పాలిస్టర్‌ వస్త్ర ఉత్పత్తిలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఇందోరమ వెంచర్స్‌ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో అలోక్‌ లోహియాతో భేటీ అయిన కేటీఆర్‌ కాకతీయ టెక్ట్స్‌ టైల్స్‌ లో …

Read More »

పవన్‌కల్యాణ్‌ను కలిసిన శ్రీజ

ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత చేపట్టిన చలోరే…చలోరే చల్ యాత్ర ఉత్సాహంగా సాగుతోంది.యాత్రలో భాగంగా ఇవాళ మూడో రోజు పవన్ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఖమ్మం పర్యటనలో ఉన్న పవన్ కు ఖమ్మం విద్యార్ధిని శ్రీజ ఆల్‌ ద బెస్ట్‌ చెప్పింది.పవన్‌‌ కల్యాణ్‌ ఆశీస్సులతో మూడేళ్ల క్రితం కేన్సర్‌‌ నుంచి శ్రీజ బయటపడిన విషయం తెలిసిందే..శ్రీజ కోరిక మేరకు మూడేళ్ల క్రితం ఖమ్మం వెళ్లి స్వయంగా కూడా ఆమెను …

Read More »

వచ్చే నెల 2న మేడారానికి సీఎం కేసీఆర్..

ఆసియా ఖండంలోనే అతి పెద్ద జాతరైన మేడారం జాతరకు వచ్చేనెల 2న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లనున్నారు.అయితే అదే రోజు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కూడా మేడారానికి వచ్చే అవకాశం వుంది .ఈ నేపధ్యంలో ఈ నెల 31 నుండి ఫిబ్రవరి 3వరకు జరగనున్న సమ్మక ,సారలమ్మ జాతరకు సంబంధించిన ఏర్పాట్లన్నీపూర్తయ్యాయని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. మేడారం జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం …

Read More »

హైదరాబాద్‌ నుంచి అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌లకు ఎంపికైయ్యిన సిరాజ్‌ కు షాక్

గత ఎడాదిలో జరిగిన టీ20 మ్యాచ్ లో అంతర్జాతీయ క్రికెట్‌ జట్టుకు సెలెక్ట్‌ అయిన హైదరాబాదీ మహ్మద్‌ సిరాజ్‌ మంగళవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. ఆయన ఫేస్‌బుక్‌ ఖాతా హ్యాక్‌ కావడంపై ఫిర్యాదు చేశారు. సిరాజ్ యువ క్రికెటర్‌ కావడంతో దేశవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. ఫేస్‌బుక్‌లోనూ పెద్ద సంఖ్యలోనే ఫ్రెండ్స్‌ ఫాలోయింగ్‌ ఉంది. వీరిలో ఓ 14 ఏళ్ల బాలుడు సైతం సిరాజ్‌కు ఫేస్‌బుక్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat