Home / TELANGANA (page 1005)

TELANGANA

గుజరాత్‌ కంటే మిన్నగా రహదారుల అభివృద్ధి..మంత్రి తుమ్మల

రూ.15 వేల కోట్ల నిధులతో రాష్ట్రంలో రహదారుల అభివృద్ధిని గుజరాత్‌ కంటే మిన్నగా చేసేందుకు చర్యలు చేపట్టామని రాష్ట్ర రోడ్లు ,భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు .రాష్ట్రంలోని రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా మార్చేందుకు చర్యలు చేపట్టామని..ఇందుకు కేంద్రప్రభుత్వం కూడా సూత్రప్రాయంగా అంగీకరించిందని అన్నారు. అయన మీడియాతో మాట్లాడుతూ… 135ఎల్‌ జాతీయ రహదారికి రంగసాయిపేట, కే సముద్రం, నెక్కొండ, మహబూబాబాద్‌లను అనుసంధానిస్తామన్నారు. అలాగే జయశంకర్‌ జిల్లా ఆంశాన్‌పల్లి …

Read More »

ఉగాది నాటికి ప్రతి ఇంటికి మంచినీరు..మంత్రి తుమ్మల

వచ్చే ఉగాది నాటికి తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మంచినీరు ఇస్తామని రాష్ట్ర రోడ్లు ,భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.ఇవాళ పెద్దపల్లి జిల్లాలోని రామగుండంలో రూ.16 కోట్లతో నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జిని మంత్రి రాజేందర్, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ తో కలిసి మంత్రి ప్రారంబించారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం చిత్తశుద్ధితో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే..కొన్ని …

Read More »

తొలిసారి దావోస్ సదస్సులో మంత్రి కేటీఆర్…ప‌లు కీల‌క ప్ర‌సంగాలు

దావోస్‌లో జరుగుతున్న వరల్ఢ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాల్లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తార‌క‌ రామరావు పాల్గొన్నారు. ఈ రోజు జరిగిన ప్రారంభోత్సవ ఫ్లీనరీ సమావేశంలో మంత్రి హాజ‌ర‌య్యారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పలు దేశాల అధినేతలు, రాష్ర్టాల ముఖ్యమంత్రులు, ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల సీఈఓలు, చైర్మన్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పడిన మూడున్నరేళ్లలో వరల్ఢ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులకు అహ్వానం తెలంగాణ రాష్ర్టానికి వస్తున్నప్పటికీ, …

Read More »

కేసీఆర్ ఆదర్శ గ్రామానికి జలకళ..మంత్రి హరీష్

కేసీఆర్ ఆదర్శ గ్రామమైన చిన్నకోడూర్ మండలం రామునిపట్ల గ్రామ వాగు రానున్న రోజుల్లో యేడాదికి 100 రోజులకు పైగా మత్తడి దూకుతుందని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలంలోని రామునిపట్ల గ్రామంలో మంగళవారం బాల వికాస సంస్థ ఆధ్వర్యంలో 40వరకూ పొలం కుంటల తవ్వకాల కార్యక్రమంలో ఆ సంస్థ వ్యవస్థాపకురాలుబాలక్కతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన …

Read More »

అక్ర‌మ హోర్డింగ్ పెట్టారా..అంతే సంగ‌తులు

రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేర‌కు అక్రమ హోర్డింగ్స్ పై జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది.  నగరంలో  333 అక్రమ హోర్డింగ్ లు ఉన్నట్లు అధికారుల తనిఖీల్లో బయటపడింది. వీటిని తొలగించడానికి బల్ధియా ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. సిటీలో అనుమతి లేని హోర్డింగ్స్ ను జీహెచ్ఎంసీ అధికారులు తొలగిస్తున్నారు. న‌గ‌రంలోని శేరిలింగంపల్లి, మాదాపూర్, హైటెక్ సిటీ, బేగంపేట ఏరియాల్లో అనుమతి లేని హోర్డింగ్ లను …

Read More »

మంత్రి కేటీఆర్ స‌ర్‌ప్రైజ్‌తో..ఆశ్చ‌ర్య‌పోయిన బాబు,లోకేష్‌

ప్రపంచ ప్ర‌ఖ్యాత వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ స‌మ్మిట్ సందర్భంగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తీరుతో ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న త‌న‌యుడు నారా లోకేష్ ఆశ్చ‌ర్య‌పోయారు. దావోస్ వేదిక‌గా సాగుతున్న ఈ స‌ద‌స్సుకు `అధికారిక‌` ఆహ్వానం అంద‌డంతో మంత్రి కేటీఆర్ అక్క‌డికి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఎప్ప‌ట్లాగే… ఏపీ సీఎం చంద్ర‌బాబు వెళ్లారు. అదే రీతిలో ఆయ‌న త‌న‌యుడు, మంత్రి లోకేష్ కూడా వెళ్లారు. ఈ …

Read More »

పోలీస్ ల అక్రమ సంబంధం కేసులో షాకింగ్ ట్విస్ట్..!

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అవినీతి నిరోధక శాఖ అడిషనల్ ఎస్సీ సునీతారెడ్డి, కల్వకుర్తి సిఐ మల్లిఖార్జున రెడ్డి అక్రమ సంబంధం వ్యవహారం కేసులో షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అమెరికాలో ఉంటున్న అడిషనల్ ఎస్పీ సునీతారెడ్డి భర్త తన భార్య సునీతారెడ్డికి చెప్పకుండానే ఇండియా వచ్చి రెండురోజులపాటు మాటు వేసి మల్లిఖార్జునరెడ్డిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న విషయం తెలిసిందే. తర్వాత మల్లిఖార్జునరెడ్డికి చెప్పు దెబ్బలు, ఉరికించి కొట్టుడు. …

Read More »

కాంగ్రెస్ పార్టీ నేతలంతా నాకు అన్న తమ్ముళ్ళు..

టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంగళవారం తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ లో మూడు జిల్లాల నుండి వచ్చిన పీకే అభిమానులు ,జనసేన పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశం అయ్యారు .ఈ సమావేశం సందర్భంగా జనసేన పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ,పవన్ చేపట్టనున్న ప్రజాయాత్ర రూట్ మ్యాప్ ,పార్టీ బలోపేతం లాంటి పలు అంశాల గురించి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నేతలతో ,కార్యకర్తలతో …

Read More »

తెలంగాణకు జీవితాంతం రుణపడి ఉంటా..పవన్

తెలంగాణ రాష్ట్రంలోని కొండగట్టు ఆలయం నుండి తన రాజకీయ యాత్రను ప్రారంబించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ కరీంనగర్ లోని శుభం గార్డెన్లో మూడు జిల్లాల నుండి వచ్చిన జనసేన కార్యకర్తలు, అభిమానులతో సమావేశమైన పవన్ కల్యాణ్.. ‘జై తెలంగాణ’ అని నినాదం చేస్తూ, తన ప్రసంగాన్ని ప్రారంబించారు.ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పవన్ మాట్లాడుతూ..ఆంధ్రా రాష్ట్రం నాకు జన్మనిస్తే.. తెలంగాణ రాష్ట్రం పునర్జన్మనిచ్చిందన్నారు. …

Read More »

ప్రతిపక్షాలను కంగారు పెట్టిస్తున్న ఎమ్మెల్యే పుట్ట మధు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ మాజీ మంత్రి శ్రీధర్ బాబుపై బంపర్ మెజారిటీతో గెలుపొంది మంథని నియోజకవర్గంలో చరిత్ర సృష్టిస్తున్న మంథని నియోజకవర్గ ఎమ్మెల్యే ,తెలంగాణ ఉద్యమ నాయకుడు ,పుట్ట మధు ఈ ఏడాది జనవరి ఒక్కటి నుండి చేపట్టిన ” మన ఉరు మన ఎమ్మెల్యే ” కార్యక్రమంతో దూసుకపోతున్నాడు .ఈ కార్యక్రమం చేపట్టిన మొదటి రోజునుండి విజయవంతంగా కొనసాగుతుంది. ఈ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat