Home / TELANGANA (page 1009)

TELANGANA

సికింద్రాబాద్ సెయింట్‌ మేరీస్‌ చర్చిలో పవన్‌ ప్రార్థనలు‌

ప్రముఖ సీనీ నటుడు,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చర్చిలో ప్రార్థనలు చేశారు. పోలాండ్ అంబాసిడర్ ఆడమ్ బురాకోవస్కీతో కలిసి పవన్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ ఉదయం 7 గంటలకే తన సతీమణి అన్నాతో కలిసి పవన్ చర్చికి వెళ్లారు. అనంతరం ప్రశాసన్‌నగర్‌ జనసేన కార్యాలయంలో పవన్‌తో పోలాండ్‌ ప్రతినిధులు సమావేశమయ్యారు.తన రాజకీయ యాత్ర ప్రారంభానికి ముందు సర్వమత ప్రార్థనలు …

Read More »

అర్ధరాత్రి కాళేశ్వరం పనులు పరిశీలించిన మంత్రి హరీశ్ రావు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను రాష్ట్ర భారీ నీటిపారుద శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు శనివారం అర్ధరాత్రి ఆకస్మికంగా పరిశీలించారు. పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండలం నందిమేడారం వద్దగల 6, 7 ప్యాకేజీ పనులను, కరీంనగర్ జిల్లా రామడుగులో 8వ ప్యాకేజీ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్బంగా ఏడో ప్యాకేజీ పనుల్లో వేగం పెంచాలని అధికారులను మంత్రి హరీష్ ఆదేశించారు. …

Read More »

కొండగట్టు నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయ యాత్ర

తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్ర౦మైన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం నుంచి తన రాజకీయ యాత్రను ప్రారంభించనున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. తన రాజకీయ పర్యటన ప్రణాళికను అక్కడే ప్రకటిస్తానని శనివారం (జనవరి-20)సాయంత్రం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. తమ కుటుంబానికి కొండగట్టు ఆంజనేయస్వామి ఇలవేల్పుగా చెప్పారు. అందుకే కొండగట్టు నుంచి తన నిరంతర రాజకీయ యాత్రను ప్రారంభించడానికి కారణమని తెలిపారు. 2009లో ఎన్నికల ప్రచార సమయంలో …

Read More »

మంత్రి కేటీఆర్ కు జ్యూరిచ్(Zurich) విమానాశ్రయంలో ఘన స్వాగతం

దావొస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో పాల్గొనేందుకు స్విజర్లాండ్ చేరుకున్న పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుకు జ్యూరిచ్ (Zurich) విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.విమానాశ్రయములో ప్రవాస భారతీయులు, తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నారై విభాగం నేతలు మంత్రి కేటీ రామారావు పూలగుచ్చాలతో స్వాగతం పలికారు. ఐదురోజుల పర్యటన నిమిత్తం తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం ఈ రోజు జ్యూరిచ్ నగరానికి చేరుకుంది. రేపు ఒకరోజు జ్యూరిచ్ …

Read More »

సిరిసిల్లాలో మెగా ప‌వ‌ర్ లూమ్ క్ల‌స్ట‌ర్..కేంద్ర‌మంత్రికి కేటీఆర్  లేఖ‌

టెక్స్‌టైల్ రంగం సమగ్రాభివృద్ధి కోసం సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కే.తారకరామారావు కోరారు. సిరిసిల్ల పవర్ లూమ్ సెక్టార్ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి కేంద్రం అండగా ఉండాలన్నారు. కాంప్ర‌హెన్సివ్ ప‌వ‌ర్‌లూం క్ల‌స్ట‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ స్కీం క్రింద సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర టెక్స్ టైల్ మంత్రి …

Read More »

ఇంట‌ర్వ్యూను కూడా త‌ప్పుప‌ట్టే స్థాయికి చేరిన కాంగ్రెస్..క‌ర్నె

ఇండియా టుడే కాంక్లేవ్ లో సీఎం కేసీఆర్ చెప్పిన ప్రతి మాట అక్షర సత్యమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. దేశం అబ్బురపడేలా సీఎం కేసీఆర్ మాట్లాడారని కర్నె ప్రభాకర్ కొనియాడారు. దీంతో, సీఎం కేసీఆర్ ప్రతిష్ట మరింత పెరిగిందన్న దుగ్ధతోనే కాంగ్రెస్ నేతలు పిచ్చి కూతలు కూస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆనందంతో ఉప్పొంగడాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని క‌ర్నె వ్యాఖ్యానించారు. దేశం అంతటికి తెలంగాణ …

Read More »

ప్రతిపక్షాలు కాదు వారు ప్రగతి విరోధకులు.. జ‌గ‌దీశ్ రెడ్డి

అడుగడుగున అభివృద్ధిని అడ్డుకుంటున్న వారు ప్రతిపక్షాలు కాదని, ముమ్మాటికీ వారు ప్రగతి విరోధకూలేనని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి విపక్ష కాంగ్రేస్ నేతలపై విరుచుక పడ్డారు. తెలంగాణ ప్రాంతానికి జీవగడ్డగా మారనున్న మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మాణం మొదలుకొని విద్యుత్ శాఖలో పని చేస్తున్న కాంట్రాక్ట్ సిబ్బందిని క్రమబద్దీకరించడం వరకు కేసులు వేసి అడ్డుకుంటున్న వారిని ప్రగతి విరోధకులుగా కాకుండా మరేమని సంబోధించాలో ప్రజలే తేల్చి …

Read More »

కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతం..గవర్నర్ నరసింహన్

ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు పనులను తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పరిశీలించారు.పర్యటనలో భాగంగా అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతో పాటు కన్నెపల్లి పంప్‌హౌజ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్ వెనక పెద్ద టీమ్ వర్క్ వుంది..కాళేశ్వరం ప్రాజెక్ట్ నభూతో నభవిష్యత్ అన్నట్లుగా ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతమైన ప్రాజెక్టు అని కొనియాడారు. సమయం ప్రకారం పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ప్యాకేజీ …

Read More »

వికలాంగుల అభివృద్ధికి రూ.100 కోట్లు ఇవ్వండి..వాసుదేవ రెడ్డి

  కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రి తావర్ చంద్ గెహ్లాట్ ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో పర్యటించారు.పర్యటనలో భాగంగా బోయిన్ పల్లిలోని జాతీయ మానసిక వికలాంగుల సంస్థను సందర్శించారు.ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా రాష్ట్రంలో వికలాంగుల అభివృద్ధికి రూ.100 కోట్లు ఇవ్వాలని కేంద్రమంత్రిని తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ డాక్టర్ వాసుదేవ రెడ్డి కేంద్రమంత్రిని కోరారు.ఈ మేరకు ఎంపీ మల్లారెడ్డితోపాటు …

Read More »

నీళ్ల దోపిడీకి ఏపీ సర్కారు మరో భారీ కుట్ర..!

దాదాపు 60సంవత్సరాల సమైక్యపాలనలో తెలంగాణ నీళ్లన్నీ దోచుకెళ్లిన ఏపీ సర్కారు .. ఇప్పుడు మరో భారీ కుట్రకు తెర లేపింది. తెలంగాణ రాష్ట్రంలో వరి పంట పండదంటూ విష ప్రచారం మొదలుపెట్టారు. వరి పంటకు ఏపీయే కేంద్రమంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. వరి పండని తెలంగాణకు నీళ్లెందుకంటూ కొత్త డ్రామా ఆడుతున్నారు.తెలంగాణ భూములు వరి పంటను సాగు చేయడానికి అనుకూలమైనవి కావు. పైగా వ్యవసాయ వాతావరణం కూడా అందుకు సహకరించదు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat