Home / TELANGANA (page 1010)

TELANGANA

కలెక్టర్‌ అమ్రపాలిపై కోర్టు ఆగ్రహం…వేంటనే సీజ్‌ చేయాలి…ఏం జరిగింది

వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌ అమ్రపాలికి జిల్లా కోర్టు షాకిచ్చింది. కలెక్టర్‌ అమ్రపాలిపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐసీడీఎస్‌ పెండింగ్‌ బిల్లులు చెల్లించడం లేదంటూ బాధితుడు కృష్ణారెడ్డి కోర్టును ఆశ్రయించడంతో కలెక్టర్‌ వాహనాన్ని సీజ్‌ చేయాలని జిల్లా కోర్టు శనివారం ఆదేశాలు ఇచ్చింది. తన భవనాన్ని ఐసీడీఎస్‌ కార్యాలయానికి వాడుకుంటూ…రూ.3 లక్షల అద్దె బకాయిలు చెల్లించడం లేదంటూ ఇంటి యజమాని కృష్ణారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు… …

Read More »

దావోస్ కు బయలుదేరిన మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ జపాన్ పర్యటన విజయవంతంగా ముగిసింది. జపాన్ పర్యటన ముగించుకున్న మంత్రి కేటీఆర్ బృందం..ఇవాళ దావోస్ కు బయలుదేరింది. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా జపాన్ లో పర్యటించిన ఆయన పలువురు పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను గురించి వివరించారు. అటు ప్రపంచంలోనే జపాన్ ఒక అద్భుతమైన దేశంగా మంత్రి కేటీఆర్ అభివర్ణించారు. అణుబాంబు …

Read More »

మంత్రి జగదీష్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన టీడీపీ కార్యకర్తలు

కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులవుతున్న ప్రతిపక్షాల నేతలు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ మండల పరిధిలోని నర్సంపేట గ్రామంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి పర్యటించారు. గ్రామానికి చెందిన 40 మంది టీడీపీ కార్యకర్తలు, 40 ముదిరాజ్ కుటుంబాల సభ్యులు టీఆర్‌ఎస్‌లో చేరారు. మొత్తం 160 మందికి మంత్రి జగదీష్‌రెడ్డి టీఆర్‌ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. …

Read More »

కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన గవర్నర్ నరసింహన్

తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ ఇవాళ ( శనివారం ) కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఉదయం 8.40గంటలకు కాళేశ్వరం ప్రాజెక్టు సమీపంలోని కన్నెపల్లి పంప్‌ హౌస్‌ దగ్గర ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ వద్దకు చేరుకున్న గవర్నర్‌… అక్కడ నుంచి ప్రత్యేక వాహన శ్రేణిలో కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని సతీమణితో కలసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కన్నెపల్లి పంప్‌ హౌస్‌కు చేరుకుని నిర్మాణ పనులను పరిశీలించారు. …

Read More »

SBI లో 8వేల ఉద్యోగాలు..!

భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ సంస్థ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(SBI)బ్యాంకు. బ్రాంచీల సంఖ్య మరియు పనిచేయు సిబ్బంది ప్రకారం చూస్తే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకు.అయితే ఈ సంస్థ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది.సంస్థలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 8వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను ప్రకటించింది. జూనియర్‌ అసోసియేట్స్‌(కస్టమర్‌ సపోర్ట్‌ అండ్‌ సేల్స్‌) విభాగంలోని పోస్టుల భర్తీకి ఈ ప్రకటన విడుదల చేసింది. పోస్టులు: ఆంధ్రప్రదేశ్‌లో …

Read More »

కేటీఆర్ గుడ్‌న్యూస్.. ఐదు కార్పొరేష‌న్ల‌లో ఫ్రీ వైఫై

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అనూహ్య తీపిక‌బురు అందించారు.రాష్ట్రంలోని ఐదు పుర‌పాలిక‌ల్లో ఉచిత వైఫై స‌దుపాయం క‌ల్పించేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు రాష్ట్ర ఐటీ శాఖ త‌ర‌ఫున నేడు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్ప‌టికే విజ‌య‌వంతంగా అమ‌లు అవుతున్న హైద‌రాబాద్ ఫ్రీ వైఫైకి కొన‌సాగింపుగా…ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వివ‌రించారు. వ‌రంగ‌ల్‌, క‌రీంన‌గ‌ర్‌, నిజామాబాద్‌, ఖ‌మ్మం, రామగుండం పుర‌పాల‌క ప్రాంతాల్లో ఈ ఉచిత వైఫై సేవ‌లు అందించ‌నున్నారు. …

Read More »

గుడ్ న్యూస్..సీతారామ ప్రాజెక్టుకు ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తి

తెలంగాణ మ‌రో తీపిక‌బురును అందుకుంది. సీతారామ ఎత్తిపోతల పథకం నిర్మాణంలో మరో ముందడుగు పడింది. ప్రాజెక్టు స్టేజ్-1కు అటవీ అనుమతి లభించింది. ప్రాజెక్టు ప్రతిపాదనలపై అటవీ, పర్యావరణ ప్రాంతీయ కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. 1531 హెక్టార్ల అటవీ భూములను ఇరిగేషన్ శాఖకు బదలాయించేందుకు అంగీకరించింది. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు జారీకానున్నాయి. అటవీ అనుమతి లభించడంపై మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం …

Read More »

మరి కర్ణాటకలో ఎందుకు ఇవ్వడంలేదు.. మంత్రి హరీశ్‌

దేశంలో మిగులు విద్యుత్ ఉన్నందునే తెలంగాణలో 24 గంటల పాటు కరెంటు ఇస్తున్నారని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అవాస్తవాలు చెబుతున్నారని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రానికి వెళ్లి వాస్తవాలు పరిశీలించేందుకు ఉత్తమ్ రావాలని కోరారు. దేశంలో చాలినంత విద్యుత్ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కర్ణాటకలో ఎందుకు 24 గంటల విద్యుత్ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. దీనికి ఉత్తమ్ కుమార్ రెడ్డి …

Read More »

జపాన్ పర్యటనలో కేటీఆర్..పలు ఒప్పందాలు

తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్ర్రి కల్వకుంట్ల తారకరామారావు జపాన్ పర్యటన దిగ్విజయంగా సాగుతోంది. పర్యటనలో భాగంగా జపాన్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ బృందం భేటీ అయ్యింది. టోక్యో వేదికగా జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర పాలసీలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణలో పరిశ్రమలు నెలకొల్పేందుకు ఉన్న అవకాశాలను వివరించారు. అటు, జపాన్‌ ఎక్స్ టర్నల్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ ప్రతినిధులతోనూ కేటీఆర్‌ చర్చించారు. అనంతరం… “తెలంగాణ స్టేట్‌, …

Read More »

మీతో కల్సి ఉన్న మాకు క్షోభని మిగిలిచ్చాయి . బాబుకు సామాన్యుడు లేఖ..

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం పార్క్ హయత్ లో చేసిన వ్యాఖ్యలు నన్ను చాలా బాధించాయి అని అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సు సందర్భంగా వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే .బాబు మాట్లాడిన ఈ వ్యాఖ్యలపై తెలంగాణ సోషల్ మీడియాకి చెందిన ఒక నెటిజన్ బాబు మీకు బాధ కల్గిస్తే మీతో అరవై ఏండ్లు కల్సి ఉండటం వలన ..మీరు దోచుకోవడం వలన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat